పవన్ కల్యాణ్ 'జనసేన'పై ఫిర్యాదు... 50 నోటుపై పవన్ బొమ్మ

pawan kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. విషయం ఏంటంటే, 50 రూపాయిల నోటుపై మహాత్మా గాంధీ స్థానంలో పవన్ కల్యాణ్ ఫొటోను పెట్టి, ఆ నోటును ఫేస్ బుక్ లో అప్ చేశారు. 
దీన్ని జనసేన పార్టీ పెట్టిందని ఆరోపిస్తూ కేసు పెట్టారు. గాంధీజీ బొమ్మ స్థానంలో పవన్ కళ్యాణ్ ఫోటోను పెట్టి మహాత్మా గాంధీని కించపరచారని మండిపడ్డారు. జనసేన పార్టీపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

వివాహానికి ముందే సెక్స్ సామర్థ్య పరీక్షలు.. మద్రాసు హైకోర్టు సలహా!

సంసారానికి పనికిరాని అనేక మంది పురుషులు, స్త్రీలు ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఆ తర్వాత అటువంటి వారిని పెళ్ళాడిన భాగస్వాములు విడాకులు కావాలని కోరుతూ కోర్టుకు ఎక్కడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో వివాహానికి ముందే అబ్బాయిలకు ఇంపోటెన్సీ (నపుంసకత్వం), అమ్మాయిలకు ఫ్రిజిడిటి (లైంగిక సామర్థ్యం) పరీక్షలను ఎందుకు తప్పని చేయకూడదంటూ మద్రాసు హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. 
 
పెళ్లి చేసుకోబోయే జంటకు వివాహానికి ముందే లైంగిక సామర్థ్య వైద్య పరీక్షలు నిర్వహించాలని మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే, లైంగిక సామర్థ్యం లేనివారు, సమస్యలు ఉన్నవారు వాటిని దాచిపెట్టి పెళ్లిళ్లు చేసుకుంటే ఎందుకు ప్రశ్నించకూడదని, అలాంటి వారిపై చర్యలెందుకు తీసుకోరని హైకోర్టు నిలదీసింది. వివాహానికి ముందే వైద్య పరీక్షలు నిర్వహిస్తే లైంగిక సామర్థ్యం, వ్యాధుల వంటి వాటిపై అవగాహన కలుగుతుందని వ్యాఖ్యానించింది. సమస్యలను దాయడం ద్వారా మహిళలు నష్టపోయి, బాధితులుగా మిగులుతున్నారని న్యాయస్థానం తెలిపింది. దీనికి సరైన పరిష్కారం వివాహానికి ముందే వైద్య పరీక్షల నిర్వహణ అని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.
 
నపుంసకుడైన భర్త నుంచి తనకు విడాకులు మంజూరు చేయాలంటూ చెన్నైకు చెందిన ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్‌పై జస్టీస్ కృపాకరన్ విచారణ జరిపి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. పెళ్లికి ముందే కాబోయే భార్యాభర్తలకు లైంగి సామర్థ్య పరీక్షలు నిర్వహించే దిశగా కేంద్రం ఆలోచన చేయాలని కేంద్రానికి సూచించారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా చట్టం రూపొందించడమో, సవరణ చేయడమో ఏదో ఒకటి చేయండని సూచించారు. తద్వారా పెళ్ళితో ఒక్కటయ్యే దంపతులు కలకాలం కలిసి జీవించేందుకు బాటలు వేయాలని కోరారు. 
 
అంతేకాకుండా, పెళ్లికి ముందు నపుంసకత్వాన్ని దాచే వారిపై చర్యలెందుకు తీసుకోవడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. నపుంసకత్వాన్ని దాచి పెళ్లి చేసుకునే వ్యక్తి జీవిత భాగస్వామిని మోసం చేసినట్లేని కూడా కృపాకరన్ వ్యాఖ్యానించారు. అందువల్ల పెళ్లికి ముందే లైంగిక సామర్థ్య పరీక్షలు చేయడం వల్ల వారిలో ఉండే నపుంసకత్వంతో పాటు దీర్ఘకాల వ్యాధులు కూడా బయటపడతాయని పేర్కొన్నారు. 

జన్ ధన్ యోజనం - ఎంత ప్రయోజనం ?




జన్ ధన్ యోజనం - ఎంత ప్రయోజనం? 
    మంత్రాలకు చింతకాయలు రాలవు అన్నది సామెత. ప్రధాని ప్రకటించిన జన్ ధన్ యోజన పథకాన్ని ప్రకటించారు. ప్రభుత్వ ప్రయోజనాలు ప్రజలకు చేరాలంటే బ్యాంకు ఖాతాలు తెరవాల్సిందేనని ఆయన నొక్కి వక్కాణించారు. ఆగస్టు 28న దేశ వ్యాపిత కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కోటీ మందికిపైగా బ్యాంకు ఖాతాలు తెరిపించారు. అయితే ఈ ఖాళీ ఖాతాలతో ఏమిటి ప్రయోజనం అన్నదే ప్రధాన ప్రశ్న. ఇప్పటికే ఎన్నో ఎకౌంట్లు ఖాళీ గా వుండటం, వాటిని రద్దు చేసే విషయాన్ని బ్యాంకులు పరిశీలిస్తున్నాయి. అయితే ఈ ఖాతాల వల్ల జీవిత భీమా, తదితర ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధులు నేరుగా ఖాతాదారుల ఖాతాల్లోకి వచ్చి చేరుతాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే భవిష్యత్తులో ఈ ఖాతాల ద్వారా పేద ప్రజలకు ఏ మేరకు మేలు జరుగనుందో చూడాల్సి వుంది.
by: 10tv



డీఎస్సీ, టెట్ రెండూ ఒకేసారి నిర్వహిస్తాం: మంత్రి గంటా (A P)


ఈ ఏడాది జరగనున్న డీఎస్సీ, టెట్ ఒకేసారి నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ మాననవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గురుపూజోత్సవం రోజైన సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 3న న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాల మంత్రుల సమావేశంలో పాల్గోనున్నట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. సెప్టెంబర్ 5వ తారీఖున విజయవాడలో అధికారకంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,500 ఉపాధ్యాయ పోస్టులన్నాయి. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్దులు, ఉపాధ్యాయులు స్కూలుకి హాజరవుతున్న విషయాన్ని ఖచ్చితంగా పర్వవేక్షించడానికి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ బయోమెట్రిక్ విధానాన్ని మొదటగా పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభిస్తామన్నారు. వీడియో, ఆడియో ద్వారా పాఠ్యాంశాల బోధిస్తామన్నారు. ప్రతి 10 గ్రామాలకు ఒక క్లస్టర్ స్కూల్ ను ఎంపిక చేసి ఆ పాఠశాలలో విద్యకు సంబంధించిన అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పాఠశాలల పనితీరు కార్పోరేట్ పాఠశాలలకు మించి ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపామన్నారు.

