Rakshna Tv Live







Rakshna Tv Live




Tv5 News Live







Tv5 News Live Telugu



Y Tv Live






Y Tv Live

I News Telugu






I News Telugu

News Telugu






6tv Live News Telugu

Ntv Live Tv Telugu News






Ntv Live Tv Telugu News


ABN live Telugu News






ABN live Telugu News

Tv9 Telugu News Live







Tv9 Telugu News Live

T news Live









T news Live




V6 News - Live Now






V6  News - Live Now

ఓరుగల్లులోని పద్మాక్షి ఆలయ నిర్మాత ? పోటీ పరీక్షల ప్రత్యేకం



  పోటీ పరీక్షల ప్రత్యేకం
1. ఏ సంవత్సరంలో ఆంధ్ర జన సంఘం పేరు నిజాం రాజ్య ఆంధ్రజన సంఘంగా మార్చారు ?
- 1922
2.పాలేరు నుంచి పద్మశ్రీ వరకూ అన్న పేరుతో తన జీవిత చరిత్ర రాసుకున్నది ?
- బోయి భీమన్న
3. కుతుబ్‌షాహీల కాలంలో శిస్తు వసూలుకు ప్రమాణం ?
- సర్కార్లు (జిల్లాలు)
4. మహాతలవరి బిరుదుతో వ్యవహారం పొందిన ఇక్ష్వాక వంశ స్త్రీ ?
- శాంతిశ్రీ
5. ఏ రాజు 108 యుద్ధాలు చేసి పాపపరిహారంగా 108 శివాలయాలు నిర్మించాడు ?
- విజయాధిత్యుడు
6. రాష్ట్ర స్థాయిలో లోక్‌దళ్‌ పార్టీని ఏర్పాటు చేసిన వారు ?
- గౌతు లచ్చన్న
7.స్వారాజ్య సంపాదన కరపత్రం ఎవరిది ?
- లక్కరాజు బసవయ్య
8. కాకతీయుల కాలంలో నియోగులు అంటే ఎవరు ?
- గ్రామాధికారులు
9. పాశ్చాత్య యాత్రికులు దేన్ని రెండో ఈజిప్ట్‌గా కీర్తించారు ?
- గోల్కొండ
10. ఆంధ్రలో జైనపంచలోహ విగ్రహాలు లభించిన ప్రదేశం ?
- బాపట్ల
11. వజ్ర కరూర్‌ బంగారు గనులు ఏ జిల్లాలో ఉన్నాయి ?
- అనంతపురం
12.స్వాతంత్య్రం లేని జీవనం జీవచ్చవం లాంటిది అని చాటి చెప్పింది ?
- అనిబిసెంట్‌
13. విద్యానాధుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు ?
- రెండో ప్రతాపరుద్రుని ఆస్థానంలో
14. సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథం రచించింది ఎవరు ?
- రుద్రదేవుడు
15. హన్మకొండలో వేయి స్థంబాలగుడిని 1162లో నిర్మించింది ఎవరు ?
-కాకతీయ రుద్రదేవుడు
16. శ్రీనాథునికి కనకాభిషేకం చేసిన విజయనగర రాజు ఎవరు ?
- రెండో దేవరాయులు
17. తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో పట్టాభిషేకం చేసుకొన్నది ?
- అచ్యుతరాయలు
18. తిలక్‌ స్వరాజ్యనిధికి తన నగలనిచ్చి, విదేశీ వస్త్రాలను త్యజించి, ఖద్దరు ధరించి జాతీయోద్యంలో పాల్గొన్న తొలి మహిళ ?
- మాగంటి అన్నపూర్ణమ్మ
19.రాష్ట్రంలో ప్రాచీన శివలింగం ఎక్కడ ఉంది ?
-గుడిమల్లం
20. నరపతుల కెల్ల ఘోర దానవుడు వీడు అని నిజాంపై అగ్ని ధార కురిపించింది ? -దాశరది
21. 1857 తిరుగుబాటులో కడపప్రాంతం నుంచి పాల్గొన్న నాయకుడు ?
- పీర్‌సాహెబ్‌
22. నిమ్నజాతుల చరిత్ర రాసింది ?
-జాలా రంగస్వామి
23. ముత్యాలశాఖ సభా భవనం ఎవరిది ?
-దేవరాయలు-2
24. ప్రతి సంవత్సరం భద్రాచలం రాముని కళ్యాణ మహోత్సవానికి కానుకలు (తలంబ్రాలు) పంపే సంప్రదాయాన్ని ఏ నిజాం ప్రవేశపెట్టాడు ?
-నసీరుద్దౌలా
25. పంచతంత్రం తెలుగులో రచించింది ?
-దూబగుంట నారాయణ
26. ఆంధ్రలో ఆంగ్లేయుల మొదటి స్థావరం ?
- మచిలీపట్నం
27.చందుర్తి యుద్ధం ఎప్పుడు జరిగింది ?
- 1758 డిసెంబర్‌ 7
28.ఆంధ్ర భాషా సంజీవని పత్రిక స్థాపకుడు ?
- కొక్కొండ వెంకటరత్నం పంతులు
29. దేశాభిమాన పత్రిక ఎక్కడి నుంచి వెలువడింది ?
- గుంటూరు
30. ఆంధ్ర కేసరి పత్రిక సంపాదకుడు ?
- చిలుకూరి వీరభద్రరావు
