గురజాడ వేంకట అప్పారావు - Gurazada Apparao


గురజాడ వేంకట అప్పారావు -  Gurazada Apparao



అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సామాజిక రుగ్మతల మీద దాడిచేసిన మహాకవి, రచయిత, నాటకకర్త గురజాడ వేంకట అప్పారావు. ఆయన రచనలు ఆదర్శం. ఆయన జీవితం ఆదర్శం. ఆయన చేతిలో అక్షరం వ్యంగ్య బాణమైతే, మరెవరూ అందుకు సాటి కాలేకపోయారు. అందుకే ఆయన అసంపూర్ణంగా వదిలి వెళ్ళిపోయిన కొండు భట్టీయము, బిల్హణీయం నాటకాల్ని ఎందరో పూర్తి చేయాలని ప్రయత్నించారు. కానీ సఫలులు కాలేకపోయారు. 'కన్యాశుల్కం' నాటకం నాటి తీవ్ర సమస్యలకి అద్దం పట్టింది. నాటి పాత్రల్ని సజీవంగా మనముందుంచింది. 'నేనూ వాళ్ళలో ఉన్నానా?' అని ఎవరికి వారు భుజాలు తడుముకునేట్టు చేసింది. ఆషాఢ భూతులన్ని చోట్లా ఉంటారు జాగ్రత్తని హెచ్చరించింది. వేశ్యలు ఆ కాలంలో ఎక్కువగా ఉండేవారు కాబట్టి వాళ్ళకి సరైన దారి చూపించింది. నాటకంలో ఒక నాయకుని, వితంతువైన ఒక నాయికనీ, ప్రవేశపెట్టి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయలేదు. గురజాడకి అరకొర పరిష్కారాన్ని చూపించడం ఇష్టం ఉండదు. సంస్కరణ జరిగితే అది పరిపూర్ణంగా ఉండాలని విశ్వసిస్తారు, అందుకే బుచ్చమ్మకి పునర్వివాహం చేసి సంస్కరించాలనుకున్నా నీతిలేని గిరీశం లాంటి వాళ్ళకిచ్చి చేయడం సంస్కారం కాదు, గొంతుకోయడమవుతుందన్నది ఆయన అభిప్రాయం. అందుకే నాటకంలో ఆయన ఇద్దరికీ పెళ్ళిచేయలేదు. పైగా కుసంస్కారిని నాటకం చివరలో బయటకు నెట్టేసాడు. కన్యాశుల్కం అసంపూర్ణమని చాలామంది అభిప్రాయం కానేకాదు? ఆ ప్రాంతం నుంచి తెలివిగా అతడిని బయటకు నెట్టేసారు. డామిట్‌ కథ అడ్డం తిరిగిందని బాధపడ్డాడు. కుక్క దాని గుంటలాగా యాంటినాచ్‌ నంటూ మరికొందరు విధవలకు వలలు వేయడానికి వేరే ప్రదేశాలకి వెళ్తాడు. తస్మాత్‌ జాగ్రత్తని, హెచ్చరిక చిన్నపిల్లల్ని కొనుక్కుని తీసుకువెళ్ళి పెళ్ళి చేసుకోవాలనుకునే ముసలివాళ్ళకు హెచ్చరిక. ఇలాంటి పెళ్ళిళ్ళవల్లనే ప్రతి ఇంట్లోనూ విధవలెక్కువై, వివాహేతర సంబంధాలూ పెచ్చుపెరుగుతాయని ఘాటుగా చెప్పారు. చిన్న పిల్లల్ని వివాహం పేరుతో ఎలా గొంతుకోస్తున్నారో కన్నీళ్ళుబుకి వచ్చేట్టు చెప్పారు. పూర్ణమ్మ కథని, యువతులపై అధికార మదంతో కొందరు ఎలా నలిపివేయాలని చూస్తారో కన్యకలో చెప్పారు. ఆయన కథానికలలో కూడా చదువుకున్న భార్య తెలివిగా వేశ్యాలోలుడైన భర్తని ఎలా మార్చుకుందో దిద్దుబాటులో చెప్పారు. ఇది మొదటి కథానికే కాదు, లక్షణాలివని చెప్పకుండానే కథానికా లక్షణాలు చెబుతుంది ఈ కథానిక. ముసలి మొగుడు పడుచుపెళ్ళాన్ని ఎలా చిత్రహింసలు పెడతాడో మెటిల్డాలో చెప్పారు. మనిషి మతాన్ని ఎలా వాడుకోగలడో మతము విప్పుతము కథానికలో చెప్పారు. ఒకే మతంలోని చీలికలతో, రకరకాల దేవుళ్ళ పేరుతో ప్రజలు కొట్టుకునే విధానానికి చాలా ఘాటుగా స్పందించారు. .. మీ పేరేమిటి? కథానికలో సంస్కర్త హృదయం కథానికలో ఒక వేశ్యని సంస్కరిస్తానని వేశ్యాలోలుడైన ఓ ప్రొఫెసర్‌ వికృత రూపాన్ని చూపిస్తారు. రాచమల్లు రామచంద్రారెడ్డి గారన్నట్లు వితంతు వివాహాలకు తాను అనుకూలుడై ఉండి కూడా ఆ సమస్యను అల్లరిపాలు చేసాడు. వేశ్యా ఉద్దరణకి అనుకూలుడై ఉండకుండా, ఆ సమస్యనీ నవ్వులపాలు ఎందుకు చేసాడు గురజాడ? అని ఆలోచిస్తే ఆయనకు సమకాలీన సమాజంలో సాగుతూ ఉండిన సంస్కరణోద్యమాల పట్ల గురజాడకు తృప్తిలేదు. సానుభూతి లేదు. ఆయన పర్‌ఫెక్షనిస్ట్‌. ఏది జరిగినా పద్ధతి ప్రకారం పరిపూర్ణంగా జరగాలనే ఆయన అభిలాష. నిజాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పగల గుండెధైర్యముంది. పీల మనిషైనా! మంచి వ్యక్తిత్వమున్న రచయిత కాబట్టే గొప్ప రచయిత కాగలిగాడు. మరణించి వందేళ్ళయినా మన మనసుల్లో పెరుగుతున్నాడే గాని, మసకబారిపోవడం లేదు. గొప్ప ప్రయోక్త, సంస్కర్త! ఆధునిక తెలుగు సాహిత్య నిర్మాతల్లో గురజాడ అప్పారావు ప్రముఖ రచయితగా నాటకకర్తగా తన రచనల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టిన దృష్టి. కన్యాశుల్కం నాటకంలో పాత్రోచిత భాషగా విజయనగరం భాష, యాసలను అందులోనూ కులయాసలను ప్రయోగించిన గొప్ప ప్రయోక్త.ఇకపోతే ఆయన వ్రాసిన ఐదు కథల్లో వ్యవహారిక భాషను ప్రయోగించాడు. అది 'యాస' కాక ప్రామాణికమైన వ్యవహారిక భాష. కందుకూరి వీరేశలింగం పంతులు సామాజిక పరివర్తనం కోసం సాహిత్యాన్ని పరికరంగా వాడుకున్నాడు. సాహిత్యం ప్రయోజనం సమాజాన్ని ప్రక్షాళనం చేయటం అని వీరేశలింగం గుర్తించాడు. సాహిత్యం రూపురేఖలనే ఆయన మార్చేసాడు. అదేమార్గంలో నడిచిన గురజాడ సాహిత్యం ప్రజాజీవితాన్ని మలుపు తిప్పే ఆయుధం అనే దృష్టితో రచనలుచేసాడు. అప్పటికే అచ్చుయంత్రాలు వచ్చాయి. పత్రికా ప్రచురణ పుస్తకాలు అచ్చువేయటం, మధ్య తరగతివాళ్ళు అక్షరాస్యులు వాటిని చదవటం ప్రభావితం కావటం ఆరంభమైంది. కాబట్టి గురజాడ సాహిత్యం అక్షరాస్యులకు అందింది. అతని కన్యాశుల్కం నాటకం ప్రదర్శింపబడి జనరంజకమైంది. వెంటనే గురజాడ సాహిత్యం సమాజ పరివర్తనకు మూలకారకం కాకపోయినా క్ర మంగా అతని సాహిత్యం సమాజప్రక్షాళన ప్రయోజనం బాధ్యతను నిర్వహించింది. వినూతన భావ సంచారానికి కారణమైంది. గురజాడ ఎక్కువ కథలు వ్రాయకపోయినా, వ్రాసిన ఐదు కథల్లోనూ సంఘ సంస్కరణ భావాలను చిత్రించాడు. మూఢనమ్మకాలను విమర్శించాడు. హిందూ ముస్లింల సఖ్యాన్ని ప్రబోధించాడు. అభ్యుదయ రచయితగా మన ముందుకువచ్చారు. గురజాడ తన మొదట కథ ''దిద్దుబాటు'' ను సరళ గ్రాంథికంలో రచించి తర్వాత వ్యవహారిక భాషలోకి మార్చి తిరగ రచించాడు.ఆయనవస్తువు, కథనం, భాష, పాత్రల చిత్రణ పాత్రలకు పేర్లు పెట్టటంలో, వర్ణనల్లో ఆధునికతను చూపాడు. ఒక పాత్రకు 'మెటల్డా' అని ఇంగ్లీషు పేరు పెట్టాడు. సమకాలిక సమాజ స్వభావాన్ని చక్కగా కండ్లకు కట్టేటట్లుగా వాస్తవికంగా తన కథల్లో చిత్రించాడు. అటువంటి ఆధునికమైన సమకాలిక జీవిత చిత్రణలున్న కథల్లో ఒకటి రెండు చోట్ల వర్ణనల్లో నాకు కాళిదాసుని వర్ణల్లోని భావాలు కనపడటం ఆశ్చర్యం కలిగించింది. అయితే గురజాడ సంస్కృతం చదువుకున్నాడన్నమాట అని అనుకున్నాను. ఆయన జీవిత వివరాలు సంక్షిప్తంగా పరిశీలిస్తే బిఏ లో ఆయనకు ఫిలాసఫీ అభిమాన విషయం అయినా రెండో భాషగా సంస్కృతం చదువుకున్నాడు. ఆ కాలంలో ఆ సంస్కృతం సిలబస్‌ గట్టిగానేఉండి వుంటుంది. సంస్కృతాన్ని నేర్చుకునేవాళ్ళు కాళిదాసును కాళిదాసు రఘువంశం, మేఘసందేశాలను చదువుకోవటం సంప్రదాయంగా వున్నదే. వాటిల్లో మేఘ సందేశం శ్లోకాలు వాటిల్లోని వర్ణనలు అతని హృదయానికి హత్తుకున్నాయి. అతని భావనలో మమేకమై నిలిచిపోయాయి. అందుకే ఒకటి రెండు కథల్లో వర్ణనల్లో మేఘసందేశం లోని భావాలను ఉన్నదున్నట్లుగా చెప్పేసాడు. ''మీ పేరేమిటి'' కథలో శాస్త్రులుగారు తమ శిష్యులతో రామ్మూర్తి అనే శిష్యుడు వేసిన తోటకు విహారానికి వెళ్ళారు. పూలు పండ్లతో పచ్చని తోట బ్రహ్మాండంగా ఉంది. ఆ అందమైన తోటలో విహరించటం గురువుగారికి చాలా ఇష్టం. ఆనందం. అక్కడ గురువు శాస్త్రులుగారు తమ అభిమానులైన శిష్యులతో తరచు మీటింగులు పెడ్తుంటారు. గురువుగారు శిష్యులు అట్లా కలుసుకున్నప్పుడు ''స్వర్గఖండం ఒకటి అక్కడికి దిగినట్లు వుంటుంది.'' అంటాడు కథలో కథనం చేసే కథకుడైన శిష్యుడు. ఈ భావ కల్పన మనకు కాళిదాసు మేఘ సందేశంలో ఉజ్జయిని నగరాన్ని వర్ణించిన సందర్భంలో కన్పిస్తున్నది. కాళిదాసుకు ఉజ్జయినీ నగరం అంటేచాలా అభిమానం. కాస్త వంకరతోవ అయినా సరే ఉజ్జయినీ నగరాన్ని సందర్శించమని యక్షుడు మేఘంతో అంటాడు. ఏడెనిమిది శ్లోకాల్లో ఉజ్జయినీ నగర వైభవాన్ని వర్ణించాడు కాళిదాసు. ఆ నగరాన్ని శ్రీ విశాల, అవంతి అనికూడా పిలుస్తారు. ఆ అవంతీనగరం స్వర్గవాసులైన జనులు కొంత పుణ్యాన్ని మిగుల్చుకొని భూలోకానికి వెంట తీసుకొని తెచ్చుకొన్న స్వర్గఖండమో అనే విధంగా వుంది అంటాడు కాళిదాసు. ఉజ్జయినిని స్వర్గంగా వర్ణించాడు.కాళిదాసు చెప్పిన ''స్వర్గఖండం'' దిగినట్లుగా ఉంది అన్న భావం గురజాడ హృదయంలో ఉండిపోయింది. ఆ మేఘసందేశ పఠన కాలంలో అతని హృదయంలోని హత్తుకుపోయిన కల్పన ఈ విధంగా ''మీ పేరేమిటి'' కథలో తోట ఒక భూలోకంలో దిగివచ్చిన స్వర్గభంజంగా వుందన్న భావంగా వ్యక్తమైంది. మెటల్డా కథలో మెటిల్డా తలయెత్తి యిటు అటూ చూసిన కన్నుల తళుకూ.. అన్న గురజాడ వర్ణన విద్యుద్దామ స్ఫురిత చకితైర్యత్ర.. లోచనై:...'' అన్న కాళిదాసు ఉజ్జయినీ నగర స్త్రీల కళ్ళ వర్ణనను అనుకోకుండా గుర్తుకు తెస్తుంది. ''సంస్కర్త హృదయం'' కథలో సరళ సొదశను వర్ణనలు ప్రాచీన కవుల వర్ణనల వలె రమ్యంగా వున్నాయి. ఈవర్ణనలు గురజాడ కవి హృదయాన్ని బయటపెడ్తున్నాయి. అతని సౌందర్య దృష్టిని తెలుపుతున్నాయి.