ప్రపంచ వృద్ధుడి వయసు 111 ఏళ్లు


prapancha vruddhudi vayasu 111 ellu


టోక్యో : ప్రపంచంలో సజీవంగా ఉన్న వృద్ధు నిగా జపాన్‌ విద్యావేత్త సకరి మొమోయ్‌ గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ఈయనకు కవితలంటే మహా ఇష్టం. ఈయన వయసు 111 సంవత్సరా లు. గిన్నిస్‌ రికార్డుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని బుధవారం ఆయన స్వీకరించారు. ఏప్రిల్‌లో మరణించిన న్యూయార్క్‌కు చెందిన అలెగ్జాండర్‌ ఇమిచ్‌ తర్వాత మొమోయ్‌ ఈ రికార్డు సాధించారు. అలెగ్జాండర్‌ 111 ఏళ్ల 164 రోజులు జీవించారు. ప్రపంచంలో అత్యధిక వయసుగల జీవించి ఉన్న మహిళ కూడా జపాన్‌కు చెందినవారే. మిసావో ఒకావా ఈ రికార్డు సాధించారు. ఒసాకాకు చెందిన ఆమె వయసు 116 సంవ త్సరాలు. మొమోయ్‌ 1903 ఫిబ్రవరి ఐదున ఫుకుషిమా ప్రిఫెక్చర్‌లో జన్మించారు. అక్కడే ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించేవారు. కొంతకాలానికి టోక్యోకు ఉత్తరంగా ఉన్న సైతామాఅనే పట్టణానికి వెళ్లి హైస్కూలు ప్రిన్సిపాల్‌గా పని చేసి, పదవీ విరమణ చేశారు. పుస్తక పఠనం అంటే తనకు చాలా ఇష్టమని, ముఖ్యంగా చైనా కవితలంటే ఆసక్తి ఎక్కువ అని చెప్పారు.