31.ఓరుగల్లులోని పద్మాక్షి ఆలయ నిర్మాత ?
- మొదటి ప్రోలరాజు
32. మారన మార్కండేయ పురాణం అంకితం పొందింది ఎవరు ?
- గోన గన్నారెడ్డి
33. భాస్కర రామాయణం రచయిత ?
- హుళక్కి భాస్కరుడు
34. కేశవ దేవాలయాన్ని నిర్మించింది ?
- గంగాధరుడు(ఓరుగల్లులో)
35. సిద్దేశ్వర నిర్మాత ?
- పోలరాజు-2(హన్మకొండ)
36. వృషాధి శతకం రచయిత ?
- పాల్కురికి సోమనాథుడు
37. కాకతీయ రాజ్య స్థాపనాచార్య బిరుదు పొందింది ?
- రేచర్ల ప్రాసాదాదిత్యుడు
38.అశితివరాల సింగమ అని ప్రసిద్ధి చెందినవారు ?
- రేచర్ల సింగమ నాయకుడు
39. పద్మనాయకుల మొదటి రాజధాని ?
- రాచకొండ (నల్గొండ)
40. ధర్మ ప్రతిష్టాగురు, చెంచుమలచూరకార అనే బిరుదులు పొందినవాడు ?
- ప్రోలయ వేమారెడ్డి
41.విజయనగర రాజులను ఓడించి నెల్లూరును స్వాధీనం చేసుకున్నది ఎవరు ?
- అనవేమారెడ్డి
42. పురుటి సుంకం విధించి ప్రజల చేతిలో హతమైంది ఎవరు ?
- రాచవేమారెడ్డి
43. శంభుదాసుడు ప్రబంధపరమేశ్వరుడు అనే బిరుదులున్న ఎర్రన ఎవరి ఆస్థానంలోని వాడు ?
-ప్రోలయ వేమారెడ్డి
44. మధురను ఎవరి కాలంలో జయించారు ?
- బుక్కరాయలు
45. మొదటిసారిగా విజయనగర, బహ్మనీ రాజ్యాల మధ్య విభేదాలు ఎవరి కాలంలో ప్రారంభమయ్యాయి ?
- మొదటి బుక్కరాయలు
46. కన్యాశుల్కం స్థానంలో కాన్యదానాన్ని (వరకట్నం) ప్రోత్సహించిన రాజు ?
- రెండో దేవరాయలు
47. శ్రీభండారు అంటే ?
- కోశాధికారి
48. ఏకశిలారథం సప్తస్వరాల మండపాలున్న ఆలయం ?
- విఠలస్వామి ఆలయం
49.విజయనగరం వీధులలో బంగారం, రత్నాలు రాశులుగా పోసి అమ్మేవారని చెప్పింది ఎవరు ?
- రజాక్‌
50. కళింగలో గణపతి రాజ్యస్థాపకుడు ?
- కపిలేశ్వర గణపతి
51.గీత రత్నావళి వాద్య రత్నావళి సృత్త రత్నావళి గ్రంథాల రచయిత ఎవరు ?
- జాయవసేనాని
52. ఫటోదృతి అనే బిరుదున్న కాకతీయ రాజు ?
- రుద్రమదేవి
53. ప్రతాపరుద్రుడు నర్మదానదీ తీరంలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఏ శాసనాల ద్వారా తెలుస్తుంది ?
- ముసునూరి ప్రోలయ నాయకుడు, అతడి తల్లి వేయించిన కలువచేరు శాసనాల వల్ల
54. ప్రసిద్ధి చెందిన పాకాల చెరువును ఏ కాకతీయ రాజు కాలంలో సేనాని జగదల ముమ్మిడి తవ్వించాడు ?
- మొదటి ప్రోలరాజు
55. కాకతీయుల కాలంలో భూములను కొలిచే సాధనాలు ?
- గడ, లేదా కోలతో కొలిచేవారు
56. మెదడును కప్పి ఉండే వెలుపలి, మధ్య పొరల మధ్య ఉండే ద్రవం ?
- మస్తిష్క మేరుద్రవం
57. మెదడును కప్పి ఉండే మధ్య పొర ?
-లౌతికళ
58. మెదడును కప్పి ఉండే లోపలి పొర
- మృద్వి
59. మెదడును కప్పి ఉంచే, ఎముకలతో ఏర్పడిన పెట్టి లాంటి నిర్మాణం ?
- కపాలం
60. మానవుడిలో వెన్నునాడుల జతల సంఖ్య ?
-31
61. మానవుడిలో కపాల నాడుల జతల సంఖ్య ?
- 12
62. వేరులో పెరిగే భాగం ?
-కొనకింది భాగం
63.మొక్కల్లో ఆక్సిజన్‌ తయరయ్యే స్థలం ?
-విభాజ్య కణాలు
64. మొక్కల్లో పెరుగుదల పదార్ధాలుంటాయని తొలిసారి ప్రతిపాదించిన వారు ఎవరు ?
- చార్లెస్‌ డార్విన్‌
65. పరిసరాల్లో కలిగే మార్పులకు ఒక జీవి అనుక్రియ చూపే లక్షణాన్ని ఏమంటారు ?
- క్షోభ్యత
66. అగ్రాధిక్యత అంటే?
- కొనమొగ్గ పార్శ్వపు మొగ్గలను అదుపు చేయడం
67. పొట్టి మొక్కలను పొడవుగా చేయడంలో సహాయపడే హార్మోన్‌ ?
- జిబ్బర్లిన్లు
68. కణ విభజనను ప్రేరేపించే హార్మోన్‌ ?
- సైటోకైనిన్లు
69. ఆకులు, ఫలాలు రాలడంతో ప్రభావం చూపే హార్మోన్‌ పేరు ?
- అబ్‌సిసిక్‌ ఆమ్లం
70. అనిషేక ఫలాలు అంటే ?
- విత్తనాల్లేని ఫలాలు


Followers