కలెక్టర్ పదవిని ఎప్పుడు ప్రవేశపెట్టారు ?


స్థానిక స్వపరిపాలనా సంస్థలు స్థానిక పలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడే సంస్థలను స్థానిక ప్రభుత్వాలు అంటారు. గ్రామ స్వరాజ్యమే రామరాజ్యం అనే గాంధీ కలలను సాకారం చేయడానికి భారత రాజ్యాంగంలోని ప్రకరణ 40 పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అయితే IVవ భాగంలో పేర్కొన్న వీటికి రాజ్యాంగ బద్ధత లేకపోవడంతో ఆచరణలో సత్ఫలితాలు పొందలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఎం సింఘ్వీ కమిటీ సూచనల మేరకు పంచాయతీరాజ్, నగర పాలక సంస్థలకు 73, 74 రాజ్యాంగ సవరణల(1992) ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. చారిత్రక నేపథ్యం - రుగ్వేదంలో సభ, సమితి అనే రెండు స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రస్తావన ఉంది. -కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో గ్రామిక, గ్రామకూట అనే గ్రామాధికారుల గురించి ప్రస్తావించారు. గ్రామాధికారిని గ్రామణి అని, 10 గ్రామాల అధిపతిని దశగ్రామణి అని పిలిచే వారు. - మెగస్తనీస్ కూడా తన ఇండికా గ్రంథంలో పాటలీపుత్ర నగరంలో మున్సిపల్ ప్రభుత్వాల గురించి వివరించాడు. - మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో చోళుల స్థానిక స్వపరిపాలన ప్రసిద్ధిగాంచింది. మొదటి పరాంతకుని ఉత్తర మెరూర్ శాసనం ప్రకారం చోళులు తాటి ఆకులను బ్యాలెట్ పత్రాలుగా, కుండలను బ్యాలట్ బాక్సులుగా ఉపయోగించి స్థానిక సంస్థలకు పాలకులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. - మొగలుల కాలంలో పట్టణ పాలనను కొత్వాల్ అనే అధికారి చూసుకునేవాడు. కొత్వాల్‌కు సహాయంగా మున్సబ్ అనే అధికారి ఉండేవాడు. బ్రిటీష్ కాలంలో.... - మద్రాసు నగరపాలక కార్పొరేషన్ స్థాపనతో భారతదేశంలో ఆధునిక స్థానిక ప్రభుత్వ చరిత్ర ప్రారంభమైందని చెప్పవచ్చు. రెండో జేమ్స్ చక్రవర్తి జారీచేసిన చార్టర్(1687 ) ద్వారా పన్నుల వసూలు కోసం మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్‌ను ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించింది. - బ్రిటీషువారు జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకొని 1772లో కలెక్టర్ అనే పదవిని ప్రవేశపెట్టారు. - చార్టర్ చట్టం(1813) ద్వారా స్థానిక సంస్థలకు పన్ను విధించడానికి, అవి చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించారు. - భారతదేశానికి గవర్నర్ జనరల్(1835-36)గా పనిచేసిన మెట్‌కాఫ్ భారతదేశ గ్రామీణ సమాజాలను లిటిల్ రిపబ్లిక్స్‌గా అభివర్ణించారు. నేడు అవే స్థానిక ప్రభుత్వాలుగా మార్పు చెందాయి. - భారత కౌన్సిళ్ల చట్టం(1861) ద్వారా స్థానిక అవసరాలను తీర్చే బాధ్యతను రాష్ర్టాలకు అప్పగించారు. - ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానం (1870) ద్వారా భారతదేశంలో మొదటిసారిగా వైస్రాయ్ లార్డ్ మేయో స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టాడు. - వైస్రాయ్ లార్డ్ రిప్పన్ స్థానిక ప్రభుత్వాలను ఆర్థిక, పాలనాపరమైన అధికారాలను బదలాయిస్తూ 18మే 1882లో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. అతని తీర్మానాన్ని భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు, వికాసాలకు మాగ్నాకార్టాగా వర్ణించారు. అందుకే లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల పితామహుడుగా ప్రఖ్యాతి పొందాడు. 1882లో స్థానిక ప్రభుత్వాల చట్టం ప్రకారం.. - రిప్పన్ తరువాత భారతదేశాన్ని పరిపాలించిన గవర్నరు జనరల్స్ స్థానిక ప్రభుత్వాలకు క్రమేణా అధికారాలను విస్తృతం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి... బెంగాల్ మున్సిపాలిటీ చట్టం (1884) బెంగాల్ స్థానిక ప్రభుత్వాల చట్టం (1885) బెంగాల్ స్థానిక గ్రామీణ స్వయం పాలనా చట్టం (1919) భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల పనితీరును, అవి విజయవంతం కాకపోవడాన్ని సమీక్షించడానికి 1907 సంవత్సరంలో సర్ చార్లెస్ హబ్ అధ్యక్షతన రాయల్ వికేంద్రీకరణ సంఘం నియమించబడింది. అది 1909లో సమర్పించిన నివేదిక కింది అంశాలను పేర్కొంది. అవి.. - దేశంలో ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉండాలి. - 3 స్థాయిల్లో గల స్థానిక ప్రభుత్వాల సభ్యుల్లో ఎక్కువ మంది ప్రజలను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి. - ప్రాథమిక విద్య బాధ్యత మున్సిపాలిటీలకు ఉండాలి. - రాయల్ కమిషన్ సూచనల మేరకే మింటో మార్లే సంస్కరణలు (1909) చట్టంలో స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకొనే పద్ధతిని ప్రవేశపెట్టారు. - స్థానిక స్వయంపాలనను మాంటెగ్-ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణల(1919) ద్వారా రాష్ట్ర జాబితాలో చేర్చారు. అందువల్ల ఆయా రాష్ట్ర శాసనసభలు ప్రతి రాష్ట్రంలోనూ స్థానిక పరిపాలన కోరుతూ శాసనాలు చేశాయి. 1919 నాటికి జిల్లాల సంఖ్య 207, తాలూకా బోర్డుల సంఖ్య 584కు చేరింది. - భారత ప్రభుత్వ చట్టం (1935) ప్రకారం రాష్ర్టాలకు స్వపరిపాలనాధికారం లభించడంతో స్థానిక స్వపరిపాలన మరింత పటిష్టమైంది. అధికారులు నామినెట్ చేసే పద్ధతిని పూర్తిగా రద్దుచేశారు. స్థానిక ప్రభుత్వ పాలన పూర్తిగా మంత్రుల చేతిలోకి వచ్చింది. ఈ చట్టం జిల్లా బోర్డుల్లో రాష్ర్టాలకు పూర్తి స్వాతంత్య్రం కల్పించడం వల్ల స్థానిక సంస్థలకు ప్రజాస్వామ్య పద్ధతిలో సంస్కరించడానికి ప్రయత్నాలు జరిగాయి. అశోక్ మెహతా కమిటీ బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సిఫారసుల ప్రకారం ఏర్పాటు చేసిన పంచాయతీ రాజ్ సంస్థలు అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. దీంతో వాటి పనితీరును సమీక్షించడానికి, పంచాయతీరాజ్ వ్యవస్థను సమగ్రంగా పరిశీలించడానికి డిసెంబర్ 1977లో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం అశోక్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ 132 సిఫారసులతో తన నివేదికను 1978 ఆగస్టులో సమర్పించింది. సిఫారసులు మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానంలో రెండంచెల వ్యవస్థను ప్రవేశపెట్టాలి. అది జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, బ్లాక్ స్థాయిలో మండల పంచాయతీ ఏర్పాటుచేసి, గ్రామపంచాయతీలను రద్దుచేసి వాటిస్థాయిలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేశాలి. -15వేల నుంచి 20వేల జనాభాతో కూడిన కొన్ని గ్రామాలను మండల పంచాయతీగా ఏర్పాటు చేయాలి. - అర్హుడైన న్యాయాధికారి అధ్యక్షతన న్యాయ పం చాయతీ సంస్థను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేయాలి. - పంచాయతీ రాజ్ సంస్థల వ్యవహారాల పర్యవేక్షణ కోసం పంచాయతీ రాజ్ మంత్రిని నియమించాలి. - పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయాలని సూచించింది. -షెడ్యూలు కులాలు, తెగల వారికి జ నాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. - జిల్లా స్థాయి సంస్థల్లో పంచాయతీ రాజ్ అకౌంట్స్ ఆడిట్ జరపాలి. - పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయరాదు. ఒకవేళ రద్దు చేస్తే 6 నెలల్లో ఎన్నికలను నిర్వహించాలి. - జిల్లా పరిషత్ అధ్యక్షున్ని పరోక్షంగా ఎన్నుకోవాలి. అయితే మండల పరిషత్ అధ్యక్షున్ని పత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ ఎన్నుకోవచ్చు. -పంచాయతీరాజ్ సంస్థలు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా పన్నులు విధించి స్వతంత్రంగా నిధులు సమకూర్చుకోవాలి. - పంచాయతీరాజ్ సంస్థలో అన్ని పదవులకు కాల వ్యవధిని 4 ఏండ్లుగా నిర్ణయించాలి. జనతా ప్రభుత్వం రద్దు కావడంతో ఈ నివేదికను అమలు చేయలేదు. అయితే అశోక్ మెహతా కమిటీ సిఫారసులను 1979లో జరిగిన రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించి కొన్ని మార్పులతో ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక వంటి కొన్ని రాష్ర్టాలు అశోక్ మెహతా కమిటీ సిఫారసుల్లోని కొన్ని అంశాలను తమ రాష్ర్టాలకు అనుగుణంగా మార్పు చేసుకొని అమలుచేశాయి. నోట్ : బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సూచనల ద్వారా ఏర్పాటైన పంచాయతీ వ్యవస్థలను మొదటితరం పంచాయతీలని అంటారు. - ఆశోక్ మెహతా కమిటీ సిఫార్సులు ఆధారంగా ఏర్పాటైన(ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక)పంచాయతీ వ్యవస్థలను రెండోతరం పంచాయతీలని అంటారు. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ - సిఫారసులు సమాజాభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవా పథకాల ద్వారా ఆశించిన ఫలితాల కలగకపోవడంతో గ్రామ స్వపరిపానలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడానికి అవసరమ్యే సంస్థాగత ఏర్పాటును సూచించవలసిందిగా ప్రణాళికా సంఘంలోని ప్రణాళికా పథకాల కమిటీ(జాతీయాభివృద్ధి మండలి) 16 జనవరి 1957లో బల్వంత్‌రాయ్ గోపాల్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రజస్వామ్య వికేంద్రీకరణ-ప్రజల భాగస్వామ్యం అనే అంశాలతో మూడంచెల పంచయతీ రాజ్ వ్యవస్థను సిఫార్సు చేస్తూ తన నివేదికను 24 నవంబర్ 1957లో సమర్పించింది. బల్వంత్‌రాయ్ కమిటీ సిఫార్సులను జాతీయాభివృద్ధి మండలి1958 జనవరిలో ఆమోదించింది. దీంతో వివిధ రాష్ర్టాలు పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు తగిన చట్టాలు చేశాయి. -1959లో స్థానిక స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నికలు మాత్రం 1964లో నిర్వహించారు. సిఫారసులు -దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితిని ఏర్పాటు చేశారు. - స్థానిక సంస్థలకు ప్రతీ ఐదేళ్లకొకసారి ఎన్నికలు నిర్వహించాలి. -ఎన్నికలు పార్టీ ప్రాతిపదికపై కాకుండా స్వతంత్రంగా జరగాలి. - గ్రామ పంచాయతీ వ్యవస్థకు ప్రత్యక్ష ప్రాతిపదికపై ఎన్నికలు నిర్వహించాలి. - జిల్లా పరిషత్, పంచాయతీ సమితుల అధ్యక్షులను పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి. -స్థానిక అంశాలకు చెందిన అధికారాలను ఈ సంస్థలకు బదలాయించాలి. - స్థానిక ప్రభుత్వాలకు చెందిన అభివృద్ధి కార్యక్రమాలను పంచాయతీరాజ్ సంస్థల ద్వారానే అమలు చేయాలి. - పంచాయతీ సమితి కార్యనిర్వాహక అధికారాలను, జిల్లాపరిషత్‌కు సలహా పర్యవేక్షణ అధికారాలను కల్పించాలి. -గ్రామ పంచాయతీ వ్యవస్థకు ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించాలి. నోట్ : దేశంలో పంచాయతీరాజ్ సంస్థలను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం రాజస్థాన్(నాగోర్ జిల్లా సికార్‌లో 2 అక్టోబర్ 1959), రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్(ప్రస్తుతం తెలంగాణలో)-మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో 11 అక్టోబర్ 1959, 1 నవబంర్ 1959 రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జవహర్‌లాల్ నెహ్రూ ద్వారా ప్రవేశపెట్టారు.(అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి)