'ప్లానింగ్‌'కు ప్రత్యామ్నాయ అన్వేషణ


నవ భారత నిర్మాణానికి పంచవర్ష ప్రణాళికలు ఎంతో దోహదం చేస్తాయని త్రికరణ శుద్ధిగా విశ్వసించడం వల్లే తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ వాటిని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ,ప్రైవేటు సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటే, ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని కూడా ఆయన ఆశించారు. ప్రజా సంక్షేమానికి తోడ్పడే పథకాల రూపకల్పనకు జాతీయ స్థాయిలో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆయన హయాంలోనే ఆయన ప్రారంభించిన సంస్థలూ, కార్యక్రమాలు క్రమంగా గాడి తప్పడం ప్రారంభమైంది, సోవియట్‌ యూనియన్‌ ఆదర్శంగా సమసమాజ నిర్మాణానికి పునాదులు వేశారు. ఆరోజుల్లో సోషలిజం అనే పదాన్ని ఎంతో పవిత్రమైనదిగా పాలకులు భావించేవారు. సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలడం, అమెరికా సారథ్యంలో ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడటంతో సోషలిజం క్రమంగా కనుమరుగు కావడం ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో నెహ్రూ కాలం నాటి పాలనా విధానాలు, సంప్రదాయాలు ఇంకా కొనసాగడం అవసరమా అన్న చర్చ ఇదివరకే ప్రారంభమైంది. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు అనివార్యం కావడంతో అన్ని దేశాలూ ఇప్పుడు ఆర్థిక సంస్కరణల వైపు ఎదురుచూస్తున్నాయి.మన దేశంలో వీటిని తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని దివంగత పీవీ
నరసింహారావుదే. ఆయన హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన మన్మోహన్‌సింగ్‌ ఆర్థిక సంస్కరణల అమలు విషయంలో శ్రద్ధ తీసుకున్నారు.దాంతో ఆర్థిక వ్యవస్థ గట్టెక్కింది. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల అమలు పేరిట ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయాన్ని ప్రారంభించింది. ఏటా పన్నెండు వేల కోట్ల రూపాయిల ఆదాయం లక్ష్యంగా ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం అప్పట్లో జోరుగా సాగింది. ఆర్థిక సంస్కరణలంటే ప్రభుత్వ రంగ సంస్థల విక్రయమన్న వ్యంగ్యోక్తులు తరచుగా వినిపించేవి. నెహ్రూ కాలంలో ప్రభుత్వ సంస్థలను ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి పరచడం జరిగింది. ఈ సంస్థల్లో కొన్నింటికి ఆ తర్వాత 'నవరత్నాలు'గా నామకరణం చేయడం జరిగింది. నవరత్నాలుగా పేరొందిన సంస్థల్లో వాటాలను సైతం విక్రయించే ధోరణి ఎన్‌డిఎ హయాంలోనే ప్రారంభమైంది.ఎన్‌డిఏ ఆర్థిక సంస్కరణలను ఎద్దేవా చేసిన కాంగ్రెస్‌ పదేళ్ల క్రితం సంకీర్ణ ప్రభుత్వానికి తొలిసారిగా నేతృత్వం వహించినప్పుడు తాను చేసింది కూడా అదే. ప్రైవేటీకరణకు పెద్ద పీట వేయడమే ఆర్థిక సంస్కరణల నిర్వచనంగా స్థిరపడిపోయింది. నెహ్రూ వారసత్వాన్ని ఆయన వారసులమని చెప్పుకునే వారే పాటించనప్పుడు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చిన బిజెపి పాటించాల్సిన నైతిక ధర్మం ఏమీ లేదు.అందుకే, నెహ్రూ కాలం నాటి ప్రణాళికా సంఘం స్థానే కొత్త వ్యవస్థ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలు ప్రారంభించారు.వాటిని అమలులో పెట్టేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆయన కోరుతున్నారు. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఆయన సోషల్‌ వెబ్‌సైట్లపై ఎక్కువ ఆధారపడుతున్నారు.తన మ ంత్రివర్గ సహచరులను కూడా ఇదే పద్దతి పాటించమని ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా సలహా ఇస్తున్నారు. ఆర్థిక సంస్కరణల అమలులో కమ్యూనిస్టు చైనా మనకన్నా ఎంతో ముందు ఉంది. ప్రణాళికాబద్దమైన అభివృద్ధి ఆదర్శంగానే మిగిలిపోయింది.అరవై ఏడేళ్ళ స్వతంత్ర భారత దేశంలో అభివృద్ధి అసలు జరగలేదని ఎవరూ అనలేరు.అయితే,అంతకు ఎన్నో రెట్లు పెరిగిన అవినీతి అభివృద్ధిని మింగేసింది. అలాగే,పంచవర్షప్రణాళికల లక్ష్యం మంచిదే అయినా,వాటి అమలులో వేల కోట్ల రూపాయిల ప్రజాధనం స్వాహా కావడం వల్ల ప్రణాళికలు విఫల ప్రయోగం అనే విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి ఆ వైఫల్యం ప్రణాళికలది కాదు.వాటిని అమలు జరిపిన పాలకులది.వివిధ కార్యక్రమాలకూ, ప్రాజెక్టులకూ, పథకాలకూ జరిగిన కేటాయింపులు పొల్లుపోకుండా ఖర్చు జరిగి ఉంటే ప్రణాళికల ఫలితాలు అమోఘంగా చరిత్ర లిఖితమై ఉండేవి. పాలకుల్లో నిర్లిప్తత, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం పెరిగి పోవడం వల్లే ప్రణాళికలన్నీ నీరుగారి పోయాయి. ప్రణాళికా సంఘం పాత్ర కాలక్రమంలో కుంచించుకుని పోతూ వస్తోంది. ఆర్థిక నిపుణులు, ప్రణాళికా రచయితల అభిప్రాయాలను తోసిరాజని అధికారంలో ఉన్న నాయకులు తమకు అనుకూలమైన రీతిలో ప్రణాళికల్లో మార్పులు చేయించుకోవడం వల్లే అవి నిర్వీర్యం అవుతూ వస్తున్నాయి. అలాగే, ప్రణాళికా పెట్టుబడుల కేటాయింపులు సక్రమంగా, సంపూర్ణంగా ఖర్చు కాకపోవడం,ఖర్చు కాని నిధులను మరుసటి సంవత్సరానికి సర్దుబాటు చేయడం వంటి వాటి వల్ల కూడా ఆశించిన లక్ష్యాలు నెరవేరడం లేదు.దారిద్య్ర రేఖకు దిగువన జీవించే(బీపీఎల్‌) కుటుంబాల నిర్ధారణ విషయంలో ప్రణాళికా సంఘం నియమించిన టెండూల్కర్‌ కమిటీ రూపొందించిన లెక్కలు అపహాస్యం పాలయ్యాయి. జీవన వ్యయం పెరిగినా, ధరలు మండిపోతున్నా పట్టణాల్లో రోజుకు 37 రూపాయిలు, పల్లెల్లో 28 రూపాయిలు ఖర్చు చేయగలిగిన వారిని బిపిఎల్‌ కుటుంబాల పరిధి నుంచి తప్పించవచ్చన్న ఈ కమిటీ సిఫార్సులపై దేశవ్యాప్తంగా తీవ్ర అలజడి చెలరేగింది. ఈ లెక్కలు శాస్త్రీయంగా లేవని ప్రణాళికా రంగంలో తలపండిన మేధావులు సైతం స్పష్టం చేశారు.దేశంలో దారిద్య్రం తగ్గి పోయిందనే అభిప్రాయాన్ని సృష్టించడం కోసమే ఈ లెక్కలు తయారు చేశారన్న ఆరోపణలు వచ్చాయి.యూపీఏ ప్రభుత్వం తాను అమలు జేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కారణంగా దారిద్య్రం బాగా తగ్గి పోయిందని గొప్పలు చెప్పుకుంది. దానికి అనుగుణంగానే ఈ లెక్కలను తయారు చేసినట్టుగా మేధావులు నిరూపణ చేయగలిగారు. ఈ నేపధ్యం నుంచి చూసినప్పుడు ప్రణాళికా సంఘం అస్తిత్వం ఏ మేరకు ఉన్నదో, ఏ స్థాయిలో ఉందో ఎవరైనా నిర్ధారణకు రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి వ్యవస్థను ఇంకా కొనసాగించడంలో అర్థం లేదని మోడీ భావించి ఉండవచ్చు. అందుకే, ప్రణాళికా సంఘాన్ని పక్కన పెట్టారు.అయితే, కాంగ్రెస్‌పైనా, నెహ్రూ వారసత్వంపైనా గుడ్డి వ్యతిరేకతతో ఆయన ప్రణాళికా సంఘంపై వేటు వేయదల్చుకున్నారంటూ పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు,నిజానికి వారిదే మూఢ నమ్మకం, నెహ్రూ ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పిననాటికీ,ఇప్పటికీ జాతీయ,అంతర్జాతీయ ఆర్థిక రంగాల్లో అనేక మార్పులు వచ్చాయి.మార్పులకు అనుగుణంగా ప్రణాళికా సంఘం వంటి వ్యవస్థల్లో మార్పులు చేసుకోవడంలో తప్పు లేదు. సరికదా అవసరం కూడా. అంతిమంగా ప్రజలకు మేలు చేకూరడమే లక్ష్యంగా ప్రణాళికలు ఉండాలి.పిడి వాదం ఎప్పుడూ ప్రమాదకరమే.
by Prabha News


'భారతరత్న' పురస్కారం ?



ఈ మధ్య 'భారతరత్న' పురస్కారం మీద మనదేశంలో మోజు బాగా పెరిగింది. నిజానికి 'భారతరత్న' నిజమైన భారతరత్నలకు అందని సందర్భాలెన్నో ఉన్నాయి. మైనారిటీలను దువ్వడానికో, ఆయా పార్టీలను సంతోషపరచడానికో, వోట్ల బాంకులను కాపాడుకోడానికో, మరేవో రాజకీయ కారణాలకో 'భారతరత్న'లను పంచే రోజులు చాలాకాలం కిందటే వచ్చాయి. సుప్రీంకోర్టు కనీసం రెండుసార్లు ఈ 'భారతరత్న' వితరణను ఆపుజేసింది. ఈ దేశపు ప్రధానమంత్రి ఆయన స్వయం నిర్ణయం మీదే ఈ దేశంలో అత్యంత ఉన్నతమయిన పురస్కారం నిర్ణయించవలసి ఉండగా ఇద్దరు ప్రధానులు జవహర్లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీలు తమకు తామే భారతరత్నను ఇచ్చుకున్నారు. ఓ గొప్ప సంగీత విద్వాంసుడు తన భారతరత్న కోసం చాలావిధాలుగా ప్రయత్నం చేసి సాధించారని ఆ రోజుల్లో చెప్పుకున్నారు. ఏమయినా ఈ మధ్య 'భారతరత్న' మీద మోజు డొంకతిరుగుడు లేకుండా ఆయా పార్టీలు, నాయకులుతమ తమ నాయకులకు ఇచ్చితీరాలని కుండబద్ధలు కొట్టేశారు. కాన్షీరామ్‌కి ఇవ్వాలని మాయావతి బల్లగుద్దేశారు. రామ్‌ మనోహర్‌ లోహియాకు ఇవ్వాలని బీహార్‌ వర్గాలుంటున్నాయి. వీరసావర్కార్‌కి ఇవ్వాల్సిందేనని శివసేన డిమాండ్‌. ములాయం సింగ్‌ యాదవ్‌గారు మెట్రోమాన్‌ ఈ శ్రీధరన్‌కి ఇచ్చి తీరాలంటున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి ఇవ్వాల్సిందేనని తెలంగాణా వర్గాలంటున్నాయి. అతల్‌ బిహారీ వాజ్‌పేయీకి యివ్వాలని పాలక పార్టీ బీజేపీ అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేసింది. సుభాష్‌చంద్ర బోస్‌ 'భారతరత్న'కు రెండోసారి ప్రతిఘటన వినిపిస్తోంది. ఈ మధ్య విశాఖపట్నంలో కొందరు ముస్లిం సోదరులు ఒక సభ జరిపి ఇకముందు ఏటేటా కనీసం ఇద్దరు ముస్లింలకయినా భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎవరా ముస్లింలు? ఎట్టకేలకు ఒకరిని వెదికి పట్టుకున్నారు. అలీఘడ్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతి సయ్యద్‌ అహమ్మద్‌ ఖాన్‌. మరి రెండో పేరు? వారికే తెలీదు! ఎవరయినా పరవాలేదు. ఎవరన్నది వారి ప్రమేయంకాదు. ఇదిలా ఉండగా అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌ గోగోయ్‌ ఈసారి 'భారతరత్న'ను నరేంద్రమోడీ భార్య జశోదాబెన్‌కి ఇవ్వాల్సిందే అన్నారు. ఆయన వెక్కిరింతగా అంటే ఆయన సందేశం ఈపాటికే ప్రభుత్వానికి అంది ఉండాలి. గమనించాలి ఈ ఈ వ్యక్తుల గొప్పతనాన్ని శంకించడం ఎంతమాత్రం కాదు. వారి గొప్పతనానికి ఈ 'కిరీటం' పెట్టడాన్ని గురించే ఈ ప్రసక్తి. ఈ దేశంలో నిజానికి ఏ దేశంలోనయినా ఆ జాతి గర్వపడే మహామహులను గౌరవించుకోడానికి సంవత్సరానికి రెండు అవకాశాలు చాలవు. (సంవత్సరానికి ఇద్దరికే 'భారతరత్న' ఇవ్వాలని నిబంధన కనుక్‌). ఎందరో మహానుభావులు ఈ దేశంలో ఉన్నారు. ఏ దేశంలోనయినా ఉంటారు. ఇద్దరిని గౌరవించుకోవడం కేవలం లాంఛనం. పోతన గొప్పకవి అని గౌరవిస్తే నన్నయ్యని అగౌరవ పరిచినట్టుకాదు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను గౌరవించుకుంటే పరమహంస యోగానందను గౌరవించనట్టు కాదు. అయితే దేశం పట్టనన్ని 'భారతరత్న' డిమాండ్‌లు పెరుగుతున్నాయి కనుక అవన్నీ రాజకీయ డిమాండ్‌లు కనుక ఈ దేశం అనేక పార్టీల సమష్టి పాలనా వ్యవస్థగల దేశం కనుక అందరికీ న్యాయం జరపడానికి కొన్ని సూచనలు. 'భారతరత్న'ను ఇకనుంచీ రాష్ట్రాలకు అప్పగించండి. ప్రతీ పార్టీకి ఇద్దరు భారతరత్నల్ని ఎంపికజేయండి. జిల్లాకి కనీసం ఒక భారతరత్నను ఇవ్వడం అద్భుతమైన వికేంద్రీకరణ కాగలదు. ఫలానా వెంకయ్య తూ.గో. భారతరత్న, ఫలానా మునిరత్నం పొ. శ్రీ. భారతరత్న అని చెప్పుకుని గర్వపడతాం. మనకి ఖేల్‌ రత్నలాగే గాన్‌ రత్న, నాచ్‌ రత్న, రైతురత్నలను గౌరవించుకోనివ్వండి. ఓడిపోయిన పార్టీలకు కూడా కనీసం ఒక 'రత్న'ని యివ్వండి. మనకి జైళ్లలో ఉన్న రత్నాలు కొన్ని ఉన్నాయి. కనుక ప్రతిజైలుకీ ఒక 'భారతరత్న'ను కేటాయించండి. అలాగే ప్రతి భాషకీ ప్రతి యేడూ రెండు భారతరత్నలు. చేతిపనుల రత్నాలు, జానపదరత్నాలు, మండల రత్నాలు యిలా యీ పురస్కారాలను విస్తృతపరచండి.ముఖ్యంగా ఓడిపోయిన పార్టీ నాయకులకు తప్పనిసరిగా ఒక 'రత్న'ని ఇచ్చి సముదాయించవచ్చు. నేటి ఓడిన నాయకుడే రేపు పదవిలోకి వచ్చిన నాయకుడు కావడం మనం చాలా సార్లు చూశాం. ఈ వ్యవస్థలో పరిణామం ప్రతిభకు తూకపురాయి కాదని ఈ 'భారతరత్న'లు నిరూపిస్తారు. సుప్రీం కోర్టు కొలీజియంలాగే మనపద్మా అవార్డుల ఎన్నిక సంఘంలాగే ఈ పురస్కారాల నిర్ణయానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఒక కమిటీని ఏర్పరచాలి. ఆ కమిటీకి మమతా బెనర్జీని అధ్యక్షులుగా ఉంచాలని నా సూచన. ఆమెకే నా వోటు. మనం మన తండ్రిని గౌరవిస్తాం. ఆతని అర్హతల్ని చూసికాదు. డిగ్రీల్ని, సేవని పరిశీలించికాదు. కేవలం అతను తండ్రి కనుక. జాతి యావత్తూ కలిసి సమర్పించే నివాళిని మనం ప్రశ్నించడం ప్రారంభించగానే దాని విలువ సగం చచ్చింది. అది కేవలం జాతి ఉదాత్తతకి గుర్తు. దాని బేరీజు అక్కడే ఆగాలి. ''జనగణమణ'' మన దేశభక్తి గేయం. అది ఒక సంకేతం. దాన్నే ఎందుకు పాడాలి? ''నా దేశం బంగారు కొండ'' అని ఎందుకు పాడకూడదు? అంటే ఇక దాని విలువ ఏముంది? బ్రిటిష్‌ రాణీ ఏ విధంగా తమ దేశానికి ప్రతీక?'' అని ఒక్కసారి ఆ దేశం ప్రశ్నిస్తే ఒక గొప్ప సంప్రదాయానికి తెరపడిపోతుంది భారతరత్నను డిమాండ్‌ చేసేవారు తమ పార్టీ ప్రయోజనాలో, తమ ప్రాంతీయ ప్రాముఖ్యమో, తమ ప్రాబల్యమో దృష్టిలో పెట్టుకున్నవారయినా ఉండాలి లేదా ఆ సత్కారం ఉదాత్తతను అటకెక్కించినవారయినా ఉండాలి. 'భారతరత్న' ఈ జాతి పెద్ద మనస్సుతో యిద్దరు మహనీయులను సత్కరించుకునే సత్సంప్రదాయం. అందులో రాజకీయాలు జొరబడితే ఆ సంప్రదాయం భ్రష్టుపట్టినట్టే. చివరగా 'భారతరత్న' రేషన్‌ కార్డ్‌ కాదు ప్రతీ వ్యక్తీ తన హక్కును డిమాండ్‌ చెయ్యడానికి. చక్కెర, ఉల్లిపాయల కేటాయింపుకాదు. ఆ స్థాయికి దాన్ని దిగజార్చడం మొదలెడితే సంప్రదాయపు గంభీర ఉదాత్తత మంటగలిసినట్టే. ఆ తర్వాత ఆ పురస్కారాన్ని పప్పు సోమయ్యకి ఇచ్చినా, ధనియాల వీర్రాజుకి ఇచ్చినా, పిల్లి పెసర శీనయ్యకి ఇచ్చినా ఒక్కటే. దేశానికి మకుటాయమైన గౌరవాన్ని సమకాలీన ప్రయోజనాలకు కుదిస్తే ఒక వ్యవస్థని కూలదోసినట్టే.