పార్లమెంటు, సుప్రీం భవనాలకే భద్రత లేదు

గ్ని ప్రమాదాలు సంభవిస్తే రక్షణ కష్టమే తక్షణ చర్యలు తీసుకోవాలని ఢిల్లీ అధికారులకు లేఖ ఢిల్లీ, నవంబర్‌ 29: అత్యున్నత చట్టసభ... సర్వోన్నత న్యాయస్థానం.. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఈ రెండూ కాలిబూడిద కావల్సిందే. ఎంపీలు, అధికారులు, న్యాయమూర్తులు, వందలాది మంది సిబ్బంది.. విలువైన గ్రంథాలు.. వేటికీ అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ లేదు. ఈ విషయాన్ని పదేళ్ల కిందటే అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించినా.. రక్షణకు తీసుకున్న చర్యలు లేవు. అదేమిటని ప్రశ్నిస్తే.. ''ఉన్నతాధికారులకు చెప్పాం.. అంతకంటే మేమేమీ చేయలేం..' ఇదీ సమాధానం. ఈ విషయాలన్నీ రోహిత్‌ సభర్‌వాల్‌ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నతో వెల్లడయ్యాయి. అగ్నిమాపక దళ అధికారులు రోహిత్‌కు పూర్తి సమాచారం ఇచ్చేందుకు నిరాకరించడంతో కేంద్ర సమాచార కమిషనర్‌ ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ జోక్యం చేసుకుని వివరాలు రాబట్టారు. వచ్చిన వివరాలు చూసి కమిషనర్‌ విస్తుపోయారు. ప్రమాదం సంభవిస్తే.. సుప్రీం భవనంలోకి అగ్నిమాపక దళాలు వెళ్లేందుకు మార్గం లేదు. ఇరుకైన ప్రవేశద్వారం, కారిడార్‌ను ఆక్రమించిన అల్మారా లాకర్లు, పనిచేయని స్ర్పింక్లర్‌ బెల్‌, ఏసీ ప్లాంటుకు గ్ని ప్రమాదాలు సంభవిస్తే రక్షణ కష్టమే తక్షణ చర్యలు తీసుకోవాలని ఢిల్లీ అధికారులకు లేఖ ఢిల్లీ, నవంబర్‌ 29: అత్యున్నత చట్టసభ... సర్వోన్నత న్యాయస్థానం.. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఈ రెండూ కాలిబూడిద కావల్సిందే. ఎంపీలు, అధికారులు, న్యాయమూర్తులు, వందలాది మంది సిబ్బంది.. విలువైన గ్రంథాలు.. వేటికీ అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ లేదు. ఈ విషయాన్ని పదేళ్ల కిందటే అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించినా.. రక్షణకు తీసుకున్న చర్యలు లేవు. అదేమిటని ప్రశ్నిస్తే.. ''ఉన్నతాధికారులకు చెప్పాం.. అంతకంటే మేమేమీ చేయలేం..' ఇదీ సమాధానం. ఈ విషయాలన్నీ రోహిత్‌ సభర్‌వాల్‌ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నతో వెల్లడయ్యాయి. అగ్నిమాపక దళ అధికారులు రోహిత్‌కు పూర్తి సమాచారం ఇచ్చేందుకు నిరాకరించడంతో కేంద్ర సమాచార కమిషనర్‌ ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ జోక్యం చేసుకుని వివరాలు రాబట్టారు. వచ్చిన వివరాలు చూసి కమిషనర్‌ విస్తుపోయారు. ప్రమాదం సంభవిస్తే.. సుప్రీం భవనంలోకి అగ్నిమాపక దళాలు వెళ్లేందుకు మార్గం లేదు. ఇరుకైన ప్రవేశద్వారం, కారిడార్‌ను ఆక్రమించిన అల్మారా లాకర్లు, పనిచేయని స్ర్పింక్లర్‌ బెల్‌, ఏసీ ప్లాంటుకు స్ర్పింక్లర్‌ రక్షణ వంటివేమీ లేవు. ఇక పార్లమెంటు భవనం లోపలికి వెళ్లే దారులనూ అల్మారాలతో మూసేశారు. తాత్కాలిక కేబిన్లు కట్టారు. ఎమర్జెన్సీ లైట్లు పనిచేయడం లేదు. ఇలాంటి లోపాలు ఎన్నో ఉన్నాయి. వీటిపై సుప్రీం, పార్లమెంటు భవనాల ఉన్నతాధికారులను హెచ్చరించాలని కమిషనర్‌ శ్రీధర్‌ ఢిల్లీ అగ్నిమాపక దళ అధికారులకు సూచించారు. వారు ఏమేరకు భద్రత చర్యలు తీసుకున్నారో నెల రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.



RRB Question Papers Answers Previous Year Railway Recruitment


You can easily find RRB Question Paper with answer or solution even you can have RRB recruitment sample 2014| model papers 2014 for your exam preparation. We always try to put last 10 years question papers with solution, if you wont find recruitment previous years question papers with solution or answers then you can request us, or you can check all the RRB recruitment reference books that might help you.
Here You can see, all RRB recruitment or Placement question papers either in pdf file or in text format many of its are in MCQ (Multiple Choice Question Answers), you can download (free) all papers in pdf files, and for RRB Exam Paper in text format , please save this page, goto File menu and Save Page.
If you are Planning to appearing RRB exam then you need to have all or some of the following information, If you could not find here please let us know in our Facebook Page

More RRB Question Papers will be uploaded soon



More Downloads : http://www.jbigdeal.com

AIEEE Previous Year Question Papers With Solution



You can easily find NEET Question Paper with answer or solution even you can have NEET sample 2014| model papers 2014| Mock Test Paper 2014 for your preparation. We always try to put last 10 years question papers with solution, if you wont find NEET Previous years question papers with solution or answers then you can request us, or you can check all the NEET reference books that might help you.
Here You can see, all NEET old question papers either in pdf file or in text for NEET many of its are in MCQ (Multiple Choice Question Answers), you can download (free) NEET exam pdf files, and for NEET text for NEET question paper, please save that page, goto File menu and Save Page.
If you are appearing NEET exam then you need to have all or some of the following information of NEET exam, If you could not find here please let us know in our Facebook Page
NEET Notification or Application form 2014, NEET Admit Card 2014, NEET Syllabus 2014 , NEET Eligibility 2014, NEET exam Date 2014, NEET List of Colleges 2014, NEET Official site, NEET Answer Keys 2014, NEET Counselling Date 2014, NEET Exam Result 2014, NEET Exam Center 2014, NEET Admission News, NEET Seats availability 2014, NEET Coaching Centres, How to crack NEET 2014, Preparation Tips NEET exam 2014, NEET Question Bank or NEET Reference Books or Study Materials of NEET.

 NEET Exam 2014

 NEET UG Online Mock Test FREE

 NEET PG Online Mock Test FREE


 More Downloads : http://www.jbigdeal.com

NEET Previous Year Question Paper Answers UG and PG Medical Entrance Exam



You can easily find NEET Question Paper with answer or solution even you can have NEET sample 2014| model papers 2014| Mock Test Paper 2014 for your preparation. We always try to put last 10 years question papers with solution, if you wont find NEET Previous years question papers with solution or answers then you can request us, or you can check all the NEET reference books that might help you.

Here You can see, all NEET old question papers either in pdf file or in text for NEET many of its are in MCQ (Multiple Choice Question Answers), you can download (free) NEET exam pdf files, and for NEET text for NEET question paper, please save that page, goto File menu and Save Page.

If you are appearing NEET exam then you need to have all or some of the following information of NEET exam, If you could not find here please let us know in our Facebook Page

NEET Notification or Application form 2014, NEET Admit Card 2014, NEET Syllabus 2014 , NEET Eligibility 2014, NEET exam Date 2014, NEET List of Colleges 2014, NEET Official site, NEET Answer Keys 2014, NEET Counselling Date 2014, NEET Exam Result 2014, NEET Exam Center 2014, NEET Admission News, NEET Seats availability 2014, NEET Coaching Centres, How to crack NEET 2014, Preparation Tips NEET exam 2014, NEET Question Bank or NEET Reference Books or Study Materials of NEET.
 NEET Exam 2014

    Pursuant to the Notification published in the Gazette of India Extraordinary dated 21st December, 2010, the Medical Council of India with the approval of the Central Government amended the regulations on Graduate Medical Education 1997 and made provision for a Single Eligibility cum Entrance Examination, namely, National Eligibility cum Entrance Test (NEET) for admission to MBBS Course in each academic year.
The Air Prevention and Control of Pollution Act came into force in
(1) 1975
(2) 1981
(3) 1985
(4) 1990
Answer (2)
Sol. Air prevention and Control of Pollution protection act – 1981  Environmental protection act– 1986  Water (Prevention and Control of Pollution) act – 1974
Global warming can be controlled by
(1) Reducing deforestation, cutting down use of fossil fuel
(2) Reducing reforestation, increasing the use of fossil fuel
(3) Increasing deforestation, slowing down the growth of human population
(4) Increasing deforestation, reducing efficiency of energy usage
Answer (1)
Sol. Reducing deforestation, cutting down use of fossil fuel results into reduction into one of the green house gas,

Infection of Ascaris usually occurs by
(1) Drinking water containing eggs of Ascaris
(2) Eating imperfectly cooked port
(3) Tse-tse fly
(4) Mosquito bite
Answer (1)
Sol. Infection of Ascaris occurs by contamination of food and water containing eggs of Ascaris.
Download NEET (UG) Question Papers 2013 in English Solution

AP TET & TRT 2014 New Exam Pattern











Searches related to aptet study material in telugu pdf  ap tet model papers in telugu pdf  aptet study material in english  aptet study material free download  aptet study material hindi  aptet 2013aptet study material in telugu pdf,ap dsc recruitment schedule  ap dsc merit list 2012  ap dsc 2014 ap dsc 2014 notification  ap dsc 2014 results  ap dsc 2014 hall tickets  ap dsc 2014 key  ap dsc results 2012 with marks,Searches related to APTET 2014 New Exam Pattern  aptet exam syllabus  aptet exam hall ticket 2014  aptet exam 2014  aptet exam application form download  aptet exam material  aptet exam question paper 2014aptet exam fee  aptet exam date

Download the DSC Question Papers With Answer Solution Keys for Secondary Grade Teacher ,


Download the AP DSC SGT , LP ,SA , PET Previous Question Papers With Answers Solutions from the Bellow Table ....

Name of Question Paper and ProviderQuestion Paper Answer Key 
Sakshi Education DSC- 2012 SA English Question Paper With Key for TET cum TRT Question Paper Answers 
Sakshi Education DSC- 2012 SA MATHS Question Paper With Key for TET cum TRTQuestion Paper Answers
Sakshi Education DSC- 2012 SA Physical Science Question Paper With Key for TET cum TRTQuestion Paper  Answers
Sakshi Education DSC- 2012 SA Biology Question Paper With Key for TET cum TRTQuestion Paper  Answers
Sakshi Education DSC- 2012 SA Social Question Paper With Key for TET cum TRTQuestion Paper  Answers
Sakshi Education DSC- 2012 SA Hindi Question Paper for TET cum TRTQuestion Paper  -----
Sakshi Education DSC- 2012 SGT Question Paper with Key for TET com TRTQuestion Paper  Answers
Sakshi Education DSC- 2012 SA Telugu Question Paper With Key for TET com TRTQuestion Paper Answers

Eenadu Prathibha Provide AP DSC Old Question Papers With Answer Solutions 2014 DSC Examinations ....
Name of Question Paper with Answer Keys and ProviderDownload Link
Eenadupratibha DSC- 2012 SA English Question Paper With Key for TET cum TRTDownload
Eenadupratibha DSC- 2012 SA MATHS Question Paper With Key for TET cum TRTDownload
Eenadupratibha DSC- 2012 SA Physical Science Question Paper With KeyDownload
Eenadupratibha DSC- 2012 SA Biology Question Paper With Key for TET cum TRTDownload
Eenadupratibha DSC- 2012 SA Social Question Paper With Key for TET cum TRTDownload
Eenadupratibha DSC- 2012 SA Hindi Question Paper Download
Eenadupratibha DSC- 2012 SGT Question Paper with Key for TET cum TRTDownload
Eenadupratibha DSC- 2012 SA Telugu Question Paper With Key for TET cum TRTDownload
Eenadupratibha DSC- 2012  Telugu Pandit Question Paper With Key for TET cum TRTDownload
Download the DSC 2008 Question Papers With Answer Solution Keys for Secondary Grade Teacher , Language Pandit ,School Assistant and Physical Education Teacher Posts ....
DSC 2008 SGT Question Paper & Keys for TET cum TRTDSC 2008 SA Question Paper & Keys for TET cum TRT


Your Free Mobile Recharge 1.0.31 apk is being download



Your Free Mobile Recharge 1.0.31 apk is being download

 Free Mobile Recharge





Your Free Mobile Recharge 1.0.31 apk is being download.