Vedic Math


Kumudha krishnan Division by bigger numbers using complements In the last few weeks we have seen diferent methods of division using complements. We have been through the methods used to divide by 9, 8, 7. Similar principles can be used to divide by numbers like 99, 98, 97 etc. Let us start with 1534 / 99  The divisor is 99. So the base is 100. The complement of 99 is 01. And the number of digits that we have to set aside for the remainder will be 2.  We write the numbers as follows: 99 1 5 3 4 01  Bring 1 down and multiply it by the complement. Write the answer below the next two digits. Remember the complement is 01 and the so the product is 01 and is written below the next two digits 5 and 3. 99 1 5 3 4 01 0 1 1  Now we have to add 5 + 0 and 3 + 1 and write the answers below. 99 1 5 3 4 01 0 1 1 5 4  Multiply 5 by the complement and write the answer below the next two digits 99 1 5 3 4 01 0 1 0 5 1 5  Add the digits vertically and you get 4 and 9 in the remainder column. Since we have got numbers below all the digits of the given number we stop our calculations here. 99 1 5 3 4 01 0 1 0 5 1 5 4 9 Answer: The quotient 15 and the remainder 49 Let us try a number with more digits, 349714/ 99  The base is 100, the complement is 01 and the number of digits for the remainder is 2. 99 3 4 9 7 1 4 01  Bring the 3 down. Then multiply it by 01 and write the answer below the next two digits. Add the second set of numbers vertically. 99 3 4 9 7 1 4 01 0 3 3 4  Multiply 4 by the complement and write the answer below the next two digits. Add the next set of digits vertically (9+3+0). 99 3 4 9 7 1 4 01 0 3 0 4 3 4 12  Multiply 12 by the complement and put the answer below 7 and 1. Add the next set of digits vertically (7+4+1) 99 3 4 9 7 1 4 01 0 3 0 4 1 2 3 4 12 12  Multiply 12 by the complement and put the answer below the last two digits. Add vertically. 99 3 4 9 7 1 4 01 0 3 0 4 1 2 1 2 3 4 12 12 4 6  Finally we carry over the tens digits in the two 12s to the previous digit to get the final answer. 3 4 12 12 4 6 3 5 3 2 4 6 Answer: The quotient is 3532 and the remainder is 46


తెలుగులో సాంకేతిక వెబ్ సైట్స్ లింకులు


కంప్యూటర్ గురించిన సాంకేతిక వివరాలును
 తెలుగులో ప్రచురిస్తున్న వెబ్ సైట్స్ లింకులు
  •     ఈ-నాడు
  •   నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు
  •    నల్లమోతు శ్రీధర్ చానల్
  •    నల్లమోతు శ్రీధర్ వీడియోలు
  •   నల్లమోతు శ్రీధర్ వీడియోలు
  •    కంప్యూటర్ ఎరా బ్లాగు
  •   టెక్ సేతు
  •   జాగృతి
  •   వీవెనుడి టెక్కునిక్కులు
  •   Kudali సాంకేతికం బ్లాగు పోస్టులు
  •   గిజ్బోట్ - తెలుగు
  •   మహిగ్రాఫిక్స్ ఫోరం
  •   కంప్యూటర్ పరిజ్ఞానం
  •   తెలుగినక్స్
  •   తెలుగు లినక్స్ - యూట్యూబ్
  •    తెలుగు లినక్స్
  •    మహిగ్రాఫిక్స్ బ్లాగు
  •    సూపర్ బ్లాగ్ టుటోరియల్స్
  •    నేర్పు
  •    బ్లాగు గురువు
  •    రచన
  •    అడోబ్ పేజ్ మేకర్
  •    తెలుగు బ్లాగర్స్ ప్రపంచం  
  •    SLP టుటోరియల్స్
  •     e-కబుర్లు
  •    Telugu  మిత్రుడు  
  •     తెలుగు స్టూడెంట్
  •    Tech చిట్కా
  •    నా మనసు - సాంకేతికాలు
  •    కంప్యూటర్ ఇన్ తెలుగు
  •    Google కబుర్లు
  •     తెలుగు కంప్యూటర్ టిప్స్ & ట్రిక్స్
  •    తెలుగు పరిశోధన
  •    నా మదిలో
  •    తెలుగు టెక్నో
  •    పే-చక్-చా
  •    సాయిచరణ్ బ్లాగు
  •     Raju Kumar  బ్లాగు
  •   సమాచార సాంకేతిక విద్య



  • Top Ten Antivirus 2014


    Antivirus software companies are working round the clock to improve their software to combat with virus and malicious codes over the internet. It is about time when antivirus firms are about to roll out their latest 2014 version of antivirus software. We are already testing the beta software to come up with our latest article on top ten antivirus 2014 so that you can install the best software and protect your computer. Since the numbers of viruses and malicious codes is increasing with a high pace, we will be testing all the leading antivirus and internet security programs aggressively to come up with our list of the top 10 antivirus software. In our top ten antivirus 2014 review we will be showing the test results of 20 different security software. By mid of 2013, most security software providers will launch their 2014 version of antivirus and security software. These are the antivirus programs we have short-listed for our review.

    Top Ten Antivirus 2014

    Here is the list of the best antivirus and security software of all times. Among the top are BitDefender, Vipre, Norton, ESET, F-Secure, Kaspersky, TrendMicro, AVG, Avira, Zonealarm, Panda security and more. We will be running comparisons between different versions of the same security software, for eg., 2011 version vs 2012 version. We will be also comparing between the capabilities of different security software, for eg., BitDefender vs Norton. Based on the performance of various different antivirus security software, we will give them scoring. The factors on which we will score antivirus software: Speed, stealth, detection, link scanning, removing virus, updates, blocking bad websites, blocking phishing attempts, technical support and lots more factors. These are the antivirus programs we will be testing to come up with our top ten antivirus list:


    Top Ten Antivirus 2014

    1. BitDefender Antivirus 2014
    2. Kaspersky Antivirus 2014
    3. Norton Antivirus 2014
    4. Vipre Antivirus 2014
    5. ESET Antivirus 2014
    6. Perfect Antivirus 2014
    7. F-Secure Antivirus 2014
    8. TrendMicro Antivirus 2014
    9. ZoneAlarm Antivirus 2014
    10. Panda Antivirus 2014

    Other Antivirus Programs

    1. Microsoft Security Essentials 2014
    2. Avira Antivirus 2014
    3. Avast Antivirus 2014
    4. Avanquest Antivirus 2014
    5. McAfee Antivirus 2014
    6. Webroot Antivirus 2014
    7. PC Tools Antivirus 2014
    8. Comodo Antivirus 2014
    9. CA Antivirus 2014
    10. Norman Antivirus 2014
    11. AVG Antivirus 2014
    12. Sophos Endpoint Security 2014
    13. Quick Heal Antivirus 2014
    14. G Data Antivirus 2014

    Top Ten Antivirus Ratings

    Most of these antivirus software have been tested extensively for their performance. The old versions have received ratings based on the performance to quickly detect viruses from infected systems and stop new viruses from infecting the computers. There is a very strong criteria that will be used to provide points to various antivirus software 2012. Another interesting factor that we are considering is the antivirus coupons, we will give scores to antivirus software companies that offer discount coupons from time to time. Although this is not a major factor, but many users value coupons because it is a good way to save money on security software. Although this factor will not inflate the original ratings, we are including it only to help people save money. These are the factors that will contribute to the scoring:
    • Speed: When it comes to computing, speed is an important aspect that we can’t neglect. It has been reported that some antivirus software are much slower in comparison to other antivirus software. Which means, some antivirus programs slow down a computer. Computer users (specially gamers) like using antivirus software that does not degrade the performance of a computer system. They enjoy using the fastest antivirus software.
    • Stealth: Many viruses and spyware are designed to deactivate antivirus programs so that they are not detected. Antivirus software should quickly detect such a threat and stop the virus from harming the system files. Those antivirus software will receive higher score that can not only defend against known viruses but also protect a computer system from new and unknown virus and spyware.
    • Detection: A good antivirus program will quickly detect infection and will take the necessary steps to quarantine the infected files in order to stop the virus from spreading to other system files. Only if security software has the capabilities of detecting infection, it can stop a virus/spyware. So this is a major aspect of security software. Many poorly designed security software cannot detect all forms of threat. However, only those antivirus software will be included in our top ten antivirus 2014 list that are capable of detecting all sorts of threats.
    • Technical Support: We will also provide scores depending upon the type of technical support and customer service provided by the antivirus software manufacturer. Only those programs will receive higher ratings that are bundled with quality support. We will also count on the type of support available: phone, chat, email, etc. When your computer system is infected with virus, spyware or other forms of malware, you need quick assistance. That’s when you need to contact someone who is technically equipped to assist you. Based on the quality of technical support, scores will be provided to various security software and hence will win a rank in our top ten antivirus 2014 list.
    • Price: Antivirus software should not be too costly, it should be reasonably priced. We will be comparing the price of antivirus software and will be providing scores based upon how cheap is the antivirus software. The cheapest and the best antivirus 2014 will receive higher rankings. People love saving money, so the cheapest antivirus software will receive higher scores.
    These are some of the major factors we will be using to rate the best antivirus software of 2014. We will also include other factors like real-time scanning, frequency of updates, blocking phishing attempts, link scanning, IM protection, parental lock and lots more factors. However, we will majorly focus on the 5 key-points mentioned above. Based on these factors, we will provide our lab test reports that will show you which antivirus software is best for your computer in the year 2014. Most antivirus manufacturers will release their 2014 antivirus software sometime in May or June this year. If you have any questions or suggestions about this report of top ten antivirus 2014, please leave your review below by leaving a comment.