File Size: 3.555 MB

Version: 1.0.31

Downloads count: >250,000

Category: Entertainment

Maturity: Everyone

Last Fetch Time: 2014-11-23 17:43:07

Welcome to POKKT. After distributing Millions worth Free Mobile Recharge / free talktime on the Web we have now launched on Android. User will be able to earn their rewards and free mobile recharges / free talktime in a matter of minutes. Getting FREE Pocket Money and your Mobile Recharge / talktime was never this easy. Just complete some offers and get your FREE MOBILE RECHARGE / free talktime as a reward. All you will be required to do is download application and Fill up Surveys to get your reward. As you complete the offer we will add the money to your wallet / batwa. You can then use the wallet / batwa to recharge / talktime any mobile number that you want directly from within the application. Operators which are supported are Aircel, Airtel, Idea, Reliance CDMA, Reliance GSM, Tata Docomo, Vodafone, Loop Mobile, BSNL and Uninor We promise you will never have to pay for recharge / talktime again. HOW TO GET FREE mobile RECHARGE / talktime? 1. Download a Free application 2. You will receive your Free Pocket Money as a reward 3. YOU ARE DONE. You can then spend your Pocket Money on your Free Recharge / free talktime all from within the application. The free mobile recharges are done REAL TIME. You can recharge and mobile number that you wish to recharge. We do not force the user to register or sign up. Just download the application and you are all set to earn the rewards in real time. Post-paid customers can use pocket money for recharging any pre-paid mobile for self, family or friends You can also earn your Free Pocket Money by just referring your Friends. How does referral help you make Pocket Money? 1. There is an "Invite to Earn" feature within the application 2. Share your referral link with a SINGLE CLICK on all social networking and mobile messaging applications 3. If your friends then install and use Pocket Money you will receive your reward 4. You earn Rs 5 for every friends that joins Pocket money as a reward 5. You can earn UNLIMITED Pocket Money and unlimited mobile recharge and talktime just by referring your friends


Download

ఆంధ్రప్రదేశ్‌లోని డీఎస్సీ Andhara Pradesh DSC 2014

ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్థుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. డీఎస్సీ-2014 ప్రకటనను ఏపీ ప్రభుత్వం గురువారం జారీచేయబోతుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నట్లు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు 'ఈనాడు'కు వెల్లడించారు. డీఎస్సీని ఇకపై...ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌-కమ్‌-టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ ( టెట్‌- కమ్‌- టీఆర్టీ)గా వ్యవహరించబోతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం మేరకు, మంత్రి గంటా ఆదేశాలను అనుసరించి మాధ్యమిక విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా డీఎస్సీ-2014 అర్హతలపై బుధవారం రాత్రే మార్గదర్శకాలు విడుదల చేశారు. తొలుత నిర్ణయించిన ప్రకారం 10,500 వరకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలని నిర్ణయించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం...9061 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ కాబోతోంది.ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులు 6244, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 1849, ఇతర పోస్టులు ఉన్నాయి. కోతపడినవన్నీ ఎస్జీటీ పోస్టులే. ట్రైబల్‌, మున్సిపల్‌ శాఖకు చెందిన 1280 టీచర్‌ పోస్టుల భర్తీపై స్పష్టత రావాల్సి ఉంది. సెప్టెంబరు 5వ తేదీనే ఈ డీఎస్సీ జారీ చేయాల్సి ఉండగా...బీఎడ్‌ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించే విషయమై కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో మంత్రి గంటా కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం నుంచి కూడా బీఎడ్‌ వారికి ఎస్జీటీ పోస్టులకు అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తులు వచ్చినప్పటికీ... సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర మార్గదర్శకాల దృష్ట్యా ఏమీ చేయలేకపోయినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ ఏపీ ప్రభుత్వానికి సూచనప్రాయంగా తెలియజేసింది. నెలలు గడిచినా ప్రకటన రాక అభ్యర్థుల్లో ఆందోళన అలముకోవడంతో రాష్ట్రప్రభుత్వం ప్రకటన జారీకి సిద్ధమైంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని  డీఎస్సీ ,Andhara Pradesh DSC 2014

భారతదేశ సమాచారం

భారతదేశ సమాచారం -భారతదేశాన్ని పూర్వకాలంలో జంబూ ద్వీపం అని పిలిచేవారు. జంబూ అంటే నేరేడు లేదా గిన్నే కాయ. మనదేశంలో నేరేడు పండ్లు ఎక్కువగా పండుతుండటం వల్ల భారతదేశాన్ని జంబూ దేశమని పిలిచేవారు. -దుష్యంతుడు, శకుంతల పుత్రుడు భరతుడు భారతదేశాన్ని పాలించడం వల్ల భారతదేశం అని పేరు వచ్చింది. -భారతదేశంపై దండెత్తడానికి వచ్చిన గ్రీకులు సింధూనదిని ఇండస్ అనేవారు. ఇండస్‌కు సమీపంలో నివసించేవారిని ఇండోయిలు అని అనేవారు. ఇండోయిలు నివసిస్తున్న దేశాన్ని ఇండియా అని పిలిచేవారు. బ్రిటీషర్లు ఈ పేరును బాగా ప్రచారంలోకి తెచ్చారు. -అరబ్బులు మన దేశానికి హిందూ సముద్రం ద్వారా రావడం, మన దేశానికి హిందూ మహాసముద్రం సరిహద్దుగా ఉండటం వల్ల హిందూ దేశమని, హిందుస్థాన్ అని పిలిచేవారు. ఈ విధంగా సింధూదేశం, హిందూదేశంగా, హిందూస్థాన్‌గా మారింది. -భారతదేశం ఉత్తరార్థ, పూర్వార్థగోళంలో, ఆసియా ఖండంలో దక్షిణభాగంలో కలదు. 80 41 నుంచి 37061 ఉత్తర అక్షాంశాల మధ్య 680 71 నుంచి 970 251 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. భారతదేశం 300 పొడవు, రేఖాంశాల పరంగా 300 వెడల్పుతో విస్తరించి ఉంది. -భారతదేశ వైశాల్యం 32,87,263 చ.కి.మీ. ప్రపంచ భూభాగంలో భారతదేశం 2.4 శాతం వైశాల్యాన్ని ఆక్రమించింది. ప్రపంచంలో భౌగోళిక పరిమాణ పరంగా భారతదేశం ఏడో అతిపెద్ద దేశం కాగా రష్యా ప్రథమ స్థానంలో, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియాలు తర్వాతి స్థానాల్లో న్నాయి. -ఆసియా ఖండంలో భౌగోళిక పరిమాణంగా రష్యా, చైనాల తర్వాత మూడో పెద్ద దేశంగా భారత్ నిలిచింది. -భారతదేశ భూ సరిహద్దు పొడవు 15200 కి.మీ. మన దేశానికి 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు కలదు. ప్రపంచంలోని అత్యధిక దేశాలతో సరిహద్దుగల దేశం చైనా. ఈ దేశం 16 దేశాలతో సరిహద్దును కలిగి ఉంది. -భారతదేశంలో అత్యంత పొడవైన భూసరిహద్దు ఉన్న దేశం బంగ్లాదేశ్ (4096 కి.మీ) -అతి తక్కువ భూ సరిహద్దు గల దేశం ఆప్ఘనిస్తాన్(80 కి.మీ). భారతదేశంతో సరిహద్దుగల దేశాలు -బంగ్లాదేశ్‌తో అత్యధిక సరిహద్దు గల రాష్ట్రం- పశ్చిమబెంగాల్ -చైనాతో అత్యధిక సరిహద్దు గల రాష్ట్రం-జమ్ము కశ్మీర్ -పాకిస్థాన్‌తో అత్యధిక సరిహద్దు గల రాష్ట్రం- రాజస్థాన్ -నేపాల్‌తో అత్యధిక సరిహద్దుగల రాష్ట్రం- బీహార్ -మయన్మార్‌తో అత్యధిక సరిహద్దుగల రాష్ట్రం- అరుణాచల్‌ప్రదేశ్ -భూటాన్‌తో అత్యధిక సరిహద్దుగల రాష్ట్రం- అసోం -భారతదేశంలో అత్యధిక రాష్ర్టాలతో సరిహద్దు గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇది ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖాండ్(మొత్తం 8 రాష్ర్టాలు). -భారతదేశంలో 29 రాష్ర్టాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు కలవు. మన దేశంలో చివరగా తెలంగాణ రాష్ట్రం 2014, జూన్ 2న ఏర్పడింది. -భారతదేశంలో 247 దీవులు కలవు. 223 దీవులు బంగాళఖాతంలో, మిగిలినవి అరేబియా సముద్రంలో ఉన్నాయి. -అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతంలో 100 నుంచి 140 ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి. వీటిలో 862 చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న గ్రేట్ నికోబార్ అతిపెద్ద దీవి. అండమాన్ నికోబార్ దీవులన్నీ అగ్నిపర్వత ఉద్భవ టెర్షియర్ మహా యుగానికి చెందినవి. -లక్షదీవులు అరేబియా సముద్రంలో 80 -110 ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి. లక్షదీవులు ప్రవాళ దీవులు. ఇందులో చిన్న దీవి మినికాయ్ ఇది మాల్దీవుల సమీపంలో ఉంది. -భారతదేశంలో పెద్ద రాష్ట్రం రాజస్థాన్(వైశాల్యపరంగా వరసక్రమంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్. చిన్న రాష్ట్రం గోవా. -భారతదేశంలో పెద్ద కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులు. -భారతదేశంలో పెద్ద జిల్లా కచ్(గుజరాత్). చిన్న జిల్లా మహి(పుదుచ్చేరి) -భారతదేశంలో ఉత్తర నుంచి దక్షిణానికి పొడవు 3214 కి.మీ. తూర్పు నుంచి పడమరకు పొడవు 2933 కి.మీ. -ప్రపంచంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన దేశం కెనడా. మనదేశం అత్యంత పొడవైన తీరరేఖ గల 18వ దేశం. -భారతదేశంలో ఎక్కువ తీరరేఖ గల పట్టణం చెన్నై. మూడువైపులా సముద్రంతో తీరరేఖ గల రాష్ట్రం తమిళనాడు. -భారతదేశంలో ఎత్తయిన శిఖరం కాంచనగంగ(8598 మీ) ఇది సిక్కిం, తూర్పు నేపాల్ మధ్య కలదు. ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్(8848 మీ). ఇది నేపాల్‌లో ఉంది. ప్రపంచంలో రెండో ఎత్తైన శిఖరం K2. దీన్ని క్విన్ ఆఫ్ హిమాలయాస్ అంటారు. దీన్ని బ్రిటీషర్లు గాడ్విన్ ఆస్టిన్ అనే పేరు పెట్టారు. దీని ఎత్తు 8611 మీ. ఇది కారాకోరం పర్వతశ్రేణుల్లో ఉంది. ఇది ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లో ఉంది. పాకిస్థాన్‌లో K2 పర్వత శిఖరాన్ని చో-ఘోరిగా పిలుస్తారు. కానీ దీన్ని మనదేశం అంతరంగిక భూభాగంగా గుర్తించారు. -భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత రాజస్థాన్‌లోని బార్మర్‌లో 500C సెప్టెంబర్ 13, 1922లో నమోదైంది. -భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత జమ్ముకాశ్మీర్‌లో డ్రాస్ సెక్టార్‌లో -490C నమోదైంది. ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత -82.20C అంటార్కిటికా ఖండంలోని హోస్టక్‌లో జూలై 21, 1983లో నమోదయింది. -భారతదేశంలో లోతట్టు ప్రాంతం కుట్టుండు(కేరళలోని కొట్టాయం)లో కలదు. -భారతదేశంలో పెద్ద సరస్సు చిలాకా సరస్సు (ఒడిషా). ఇది పూరి, గంజామ్, కుర్దా జిల్లాల్లో విస్తరించి ఉంది. -ప్రపంచంలో పెద్ద సరస్సు కాస్పియన్ సముద్రం. ప్రపంచంలో పెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్ సరస్సు. భారతదేశం సరిహద్దు రేఖలు భారతదేశం - చైనా - మక్‌మోహన్ రేఖ భారతదేశం - పాకిస్థాన్ - రాడ్‌క్లిప్ రేఖ భారతదేశం - ఆప్ఘనిస్తాన్ -డ్యూరాండ్ రేఖ భారతదేశం - శ్రీలంక - పాక్ జలసంధి కలదు -భారత్‌కు- శ్రీలంక మధ్య ఉన్న జలశాఖ- మున్నార్ సింధూ శాఖ, పంబన్ దీవులు, ఆడమ్స్ బ్రిడ్జ్ కలదు. -తీరరేఖతో కానీ, ఇతర దేశాలతో గాని సరిహద్దులేని రాష్ర్టాలను భూపరివేష్ఠిత రాష్ర్టాలు అంటారు. భూ పరివేష్ఠిత రాష్ర్టాలు- 1. హర్యానా 2, మధ్యప్రదేశ్, 3, ఛత్తీస్‌గఢ్, 4, జార్ఖండ్, 5. తెలంగాణ -భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82 1/20 తూర్పు రేఖాంశం. ఇది ఐదు రాష్ర్టాల గుండా పోతుంది. అవి 1. ఆంధ్రప్రదేశ్, 2. ఒడిషా, 3. ఛత్తీస్‌గఢ్, 4. మధ్యప్రదేశ్, 5. ఉత్తరప్రదేశ్. -భారతదేశ ప్రామణిక సమయం ప్రపంచ ప్రామాణిక సమయం కంటే 51/20 ముందు ఉంటుంది. -భారతదేశంలో మొదటగా అరుణాచల్‌ప్రదేశ్, చివరగా గుజరాత్‌లో సూర్యోదయం అవుతుంది. భారతదేశంలో 821/2 తూర్పు రేఖాంశం ముఖ్య నగరాలైన వారణాసి, కాకినాడల గుండా వెళుతుంది. -భారతదేశం మధ్యగుండా 231/20 ఉత్తర అక్షాంశ రేఖ అయిన కర్కటరేఖ 8 రాష్ర్టాల గుండా వెళుతుంది. అవి...1. గుజరాత్ 2. రాజస్థాన్ 3. మధ్యప్రదేశ్ 4. ఛత్తీస్‌గఢ్ 5. జార్ఖండ్ 6. పశ్చిమబెంగాల్ 7. త్రిపుర 8. మిజోరం -భారతదేశ తీరరేఖ పొడవు 6,100 కి.మీ. కేంద్రపాలిత ప్రాంతాలతో 7516.5 కి.మీ. పొడవైన తీరరేఖ కలదు. మనదేశంలో 9 రాష్ర్టాలకు తీరరేఖ కలదు. అవి. 1. గుజరాత్ 2. మహారాష్ట్ర 3. గోవా 4. కర్ణాటక 5. కేరళ 6. తమిళనాడు. 7. ఆంధ్రప్రదేశ్ 8. ఒడిషా 9. పశ్చిమబెంగాల్ -భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ గల రాష్ట్రం గుజరాత్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో కలదు. అతి తక్కువ తీరరేఖ పొడవు గల రాష్ట్రం గోవా. -భారతదేశానికి అత్యంత ఉత్తరాన ఉన్న భాగం ఇందిరాకోల్, దక్షిణాన ఉన్న భాగం పిగ్మీలియన్ పాయింట్. దీన్నే ఇందిరా పాయింట్ అంటారు. భారతదేశానికి అత్యంత తూర్పుభాగం అరుణాచల్‌ప్రదేశ్ లోని దీఫాపాస్ కాగా అత్యంత పశ్చిమ ప్రాంతం గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్(సర్‌క్రీక్) ప్రాంతం.

Inter Exams Telangana Time Table 2015

The Telangana Inter Exams Time Table 2015 released. The Inter Exams BIE Telangana will be conduct from march 9th 2015, Board of Intermediate Education Telangana BIE TS (Junior/Senior) Intermediate 1st/2nd Year Exam Time Table 2015 available to download from official website of BIE Telangana.
BIE Telangana (Board of Intermediate Education, Telangana State) Published the Schedule of Intermediate Both first and second year Annual Public examinations March 2015
The Telangana Senior and Junior Intermediate (1st/2nd Year) Examinations schedule starts from 9th March 2015 and end on 27th March 2015
The following is the Time Table is for Telangana inter 1st and 2nd year Intermediate Public Examinations March, 2015.



'I was ready to bat another 50 overs' - Rohit Sharma

After becoming the first batsman in history to record two ODI double-centuries, and breaking the record for the highest score in the format, Rohit Sharma said he felt it was important "to think" about an innings while compiling it. And that's what he did at Eden Gardens, he said.
"It's important to look at the team score, because that's how you will build your innings, you need to know where your team stands," Rohit said, after his 264 off 173 balls powered India to 404 for 5 against Sri Lanka. "It's important to know what the score is and how many overs have been bowled, and how many overs of each bowler are left. I think it's very important to think when you're batting, and that's what I did."
Rohit was playing his first match for India in two and a half months, having been sidelined by a finger injury and a shoulder strain. He had shown signs of hitting the top form straightaway in his return to competitive cricket - the warm-up game in Mumbai against the Sri Lankans before this series - when he scored 142 off 111 balls. After that break, Rohit joked, he was relieved to get time in the middle. "After a few months' break, so I'm not really tired, I was ready to bat another 50 overs," he said, adding that the pitch made it necessary for him to not throw away his start.
"But yeah, jokes apart, I was determined and dedicated to getting a big one. Once I got to fifty, I knew that I had to convert, because it was a good batting wicket. The scores here, even 300-350, are easily chaseable. We wanted to get a big score and that made me stay there as long as possible."
Getting going, he said, was not the easiest, but he was determined to fight it out. "The initial part, the first 10-15 overs were not easy. Coming back from an injury, playing after two months, I was feeling a little out of place. The free-flowing strokes were not coming as naturally as it comes to me, but I wanted to get stuck in the middle and that required a lot of dedication and determination.
"I kept telling myself that no matter what, how many balls I play, I need to stay there because I know I can [make up the scoring rate] any time. That was the idea.
"Luckily the quickfire 30 [28 off 24] from Ajinkya Rahane helped me to settle down. It helped me take my time, because after an injury coming and giving it away was not the idea. I just wanted to make it count."
Rohit was out off the final delivery of India's innings, and that gave him great pleasure, he said. "The fact that I went on to play 50 overs, that was really pleasing to me because I've been working on it, to bat as long as possible. So finally to do that was really good."
Did he know when he broke the record 219 scored by Virender Sehwag then? "I knew he got 219 because when I scored 209 the last time, someone said I had missed the world record by 10 runs. But while batting I was not looking at that, which is why you must have seen on TV also, I was a little surprised when I saw my team-mates standing and giving me an ovation from the dressing room. I was a little surprised as to what happened, but then I realised I must have surpassed the 219."
When asked if he would go after a triple-hundred next, he laughed, saying: "I will try my best to get there, but as of now I will take 264."
And 264 should be enough to top the charts in ODI cricket for a long time, stand-in India captain Virat Kohli said at the post-match presentation. "Today is the kind of day I can tell my kids I was there," Kohli said. "I don't think this record is getting broken anytime soon."
This was Rohit's first ODI at Eden Gardens, and he pointed out that it seemed to be his lucky ground. "Very special ground to me, I made my Ranji Trophy debut here, my Test match debut here [and] got a 100, got a hundred in IPL as well, and now this. A lot of memories here, which will remain close to me, and this one was really special." The Cricket Association of Bengal, which was celebrating 150 years of Eden Gardens, agreed that it was really special, announcing a cash award of Rs 2.64 lakh (US$ 4300 approx) for Rohit after the game.

Water Storage Tips To Assist In Emergency Preparedness

The Water Quality & Health Council offers important tips for storing water to help families and individuals prepare for emergency situations. In addition to ensuring safe water during periods of elevated terrorist alerts, home water storage is an important measure in preparing for natural disasters, such as floods, hurricanes and ice storms.
While many individuals rush to purchase bottled or distilled water during times of crises, another viable option for securing a supply of safe water is the storage of tap water for future use. Following are easy-to-implement guidelines to ensure that tap water remains potable while in storage:
Store at least one gallon of water per person, per day in a cool, dark place.
The average individual must drink at least two quarts of water every day. Children, nursing mothers, the elderly and people in warmer climates need more. Additional water should be reserved for personal hygiene and food preparation. The U.S. Department of Homeland Security encourages individuals to store enough water to last a minimum of three days - bearing in mind that water is needed for drinking as well as for personal hygiene. Water should be collected on days when it appears free of sediment or color. On certain days, particularly after a hard rain or heavy snowmelt, some tap water may have a brownish color and contain sediment.

Choose appropriate containers for water storage; disinfect before use.
Clear food-grade plastic containers, such as soft drink bottles, are ideal. Other options include fiberglass or enamel-lined metal containers. Never use a container that has previously held toxic substances. Containers for water should be rinsed with a diluted chlorine bleach solution (one part bleach to ten parts water) before use.

If necessary, treat water with a chlorine bleach solution prior to storage to prevent buildup of harmful bacteria or pathogens. Replace water every six months.
If your water is treated commercially by a water utility, it is not necessary to treat water before storing it. If you have a well or public water that has not been treated, disinfect the water prior to storage using liquid household bleach containing 5.25 percent sodium hypochlorite. Do not use scented or color-safe bleaches or bleaches containing soaps. The American Red Cross and the U.S. Federal Emergency Management Agency recommend the following procedure for treating water for storage:
  • Add six drops (1/8 teaspoon) of unscented bleach per gallon of water.
  • Stir and let stand for 30 minutes.
  • If the water does not taste and smell of chlorine after 30 minutes, add another dose of 1/8 teaspoon and let stand another 15 minutes.
  • Seal the containers and label with contents and date of preparation.

Identify additional sources of water.
In addition to stored water, other sources include melted ice cubes, water drained from the water heater faucet (if the water heater has not been damaged), water dipped from the flush tanks (not the bowls) of home toilets, and liquids from canned goods such as fruit and vegetable juices. Unsafe water sources include radiators, hot water boilers, waterbeds, and swimming pools and spas.
These tips are based on information provided by emergency preparedness experts from the U.S. Department of Homeland Security, the U.S. Federal Emergency Management Agency and the American Red Cross.

విద్యా విధానంలో భారతీయత ప్రతిబింబించాలి

విద్య, నీరు, ఆరోగ్యం, విద్యుత్‌ మొదలైన ప్రాథమికావసరాలన్నీ సేవారంగాల పేరిట మొత్తం వ్యాపార వస్తువులుగా మారాయి. శాస్త్ర సాంకేతిక విజ్ఞానమంతా ప్రపంచీకరణ ఫలితంగా మొత్తం ప్రజలందరికీకాక సామ్రాజ్యవాద కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాలకు ఉపయోగపడుతోంది. విద్య ఆత్మజ్ఞానాన్ని, లోకజ్ఞానాన్ని కలిగించాలి. దాంతోపాటు అది బతుకు తెరువుకు కూడా సాయపడితేనే సార్ధకం అవుతుంది. విద్యార్థులకు దైనందిన జీవితంలో ప్రత్యక్ష సంబంధంలేక పోవడం నేటి  విద్యా విధానంలోని ప్రముఖ లోపం. చదివిన విద్యతో ఏ విద్యార్థి ఉపాధి పొందలేదు. దొరికిన ఉద్యోగంలో తాను చదివిన చదువు ఉపయోగించడం లేదు.  తన పరిసరాలనూ, సంఘాన్ని గుర్తించి దానిని చక్కగా తీర్చిదిద్దినచో విద్య సార్ధకమవుతుంది. జాతి నిర్మాణ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనేటట్లు విద్య దోహదపడాలి. చదువు బుద్ధి వికాసానికి, ఆత్మ సంస్కారానికి ముఖ్యమైంది. విద్య విజ్ఞానానికి వెలుగుబాట.

లక్ష్యాన్ని సాధించడమే చదవడంలో పరమార్థము. పరిపూర్ణమైన పౌరుడిగా వ్యక్తిగా ఎదగడానికి చదువు ప్రధాన మార్గం. చదువు వికాసాన్ని తెచ్చి పెట్టే పవిత్రమైన యజÑం వంటిది. నిరంతర పరిశ్రమతో జ్ఞానాన్ని సంపాదించి మానసిక పరిణతితో పరిపూర్ణమైన వ్యక్తిగా, పౌరుడిగా ఎదగడంచదువు దీర్ఘకాలిక లక్ష్యం. మానవుని విజ్ఞాన జ్యోతిగా తీర్చిదిద్దునది విద్య. ఈ విజ్ఞానం మానవుని నడవడికి, జీవితానికి బహుముఖంగా ఉపయోగపడేదిగా ఉంటుంది. విద్య లాభాలు సంపాదించే విధంగా రూపు చెందితే సమాజంలో అంతరాలు, వైరుధ్యాలు తీవ్రమవుతాయి. అసమానత పద్ధతుల్లో విద్యను పొందిన వారు సమానతను కాంక్షించరు. ధనమే మానవ సంబంధాలను నిర్ణయిస్తుంది. దేశ స్వావలంబన, స్వేచ్ఛ, న్యాయం, సమానత అనే విలువలు అర్థంగా జాతిని ప్రతిబింబించేలా విద్య ఉండాలి. విద్య పథకాలు, విధానాలు ప్రభువులు మారినా, మంత్రులు మారినా వారి మేథోసంపత్తికి,పరిమితికి తగిన రీతిగా ఆలోచించి వారికి నచ్చినతీరుగా విద్యావిధానాన్ని మార్పు చేస్తూ వస్తున్నారు. ఎపrడు విద్యావిధానం మారుతుందో మరల ఏ కొత్త పద్ధతి వస్తుందోననే ఆలోచన తప్ప లక్ష్యశుద్ధి లేకుండా పోతోంది. దేశ పారిశ్రామికాభివృద్ధికి ప్రజాస్వామ్య పరిరక్షణకు విద్యావిధానం అత్యవసరం. మనది వ్యవసాయక దేశం. మనదేశంలోని పాఠశాలల్లో వ్యవసాయాన్ని గూర్చిన పాఠ్యాంశాలు లేవు.