    Telugu Shatakamlu

    Speed Up Browsing



    When you connect to a web site your computer sends information back and forth. Some of this information deals with resolving the site name to an IP address, the stuff that TCP/IP really deals with, not words. This is DNS information and is used so that you will not need to ask for the site location each and every time you visit the site. Although Windows XP and Windows XP have a pretty efficient DNS cache, you can increase its overall performance by increasing its size. You can do this with the registry entries below:

    Windows Registry Editor Version 5.00

    [HKEY_LOCAL_MACHINESYSTEMCurrentControlSetServicesDnscacheParameters]

    "CacheHashTableBucketSize"=dword:00000001

    "CacheHashTableSize"=dword:00000180

    "MaxCacheEntryTtlLimit"=dword:0000fa00

    "MaxSOACacheEntryTtlLimit"=dword:0000012d

    Make a new text file and rename it to dnscache.reg. Then copy and paste the above into it and save it. Merge it into the registry.

    How To Set a Video as Desktop Background


    Do you want to set a Video as your desktop background instead of wallpaper ?
    Its very simple to impress your buddies by doing so... If you want set a video background, just follow this simple steps:-


    1. First of all you need a VLC player installed in your OS to perform this task. If not than download the VLC player from internet and install it.


    2. Run VLC media player,go to Settings->preferences->Interface->Main interfaces,then click on wxWidgets.Remove the tick on "Taskbar" and put a tick on "Systray icon".

    3. Now go to Video ->Output Modules->DirectX.On the bottom right put a tick on advanced options check box.You will now see some options.Put a tick on "Enable Wallpaper Mode ".

    4. Now,select playlist and put a check or tick on "Repeat current item ".



    5. Press the Save button.Now close the Vlc player and run it again(to save the settings permanently).


    6. Now play any video you would like to set as Wallpaper.Right click on the video and click on "Wallpaper". The video would be set as your wallpaper

    Boot Defragment Faster Booting



    a very important feature in Microsoft windows xp is the ability to do a boot defragment.
    this basically means that all boot files are placed next to each other on the disk drive to allow for faster booting. by defaultthis option is enabled but some upgrade users have reported that it isnt on their setup.
    1. start regedit. [go to run, type "regedit" and hit enter]
    2. navigate to hkey_local_machinesoftwaremicrosoftdfrgbootoptimizefunction
    3. select enable from the list on the right.
    4. right on it and select modify.
    5. change the value to y to enable and n to disable.
    6. reboot your computer.

    How to tell if you need more RAM


    Press the Ctrl? + alt + delete key. now click on task manager and select the performance tab. look just under midway down on the right and you will see a box labeled ?physical memory (k). read the total right under that. that is your installed memory (in kilobytes). if you want to convert it to MB, divide it by 1024. now look at the box to its left that says commit charge (k). the total there will be how much memory is being used. you will also see a peak under that total which tells the highest amount of memory used since the last reboot. if the peak is lower than the physical memory total, then you don?t need additional memory. if the total commit charge is higher than the physical memory total, then additional memory would give you a significant performance boost because of how much of the memory your system is using with the operating system and applications.

    చీకటి ఖండం - ఆఫ్రికా...?