విద్యావంతుల వల్ల మనదేశానికి పట్టిన జాడ్యం వల్ల విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడటానికి ఉత్సాహం చూపుతున్నారు. గ్రామాల్లో బీదవారికి విజ్ఞానం కన్నా ఉద్యోగంపై మక్కువ చూపుతున్నారు. మనది వ్యవసాయ దేశం కాబట్టి నూతన పరిశ్రమలు స్థాపిస్తున్నాం.వ్యవసాయాభివృద్ధికి, కుటీరపరిశ్రమల స్థాపనకు గల వనరులను దృష్టిలో ఉంచుకొని మన విద్యా విధానంలో మార్పులు చేయాలి. భావికాలంలో అవసరమైన వ్యక్తులకు శిక్షణావకాశాలు పెంపొందించే మార్గాలు ఉండాలి. సాంకేతిక విద్యాలయాల  సంఖ్యను కూడా తదనుగుణంగా పెంచాలి. విద్యావిధానంలో భారతీయత ప్రతి బింబించాలి. విద్యా విధానంలో భారతదేశ స్వరూపనముకు, అవసరాలకు తగిన విధంగా విద్యా ప్రణాళికా బోధనను మార్చవలసి ఉంది. జాతీయ అవసరాలకు అనుగుణమైన విధానముండాలి.

విద్యబోధనలో పరిశోధనలలోనే ప్రగతి. జాతీయా దాయంలో 10 శాతం నిధులు విద్యాబోధనల్లో పరిశోధనలకు కేటాయిస్తే అనేక ప్రయోగాలతో ఎంతో సాధించవచ్చు. సంప్రదాయ కోర్సుల స్థానంలో ఉద్యోగావకాశాలను మెరుగుపరిచే కోర్సులుగా సమూల మార్పులు చేయాలి. విద్యార్థుల అభివృద్ధికి ఉపయోగపడే మౌలిక సదుపాయాల విషయంలో ప్రాధాన్యతనివ్వాలి. పరిపాలన నిర్వహణలో పాలు పంచుకునే ఉపాధ్యాయులకు ప్రత్యేక స్కిల్‌్‌స కలిగి ఉండాలి. మనదేశానికి జీవనాడులైన వివిధ రంగాల పరిశ్రమలకు, వృత్తులకు తగినట్లుగా శిక్షణా సంస్థల్ని ఉన్నత పాఠశాల స్థాయిలో నెలకొల్పి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి. హైస్కూల్‌ స్థాయిలో వృత్తి విద్యను నిర్బంధ విషయంగా బోధించాలి. ఏదో ఒక సాంకేతిక విద్యను మామూలు విద్యతో జోడించి ప్రతి విద్యార్థి ఏదో ఒక విద్యలో నిష్ణాతుడయ్యే విధానం ఏర్పరచాలి. ఉన్నతస్థాయి విద్య సామాజిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి.

కాలానుగుణంగా విద్యారంగంలో కార్పొరేట్‌ విద్యతో సమానంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా విధానంలో మార్పులు తీసుకోవాలి. కాన్సెప్ట్‌ ఆధారిత, విశ్లేషణాత్మక విద్యాబోధన, ప్రతినెల స్కూల్‌ సెమినార్‌లు, పర్సనాలిటి డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక క్లాస్‌లు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, ఏకాగ్రతకు ఉపకరించేలా కౌన్సిలింగ్‌, మెడిటేషన్‌, యోగా క్లాసులు, పర్సనల్‌ ఫైల్స్‌తో ప్రతి స్లో లెర్నర్‌ ప్రగతిపై నిరంతర దృష్టి,విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలందు శిక్షణ, 3వ తరగతి నుండి ప్రాథమిక స్థాయి నుంచి కంప్యూటర్‌ శిక్షణ, ప్రతినెల విద్యార్థి ప్రగతి గురించి తల్లిదండ్రులకు తెలియచేయడం, అందుబాటులో రకరకాల పుస్తకాలతో చక్కని గ్రంథాలయం, నీతి బోధన, చిత్రలేఖనం, సంగీతం, వ్యాసరచన, వక్తృత్వంవంటి అంశాలకు ప్రాధాన్యత,వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధనా తరగతులు, 6వ తరగతి నుండి ఐఐటి వంటి పోటీపరీక్షలను దృష్టిలో పెట్టుకొని తర్ఫీదు నిర్వహించడం, అత్యంత ఆధునిక పరికరాలు, ఎల్‌సిడి, డిహెచ్‌పిలతో యానిమేషన్‌ దృశ్యాలతో అధునాతన విద్యాబోధన, స్టడీ, రీడింగ్‌ స్కిల్స్‌, స్పోకెన్‌ ఇంగ్లీష్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ, మానసిక ఒత్తిడిలేని ఆధునిక పద్ధతులలో విద్యాబోధన, ఎడ్యుకేషనల్‌ టూర్స్‌ ద్వారా విద్యార్థుల విజ్ఞానాన్ని,వినోదాన్ని పెంపొందించుట, సైన్స్‌లో విషయ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయుటకు ప్రయోగ శాలలో కూడిన బోధన, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, మానసిక స్థైర్యం కోసం నిష్ణాతులతో కౌన్సిలింగ్‌, మోటీవేషనల్‌ క్లాసులు నిర్వహించడం, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు సకాలంలో స్కాలర్‌షిప్‌ సౌకర్యం అందించడం, విద్యాభ్యాస మునకే కాక విద్యాభ్యాసేతర కార్యక్రమాలకు సమాన ప్రాము ఖ్యత ఇవ్వడం, విద్యార్థి శారరీక, మానసిక ప్రోత్సాహానికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఉండాలి. ప్రతి విద్యార్థికి విధిగా ఒక వృత్తి విద్యనేర్పటం,సృజనాత్మక శక్తిని వృద్ధిని చేయటం, విద్యార్థికిష్టమైన విద్యనేర్చుకొనే స్వేచ్ఛ నివ్వటం, పోటీల్లో నెగ్గగల విధంగా తీర్చిదిద్దటం కూడా అమలు జరిపితే చాలా మంచి ఫలితాలు రాగలవు. ఆధునిక ప్రసార సాధానల ప్రభావం విద్యారంగం మీద విస్తారంగా వ్యాప్తి చేయాలి. విద్యార్థి జ్ఞాపకశక్తిపై పరీక్ష జరపకుండా అతని సునిశిత మేధాశక్తిపై పరీక్ష జరగాలి.

విద్యార్జనకు అనువైన వాతావరణముండాలి. చీటికి,మాటికి పాఠ్య ప్రణాళికను, పాఠ్యగ్రంథాలను,పరీక్షా పద్ధతులను, నియమ నిబంధనలను మార్చడం వల్ల విద్యార్థుల్లో అసహనం, అసంతృప్తి చోటు చేసుకుంటుంది. పిల్లల్లో స్వంత శక్తి సామర్ధ్యాలు వెలికితీయడానికి మూడుగంటల పరీక్షల్లో హెచ్చు మార్కులు తెచ్చుకుంటేనే జీవితం బాగా ఉంటుందని నూరిపోయడమే ప్రస్తుత విద్యావిధానం లక్ష్యం.  విద్యార్థుల ఐ.క్యూ తప్ప ఇతర మేధోశక్తి సామర్ధ్యాలను మదింపు చేసే శక్తి ఇప్పటిపరీక్షా పద్ధతికి లేదు. జాతీయభావంపెంపొందించుకొని విద్యార్థులు విద్యా సమస్య లను చర్చించవలనేకాని రాజకీయ వ్యూహాల్లో చిక్కుకోరాదు. ఒక శాస్త్రవేత్త ఒక్కొక్క భావిపౌరుడు వేయి పరమాణువులకు సమానం అని అన్నారు.పిల్లలను నాడు పుట్టి అపrడపrడే పెరుగుతున్న దశలో ఇంటనున్న పిల్లలు అలవాట్లు చుట్టుపక్కల వారి అలవాట్లు పాఠశాలలు, కళాశాలలు ఆ పుట్టిన బాబును భావి భారత పౌరునిగా తీర్చిదిద్దే కార్యాలయాలై వర్తించాలి. అపrడే దేశ  సౌభాగ్యం మరింతగా వెల్లివిరుస్తుంది. విద్యను ప్రభుత్వాలు సామాజిక అంశంగా గుర్తించి అన్నిరంగాల కంటే విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

విద్యారంగం జాతి ప్రగతికి ఆయువు పట్టు అని గుర్తించిన నాడే విద్యకు విలువ పెరుగుతుంది. విద్యారంగం బాగుపడుతుంది. విద్య కోసం వెచ్చించిన ప్రతి రూపాయి భవిష్యత్తులో జాతి ప్రగతికి పెట్టుబడిగా తలంచాలి. విద్య కేవలం పుస్తకాలకు పరిమితం కారాదు. వారు తమ సంఘాన్ని, ప్రజల జీవన పరిస్థితులను, కష్ట సుఖాలను అర్ధం చేసుకోవాలి. పొరుగువారికి తోడ్పడుటకు సేవా దృష్టిని అలవర్చుకోవాలి

నెపోలియన్‌ బొనపార్టి ఫ్రాన్సు

సామాన్య సైనికుడిగా ప్రారంభమైన నెపోలియన్‌ బొనపార్టి జీవితం ఫ్రాన్సు దేశానికి చక్రవర్తిగా, సకల ఐరోపా ఖండానికి తిరుగులేని నాయకుడుగా కలిగిన స్థానానికి ఎదగ గలిగింది. 1804 నుండి 1815 వరకు ఫ్రాన్సు దేశాన్ని పాలించిన నెపోలియన్‌ మొదట సైన్యంలో సాధారణ ఉద్యోగిగా చేరాడు. ఫ్రెంచి విప్లవం కొనసాగుతున్న ఆ రోజుల్లో చేవ గల సైనికాధికార్లకు అవకాశాలు మిన్నగా ఉండడంతో నెపోలియన్‌ చాకచక్యంగా అట్టి అవకాశాల్ని జారవిడువకుండా ఎదగగలిగాడు.
1796 ఏప్రిల్‌లో నెపోలియన్‌ ఇటలీపై దండయాత్రకు నిర్దేశించబడిన ఫ్రెంచి సైన్యానికి నాయకుడుగా నియమించబడ్డాడు. 27 ఏండ్లు కూడా నిండని నెపోలియన్‌కు ఇది ప్రతిష్టాకరమైన నియామకం. అతని జీవితంలో ఇది గొప్ప మలుపుగా పరిణమించింది. దాదాపు ఒక సంవత్సరం కొనసాగిన ఈ ఇటలీ దండయాత్ర తర్వాత నెపోలియన్‌ ఒక శక్తిగా రూపొందడం, అతి వేగంగా మహోన్నత శిఖరాలను చేరుకోవడం జరిగింది.
ఇటలీ దేశం ఆ రోజుల్లో అనేక స్వతంత్ర రాజ్యాల సమాహారం. ఒక్క సార్డీనియా తప్ప మిగిలిన రాజ్యాలన్నీ ఇతర ఐరోపా దేశాల అధీనంలో వ్ఞండేవి. అత్యధిక ప్రాంతం ఆస్ట్రియా పాలన క్రింద కొనసాగింది. అందు వల్ల నెపోలియన్‌ తన సేనలతో ఇటలీలో ఆస్ట్రియా సైన్యాలను ఎదుర్కొన వలసి వచ్చింది.
సైన్యాధ్యక్షుడుగా నెపోలియన్‌ అనేక సమస్యల నెదుర్కొనవలసి వచ్చింది. ఫ్రాన్సులో నెలకొన్ని అస్థవ్యస్థ పరిస్థితుల వల్ల సైనికులకు కలిగిం చిన సౌకర్యాలు చాలా తక్కువ. చాలీచాలని జీతాలు; చినిగిన యూనిఫారంలు, అర్ధ ఆకలితో కొనసాగే సైనికులతో నెపోలియన్‌ తన ఇటాలియన్‌ దండయాత్రను కొనసాగించవలసి వచ్చింది. కాని అన్ని అవరోధాలను అధిగమించి తన సైనికులకు ఉత్సాహాన్ని కలిగిస్తూ వారిలోని జాతీయ భావాన్ని పురిగొల్పుతూ అశేష ఆస్ట్రియా సైన్యాలను ఎదిరించి అనేక విజయాలు సాధించగలిగాడు నెపోలియన్‌.
మొదట పీడ్మాంటు రాజ్యంపై విజయం సాధించాడు నెపోలియన్‌. దీని తార్వత బైల్యూ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుని క్రింద గల ఆస్ట్రియా సైన్యాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇటలీలో క్రమంగా చొచ్చుకొస్తున్న ఫ్రెంచి సైన్యాలను అడ్డగించడానికి బూల్యూ అప్పటికప్పుడు కొత్త సైన్యాలను రప్పించి నెపోలియన్ను ఎదుర్కొన్నాడు. కాని 1796 మే నెల 6వ తేదినాటికి లంబార్డి రాజ్యాన్ని ప్రవేశించి మూడురోజుల తర్వాత 'అడ్డ అనే నది సవిూపానికి చేరుకొన్నాడు. నెపోలియన్‌ తన సేనలతో మెరుపుతీగలా జరిగిన ఈ చొరబాటుకు ఆస్ట్రియా సేనలు మే 10వ తేదీన నదిని దాటి తప్పించుకొన ప్రయత్నించాయి. చేరువ గల మిలన్‌ నగరానికి ఎట్టి రక్షణ లేకపోయింది.
'అడ్డ నదికి కుడివైపు తీరంలో వ్ఞంది 'లోడి అనే ఒక ప్రధాన పట్టణం. దానిచుట్టూ బలమైన కోట గోడలు వ్ఞండేవి. అప్పటికే ఆస్ట్రియా సేనలు వెళ్లినందున నెపోలియన్‌ సులభంగా లోడి పట్టణాన్ని ప్రవేశించాడు. దాదాపు 12 వేల మంది సైనికులు గల ఆస్ట్రియా సేనలు నదిపై గల వంతెనను దాటి అవతలివైపు మాటు వేశారు. మిలన్‌ పట్టణానికి గల దారి నెపోలియన్‌కు అధీనమైంది. కాని అడ్డ నదిపై గల లోడి బ్రిడ్జ్‌ కవతల సవిూకరించబడి వ్ఞన్న ఆస్ట్రియా సేనలను జయించిగాని మిలన్‌ నగరాన్ని చేరుకోలేడు.
లోడి వంతెన దాదాపు 200 అడుగుల పోడవ్ఞ కర్రలతో నిర్మించబడిన సన్నని వంతెన. దాదాపు 9 బెటాలియన్లతో ఆస్ట్రియా సైనికులు ఫ్రెంచి సేనలు బ్రిడ్జిని దాటనీయకుండా దిగ్భందన చేశారు. కాని నెపోలియన్‌ ఆస్ట్రియా సైన్యాలను శక్తివంతంగా ఎదుర్కొని పోరాడడానికి నిర్ణ యించుకొన్నాడు.
మే నెల 10వ తేది (1796) జరిగిన ఈ యుద్ధానికి ''లోడి బ్రిడ్జ్‌ యుద్ధం అని చరిత్రలో ప్రసిద్ధి పొందింది. సాయంకాలం 6 గంటలకు ప్రారంభమైన ఈ యుద్ధం సుమారు 5 గంటలు కొనసాగింది. గొప్ప వీరులుగా పేరుపొందిన సైవాయి సైనికులను మొదట శ్రేణుల్లో పంపాడు నెపోలియన్‌. కాని వారు వంతెనపై దాదాపు సగం దూరం రావడంతో ఆస్ట్రియా సేనలు వారిపై ఎగబడి తమ తుపాకుల వర్షంతో తిప్పిగొట్టారు. తర్వాత నెపోలియన్‌ మస్సీన, బార్తియర్‌ అనే ఇద్దరు యోధుల నాయకత్వం కింద మరికొంత సైన్యాన్ని పంపి రెండవ ప్రయత్నం కొనసాగించాడు. వీరు విజయవంతంగా ఆస్ట్రియా తుపాకులను ఛేదిస్తూ అవతలివైపుకు చేరగలిగారు. ఇంతలో మరికొన్ని కొత్త ఫ్రెంచి సైన్యాలు నెపోలియన్‌ను చేరాయి. దీనితో ఆస్ట్రియా సైన్యాలు వెనుదిరిగాయి.
ఈ లోడి బ్రిడ్జ్‌యుద్ధంలో ఆస్ట్రియా సేనలు విపరీత నష్టానికి గురైనాయి. దాదాపు 2 వేల మంది చనిపోయారు. అనేక తుపాకులు ఫ్రెంచివారి వశమయ్యాయి. మే నెల 14వ తేది నెపోలియన్‌ మిలన్‌ నగరాన్ని వీరోచితంగా ప్రవేశించాడు.
సైనికపరంగా లోడియుద్ధం అంత ప్రత్యేకత కలిగిందికాదు. కాని నెపోలియన్‌ జీవితంలో ఇది గొప్ప మలుపుగా పరిణమించింది. భవిష్యత్తులో అతని విజయపరంపరలకిది నాందిగా మారి, తనపై తనకు అమిత ఆత్మవిశ్వాసాన్ని సమకూర్చింది. దీని గురించి తన భార్య జోసఫిన్‌కు రాసిన జాబులో నెపోలియన్‌ ఇలా తెలియజేశాడు. ''నా వద్ద గల ఖడ్గంతో నేనెంతకైనా ఎదగగలను అని.
లోడి బ్రిడ్జ్‌ దాటడానికి సైనికులనుత్తేజపరుస్తూ అతడు చేసిన ప్రసంగాలు బాగా పనికి వచ్చిన కారణంగా తర్వాతి యుద్ధాలలో అట్టి పద్ధతిని అనుస రించేవారు నెపోలియన్‌.
తాను కేవలం 5 అడుగుల 2 అంగుళాల ఎత్తు మాత్రమే కలిగిన తన సైనికులందరి కన్నా పొట్టిగా వ్ఞన్నా, అతడు కనబరచిన ధైర్య సాహసాలకు అతని సైనికులు నెపోలియన్‌ను ''లిటిల్‌ కార్పొరల్‌ అని అన్నారట. అది తర్వాత కూడా తన ముద్దు పేరయింది.
భవిష్యత్తులో అనేక సైనిక విజయాలు సాధించాలనే అకుంఠిత దీక్ష; తన దేశంలో ఇతరులందరికంటే తానే గొప్పవాడనే ధీమా నెపోలియన్‌కు లోడి బ్రిడ్జ్‌ యుద్ధం మూలంగా కలిగింది.
''నెపోలియన్‌ అజేయుడు అన్న బలమైన భావాన్ని తాను నమ్మి, ఇతరులను నమ్మింపజేయడానికి కూడా ఈ యుద్ధం దోహద పడిందనవచ్చు

ప్లాస్టిక్‌ వినియోగంపై తప్పని నిషేధం

దేశంలో ప్లాస్టిక్‌ వాడకం రానురాను ఎక్కువవ్ఞ తోంది. ప్లాస్టిక్‌ వాడకం ద్వారా వాతావరణం కాలు ష్యం పెరిగిపోతోంది. ప్లాస్టిక్‌ సమాజానికి సవాల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిసంవత్సరం 50 వేలకోట్ల ప్లాస్టిక్‌ సంచులు వాడుతున్నారు. ప్లాస్టిక్‌ సంచులను వాడి ఎక్కడపడితే అక్కడ టన్నుల కొద్దీ పారేయడంతో ప్లాస్టిక్‌ వ్యర్థాల మూలంగా పర్యావరణ సమస్యలు  తలెత్తుతున్నాయి. వాతావరణం పూర్తిగా కలుషితం కావడంతో అనేక సమ స్యలు వస్తున్నాయి. హైదరాబాద్‌ మహానగరంలో ఒక రోజుకు సగ టున 350 మెట్రిక్‌ టన్నుల దాకా ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపో తున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలను నివారించేందుకు కాలుష్య నియం త్రణ మండలి అటవీశాఖ ప్రవేశపెట్టిన సరికొత్త విధానాలు సఫలీ కృతం కాలేదు.  ప్లాస్టిక్‌ను ప్రభుత్వాలు నిషేధించినప్పటికీ అవి ఆచ రణలో అమలు కావడం లేదు. ప్లాస్టిక్‌ సంచుల ఉత్పత్తి విక్రయా లపై ఆంక్షలు విధిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన పది లక్షల వంతును మైక్రాన్‌గా వ్యవహరిస్తున్నారు.
1986 నాటి పర్యావరణ పరిరక్షణ చట్టం నిబంధనలని ప్రతిపా దించినా ఫలితాలు ఏమిరావడం లేదు. ఆరోగ్య కేంద్రాలు , ఫలహా రశాలలు, పార్కులు,మైదానాలు పర్యాటక స్థలాలు తదితర ప్రాంతా లలో ప్లాస్టిక్‌ సంచుల వాడకం నిషేధించారు. ప్రభుత్వ నిబంధన లను పాటించని ప్లాస్టిక్‌ సంచులు విక్రయించే వ్యాపారులకు జరిమా నాలు వసూలు చేస్తారు. అది ఎక్కడా అమలుకావడం లేదు. జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు అవ్ఞతాయి. వాటిలో మున్సి పాలిటీ కమిషనర్లు, ప్లాస్టిక్‌ ఉత్పత్తిదారులు సమాఖ్య ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు నగరా లలో ఎన్నో చోట్ల చెత్తకుండీలు, మురికికాలువాలు బహిరంగ ప్రదే శాలలో లెక్కకు మించి ప్లాస్టిక్‌ కవర్లు పడి ఉంటున్నాయి. దీంతో దోమల బెడద అధికంగానే ఉంది. ప్లాస్టిక్‌ సంచులు వెయ్యి సంవ త్సరాలైనా భూమిలోకి ఇంకిపోవ్ఞ. ప్లాస్టిక్‌ అత్యంత ప్రమాదకరంగా మారింది. కొన్ని సంవత్సరాలకు పాలిథిన్‌ ఛిద్రమై ప్లాస్టిక్‌ ధూళిగా మారి మానవ శరీరాల్లోకి ప్రవేశించి రోగాలకు దారితీస్తుంది. తది తర ప్రాణాంతక వ్యాధులు వెంటాడుతాయి. ఈ ప్లాస్టిక్‌ వల్ల జలా శయాలు కలుషితమైపోతున్నాయి. చెరువ్ఞలు, కుంటలు ఎండిపోయి మురికినీటితో కాలుష్యకాసారాలుగా మారుతున్నాయి. సముద్రాలు, నదులు, పూర్తిగా కలుషితంగా మారుతున్నాయి. పశువ్ఞల సంఖ్య నానాటికి ప్రమాదస్థాయిలో తగ్గిపోతున్నది. పక్షలు జీవరాశులు అంచెలంచెలుగా కనుమరుగైపోతున్నాయి. సముద్రాలలో తాబేళ్లు, చేపలు, కప్పలు, తరిగిపోతున్నాయి. ఆహారపదార్థాలను, కూరగా యలను, ఇతర వస్తువ్ఞలను ఎక్కువగా ప్లాస్టిక్‌ సంచులలో తెచ్చుకో వడంతో శారీరకంగా, మానసికంగా అనేక వ్యాధులు అంటుతు న్నా యి. చాలావరకు అనర్థాలకు దారితీస్తుంది. ఇంతజరిగినా ప్లాస్టి క్‌ను మాత్రం మరవలేకపోతున్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడా నికి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, హర్యానా,సిక్కిం, కర్ణాటక రాష్ట్రాలు చేస్తు న్న కృషి కొంతమేరకు ఫలితాలనిస్తున్నాయి.  మన రాష్ట్రంలో మాత్రం ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వాలు పెద్దగా పట్టిం చుకోవడం లేదు. పర్యావరణ సమస్యలు దినదినంగా మరింత ఉత్పన్నమవ్ఞతున్నాయి. ప్రభుత్వాలు మాత్రం తూతూ మంత్రంగానే పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టి వదిలేస్తున్నాయి. అడవ్ఞలను నరికివేయడం, కాలం చెల్లిన వాహనాల నుంచి కార్బన్‌ డై ఆక్సైడ్‌ వంటి విషవాయువ్ఞలు వెలువడటంతో పర్యావరణం పూర్తిగా నాశన మైపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా కార్బన్‌ డైఆక్సైడ్‌ ప్రమాదస్థాయికి చేరుకుంది. ఉష్ణోగ్రత పెరిగిపోయి వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో వర్షాలు లేక, కరువ్ఞ కాటకాలు, అతివృష్టి, అనావృష్టి ఎదురవ్ఞతుంది. ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేయడం, ప్లాస్టిక్‌ సంచులను పారేయడం ఇతర వ్యర్థా లను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల అంతుపట్టని అంటు వ్యాధులు వెంటాడుతున్నాయి.
హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో భూగర్భజలాలు కలుషితంగా మారాయి. దేశంలో కలుషిత నీరు తాగడం  వల్ల సంవత్సరానికి పది లక్షల మంది చనిపోతున్నారు. 2050 నాటికి కాలుష్యం తీవ్రం గా కలుషితం కానున్నది. పర్యావరణ పరిరక్షణకు రాజకీయ నేతల ఉపన్యాసాలు వేదికలకు మాత్రమే పరిమితమవ్ఞతున్నాయి తప్ప ఆచరణలో అమలు కావడం లేదు. ప్లాస్టిక్‌ను ప్రభుత్వం నిషేధిం చినప్పటికీ ప్లాస్టిక్‌ వాడకం తగ్గడం లేదు. ప్లాస్టిక్‌ కవర్లను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల అవి భూమిలోకి చొచ్చుకుపోతు న్నాయి. వర్షాలు పడినప్పుడు భూమిలోకి నీరు ఇంకకుండా అడ్డు పడుతున్నాయి. దీంతో అనేక సమస్యలు ఉత్పన్నమవ్ఞతున్నాయి. వర్షాలు అధికంగా కురియడంతో పలుచోట్ల నీటినిల్వలవల్ల దోమలు, ఇతర క్రిమి కీటకాలు ఎక్కువై  విషజ్వరాలకు కారణమవ్ఞతున్నాయి. ప్రతి ఒక్కరు మాకెందుకులే అనుకుంటే శుభ్రతతగ్గి వ్యాధులు ఎక్కు వయ్యే అవకాశాలున్నాయి.పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత కోసం పాటుపడాలి. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా అందరు గుర్తించాలి. ప్లాస్టిక్‌ వస్తువ్ఞలైన బిందెలు, కవర్లు, గ్లాసులు, కప్పులు, గిన్నెలు, బాటిళ్లు లాంటి వాడకం తగ్గించాలి. ప్లాస్టిక్‌ వస్తువ్ఞలను తయారు చేసే కంపెనీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్‌ కవర్లు ఉపయోగించకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించాలి. ఒకవేళ ఈ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసు కోకున్నా ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు ప్లాస్టిక్‌ సంచుల ఉత్ప త్తిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్‌ సంచులను వాడినా వాటిని ఎక్కడపడితే అక్కడ వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మున్సిపాలిటీ వాళ్లు సేకరించిన ప్లాస్టిక్‌ సంచులను ఇతర వస్తు వ్ఞలను నివాస ప్రాంతాలకు దూరంగా తీసు కువెళ్లి వాటిని కాల్చి వేయాలి. ప్రజలు కూడా ఎక్కువగా పాలిథిన్‌ కవర్లను ఉపయో గించకుండా వాటిస్థానంలో పేపర్‌తో తయారైన సంచులను, బట్టలతో తయారైన సంచులను ఉపయోగిస్తే మంచిది. ఈ సంచు లు భూమిలోకి సులభంగా చొచ్చుకొనిపోతాయి. అంతే కాకుండా ఈ సంచులు నీటిని కూడా పీల్చుకుంటాయి.

ప్రాణాలను కాపాడే కృత్రిమ మూత్రపిండాలు

హీమోడయాలిసిస్‌ విధానంలో మూత్రపిండాలు నిర్వహించాల్సిన అతి ముఖ్యమైన విధులను కృత్రిమ మూత్రపిండాలు నిర్వహి స్తాయి. కృత్రిమ మూత్రపిండాలు ప్రధానంగా రెండు విధులను నిర్వర్తిస్తాయి. మొదటిది - శరీరంలో అధికంగాఉన్న ద్రవాలను మూత్ర రూపేణా తొలగించి, ద్రవాల సమతౌల్యాన్ని కాపాడటం.  రెండవది - వ్యర్థపదార్థాలను తొలగించి, రక్తంలోని విషపూరిత రసాయనాల శక్తిని సమతుల్యం చేయడం. అల్ట్రాఫిల్టరేషన్‌ అనే ప్రక్రియ ద్వారా అధిక ద్రవాలను వెలుపలికి పంపితే, విషపూరిత రసాయనాల శక్తిని సమతుల్యం చేయడానికి ఉపకరించే ప్రక్రియను డిఫ్యూజన్‌ అంటారు. ఈ రెండు ప్రక్రియలను అనుసంధానిస్తూ, కృత్రిమ మూత్ర పిండాలు శరీరంలోని ద్రవాల, రసాయనాల సమతుల్యతను కాపాడుతాయి.

కృత్రిమ మూత్రపిండం లేదా డయలైజర్‌ రెండు అరలతో కూడిన సాధనం. మొదటి అరలోకి రక్తం ప్రవేశిస్తుంది. దీనిని రక్తపు అర అనీ లేదా బ్లడ్‌ కంపార్ట్‌మెంట్‌ అనీ అంటారు. అక్కడ ఉన్న పాక్షిక పారగమ్యత పొర (సెమి పర్మియబుల్‌ మెంబ్రేన్‌) ద్వారా ప్రవహిస్తుంది. దీనికి వెలుపల డయాలిసేట్‌ అర ఉంటుంది. ఈ అరలో స్వచ్ఛమైన డయాలిసేట్‌ ద్రావకం ఉంటుంది. ఈ ద్రావకం వ్యర్థ పదార్థాలను తొలగించి, రసాయనాలు సమతూకంలో ఉండేలా చూస్తుంది. డయలైజర్‌లో ఉన్న పొర డయాలిసేట్‌ ద్రావకంలోకి రక్తం చేరకుండా నివారిస్తూ, శరీరంలోని ద్రవాల సమతుల్యం (ఫ్లూయిడ్‌ బాలెన్స్‌) కోసం అల్ట్రాఫిల్టరేషన్‌ ప్రక్రియను, రసాయనాల సమతుల్యం (కెమికల్‌ బాలెన్స్‌) కోసం డిఫ్యూజన్‌ ప్రక్రియను నిర్వహిస్తూ, అతి సూక్ష్మ రంధ్రాల ద్వారా వ్యర్థపదార్థాలను తొలగిస్తుంది. ఈ సూక్ష్మ రంధ్రాల ద్వారా కొన్ని పదార్థాలూ పొరకు అటూ ఇటూ తిరుగాడుతాయి. కానీ, ఎర్ర, తెల్ల రక్తకణాలు కానీ, ప్రొటీన్లు, బ్యాక్టీరియా వంటివి కానీ ప్రయాణించడానికి అవకాశం లేనంత చిన్నవిగా ఈ రంధ్రాలు ఉంటాయి. రక్తంలోని ద్రవాలను తొలగించే ప్రక్రియ అల్ట్రాఫిల్ట రషన్‌. పాక్షిక పారగమ్యత పొర ద్వారా రసాయనాలు, ద్రవాలు ఒకవైపునుంచి రెండవ వైపునకు ప్రవహించడాన్ని డిఫ్యూజన్‌ అంటారు. దీనిలో రెండు వేర్వేరు సాంద్రతలున్న ద్రావకాలు ఆ పొరకు అటూ ఇటూ ఉంటాయి. అతి సూక్ష్మపదార్థాలు లేదా అణువులు ఆ పొరను దాటి అటూ ఇటూ ప్రయాణిస్తూ రెండు ద్రావకాల సాంద్రతను సమానం చేస్తాయి. ఈ విధానాన్ని కొంత సేపు అలాగే కొనసాగిస్తే ద్రావకం-ఎ నుంచి అణువులు ద్రావకం- బిలోకి, అలాగే బినుంచి ఎలోకి ప్రయాణిస్తాయి. ఈ ప్రక్రియను డిఫ్యూజన్‌ అంటారు.
అమెరికాలో తరచుగా ఉపయోగిస్తున్న డయాలిసిస్‌ ప్రక్రియ ఈ  హీమో డయాలిసిస్‌. రోగికి ఇతర చికిత్సావిధానాల కంటే హీమోడయాలిసిస్‌ను వైద్యులు సూచిస్తారా? అనే ప్రశ్నకు సమాధానం ఆయా రోగుల ఆరోగ్యం, మూత్ర పిండాలు దెబ్బతినడానికిగల కారణం, వయస్సు, జీవనశైలి, మూత్రపిండాల దాతలు లభ్యమవుతారా? వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. చికిత్సా విధానాన్ని ఎంచుకోవడంలో రోగికి స్వేచ్ఛ ఉంటుంది. జీవిన విధానం, వృత్తి తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని రోగి తనకు నచ్చిన చికిత్సావిధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే అదే సమయంలో వైద్యులు రోగి ఆరోగ్యావసరాలనుబట్టి ఏ విధానం మంచిదో సూచిస్తారు. మూత్రపిండాలు దెబ్బతిని హీమోడయాలిసిస్‌ చేయించుకునే వారికి ఎదురయ్యే ప్రధానమైన సమస్య - ఎన్నిసార్లు ఈ హీమోడయాలిసిస్‌ చేయించుకోవాలి? అనేది. వారానికి రెండునుంచి మూడుసార్లు చేయించుకోవాల్సి ఉంటుంది. డయాలిసిస్‌ ఎన్నిసార్లు చేయించుకోవాలి? ప్రతిసారి ఈ ప్రక్రియను ఎంతసేపు చేయాలి? అనే అంశాలను చికిత్స చేస్తున్న వైద్యుడు రోగి పరిస్థితి ఆధారంగా నిర్ణయిస్తాడు.

జాండిస్‌ - కామెర్లు వ్యాధి

కామెర్లు వ్యాధి కాదు. కొన్ని రకాల వ్యాధుల్లో కనిపించే ఒక లక్షణం మాత్రమే. వ్యాధి ఏదైనా, రక్తంలో బిలిరుబిన్‌ అనే పదార్థం మోతాదు పెర గడంతో కళ్లు, చర్మం, పచ్చబడే అవకాశముం టుంది. కామెర్లు రావడానికిగల కారణాలను మెడికల్ కారణాలు, సర్జికల్‌ కారణాలుగా విభజి స్తారు. మెడికల్‌ కారణాల్లో విష పదార్థాలు (ఉదా హరణకు పాముకాటు వంటివి) ఎర్ర రక్త కణా లను నాశనంచేయడం ముఖ్యమైనది. ఏ కారణం గానైనా, కాలేయం చెడిపోతే కామెర్లు సోకు తాయి. పై వ్యాధులను కొంతవరకూ మందుల ద్వారా తగ్గించవచ్చు. అందుకే దీనిని మెడికల్‌ జాండిస్‌ అని అంటారు.
సర్జికల్‌ జాండిస్‌
బిలిరుబిన్‌ను కలిగి ఉండే పైత్యరసం కాలే యంలో తయారవుతుంది. ఇది ప్రవహించే బైల్‌ డక్ట్స్‌ (గొట్టాలు లేదా నాళాలు) డుయోడినమ్‌ లోకి, పాంక్రియాటిక్‌ డక్ట్‌తో కలిసి తెరుచుకుం టాయి. ఈ జీర్ణ రసాలు జీర్ణ ప్రక్రియల ద్వారా ఆహారం జీర్ణం కావడానికి దోహదపడుతాయి.
మధ్యలో మరొక డక్ట్‌ ద్వారా ఈ పైత్యరసం పిత్తాశయంలోకి చేరి అక్కడ నిలువ ఉంటుంది. అయితే ఈ గొట్టాల్లో దేనిలోనైనా అడ్డంకులు ఏర్పడితే రక్తంలో బైల్‌ పిగ్మెంట్‌ మోతాదు పెరిగి, జాండిస్‌ సంభవిస్తుంది. దీనినే అబ్‌స్ట్రక్టివ్‌ లేదా సర్జికల్‌ జాండిస్‌ అని వ్యవహరిస్తారు.
కారణాలు
ఈ గొట్టాలలో అడ్డంకులు ల్యూమెన్‌లో కాని, గొట్టాల తాలూకు గోడలలో కాని లేదా ఏ ఇతర కారణాలవల్లనైనా బైటినుంచి కలిగే వత్తిడి వలన ఏర్పడి కాని సంభవిస్తాయి. ల్యూమెన్‌లో ఏర్పడే ముఖ్య కారణాల్లో పిత్తాశయంలో, డక్ట్స్‌లోరాళ్లు ఏర్పడుతాయి. వీటిని గాల్‌ స్టోన్స్‌ అని వ్యవ హరిస్తాము. అలాగే పిత్తాశయంలో ఇన్‌ఫెక్షన్‌ సోకినా, పిత్తాశయం కేన్సర్‌కు గురైనా పైత్య రసం ప్రవహించడానికి ఆటకం ఏర్పడి జాండిస్‌ సంభవిస్తుంది.
లక్షణాలు
కడుపు నొప్పి అకస్మాత్తుగా, తీవ్రంగా ఏర్ప డటం అరుదు. వీటిలోనొప్పి తీవ్రత తగ్గుము ఖంతో ఉండి, వాంతులు కావచ్చు. నొప్పి కడుపు పై భాగంలో కేంద్రీకృతమై, వెన్నెముకకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ జాండిస్‌ క్రమంగా మూత్ర పిండాలపై  ప్రభావం చూపి, మూత్ర పిండాలు వైఫల్యానికి కారణమవుతుంది.
చికిత్స
అడ్డంకి ఏర్పడటానికిగల కారణాలు, కాలే యంలో అడ్డంకి ఎక్కడ ఉందో తెలుసుకుని తరు వాత శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. గాల్‌ స్టోన్స్‌ (గాల్‌బ్లాడర్‌లో రాళ్లు) కారణమైతే వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది.
ఒకవేళ కేన్సర్‌ కారణమైతే, దానిని కూడా రాడికల్‌ ఆపరేషన్‌ ద్వారా సరి చేయాల్సి ఉంటుంది. కొన్ని కేసుల్లో ఇటీవల బాగా ప్రాచు ర్యంలోకి వచ్చిన లాపరోస్కోపిక్‌ శస్త్ర చికిత్స ద్వారా వ్యాధిని నయం చేయవచ్చును.
డాక్టర్‌ వి. అశోక్‌కుమార్‌,
సర్జన్‌, హైదరాబాద్‌

Followers