    చీకటి ఖండం - ఆఫ్రికా పోటీ పరీక్షల ప్రత్యేకం ఆఫ్రికా యూరప్‌ ఖండానికి అతి సన్నిహితంగా ఉన్నప్పటికీ దాన్ని చీకటి ఖండంగా పరిగణిస్తారు. 19వ శతాబ్దం చివరి వరకూ ఆఫ్రికా ఖండం గురించి పెద్దగా తెలియకపోవడం వల్ల ఐరోపావాసులు దాన్ని చీకటి ఖండం అని పిలిచేవారు. క్రీ.శ 1840లో స్కాటిస్‌ మిషనరీ అన్వేషకుడైన లివింగ్‌స్టన్‌ మొదటిసారిగా ఆఫ్రికా అన్వేషణ మొదలుపెట్టాడు. ఆ తర్వాత రాయల్‌ జియోగ్రాఫికల్‌ సొసైటీ కామెరూన్‌ అనే మరో అన్వేషకుడిని ఆఫ్రికాకు పంపింది.- లింవింగ్‌స్టన్‌ మధ్య ఆఫ్రికా, టాంగాన్యికా, నియస్సా ప్రాంతాలను ఆవిష్కరించాడు.- కామెరూన్‌ కాంగో ప్రాంతాన్ని కనుక్కున్నారు.- బెల్జియం రాజు లియోపోల్ట్‌-2 క్రీ.శ.1879లో స్టాన్లీని ఆఫ్రికాకు పంపించడంతో అతడు తూర్పు ఆఫ్రికాకు సంబంధించిన విషయాలను ప్రపంచానికి తెలియజేశాడు.- యూరోపియన్‌లు నీగ్రో బానిసల కోసం ఆఫ్రికాకు వచ్చేవారు. 19వ శతాబ్దం నాటికి ఐరోపావాసులు ఆఫ్రికా గురించి పూర్తిగా తెలుసుకున్నారు.శీతోష్ణస్థితి ఆఫ్రికా ఖండంలో ప్రధానంగా ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. ఈ ఖండం ఉత్తరార్ధ, దక్షిణార్ధ గోళాలు రెండింటిలో వ్యాపించి ఉండటం వల్ల ఆఫ్రికా ఖండంలో వైవిధ్యమైన శీతోష్ణ పరిస్థితులు ఉన్నాయి.- ఉత్తరార్ధ గోళంలో మే నుంచి అక్టోబరు వరకూ వేసవి కాలం ఉంటే దక్షిణార్ధ గోళంలో చలికాలం ఉంటుంది.- ఉత్తర్ధా గోళంలో నవంబరు నుంచి ఏప్రిల్‌ వరకూ చలికాలం ఉంటే దక్షిణార్ధ గోళంలో వేసవి కాలం ఉంటుంది.- ఆఫ్రికా ఖండం సరాసరి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌- ఆఫ్రికా ఖండంలో నాలుగు రకాల శీతోష్ణస్థితులు ఉన్నాయి.భూమధ్య రేఖా శీతోష్ణస్థితి... ఈ ఖండంలో కాంగోనది హరివాణంలోని దేశాలు గేబన్‌, కాంగో, జైరే, కెమెరూన్‌, టాంజానియా, సెంట్రల్‌ రిపబ్లిక్‌, మొజాంబిక్‌, లైబీరియా, ఐవరీకోస్టు దేశాల్లో భూమధ్యరేఖా శీతోష్ణస్థితి ఉంటుంది. భూమధ్యరేఖా ప్రాంతంలో భూగోళం చుట్టూ ఏర్పడిన అల్పపీడన మేఖలను డోల్డ్రమ్స్‌ అంటారు. డ్రోల్డమ్స్‌ అంటే ప్రశాంత పవనాలు. ఆఫ్రికా ఖండంలోని కెమెరూన్‌ శిఖరం ప్రపంచంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రదేశాల్లో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. ఈ ప్రాంతంలో పర్వతీయ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది.సుడాన్‌ రకపు శీతోష్ణస్థితి.. భూమధ్యరేఖ శీతోష్ణస్థితికి ఇరువైపులా ఉన్న పర్వతాల వెలుపల సుడాన్‌ రకపు శీతోష్ణస్థితి ఉంది.ఆఫ్రికా - ఉప్పునీటి సరస్సులు.. ఆఫ్రికా ఖండంలోని ఎడారి ప్రాంతంలో సరస్సులు ఉండటం వల్ల తక్కువ వర్షపాతం వల్ల, ఎడతెరపి లేకుండా సరస్సుల్లోని ఆవిరై లవణాలు మిగిలి పోతున్నందువల్ల, సరస్సుల నుంచి బయటకు ప్రవాహాలు లేనందు వల్ల, నీటిలో కరిగిన లవణాల గాఢత ఎక్కువై ఉప్పునీటికి ఉప్పదనం ఏర్పడుతుంది. ఈ ఖండంలో న్యాసా, విక్టోరియా, గామి, చాద్‌, సరస్సులు ఉన్నాయి. వీటిలో చాద్‌, గామి ఉప్పునీటి సరస్సులు.విక్టోరియా జలపాతం జాంబెజీ నదిపై ఉన్న విక్టోరియా జలపాతం వెడల్పు 1.7కి.మీ. ఇది 108 మీటర్ల ఎత్తు నుంచి జాలువారుతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జాంబియా, జింబాబ్వే దేశాల్లోని జాతీయ పార్కుల్లో నుంచి చేస్తే విక్టోరియా ప్రకృతి సౌందర్యం సంపూర్ణంగా కనిపిస్తుంది


    గవర్నర్ అధికారాలు


    తెలంగాణ ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేసి, దొడ్డిదారిన అధికారం చెలాయించాలన్న సీమాంధ్ర పాలకుల కుట్రను తెలంగాణ ప్రజా ప్రతినిధులు భగ్నం చేయగలిగారు. గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టాలంటూ వచ్చిన లేఖపై తెలంగాణ ప్రభు త్వం తీవ్రంగా స్పందించింది. మరోవైపు పార్లమెంటులో తెలంగాణ ప్రజా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. దీంతో తమ లేఖ సలహా పూర్వకమైనది మాత్రమే అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో చెప్పడం గమనార్హం. తెలంగాణ ఎంపీల అభ్యంతరాల మూలంగా ఈ సర్క్యులర్‌ను పక్కన పెట్టడానికి హోం మంత్రి అంగీకరించారు. తెలంగాణ ఎంపీలతో చర్చలు జరపడానికి సిద్ధపడ్డారు. కానీ కేంద్రంలోని సీమాంధ్ర మంత్రి మాత్రం ఆనాడు తెలంగాణ ఆవిర్భావ సంబురాలు జరుపుకున్నప్పుడు చూసుకోలేదా? అంటూ వెటకారమాడుతున్నారు. తెలంగాణలోని బీజేపీ, టీడీపీ నాయకులు కూడా ఆనాడు సంబురాలు ఎందుకు జరుపుకున్నారంటూ తెలంగాణవాదులను ప్రశ్నిస్తున్నారు. ఈ నాయకులు ఆనాడు విభజన చట్టంలోని లోపాలను నిలదీసిన వారు కాదు. ఇప్పుడు విభజన చట్టంలో లేని నిబంధనలను తెలంగాణపై ఎందుకు రుద్దుతున్నారని తమ నాయకులను అడగడమూ లేదు. తెలంగాణ ప్రభుత్వ అధికారాలను కాపాడడానికి అంతా ఒక్కటిగా నిలవాల్సిన సమయంలో వీరు సీమాంధ్ర పెత్తందారులకు వంత పాడడం అభ్యంతరకరం. సీమాంధ్ర పాలకులకు తమ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని సంబురంగా జరుపుకునే నైతిక శక్తి కూడా లేదు. అందుకనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాల పట్ల అక్కసు వెళ్ళగక్కుతున్నారు. వారికి తెలంగాణ నాయకులే కొందరు మద్దతు పలకడమెందుకు? కేంద్రం పంపిన సర్క్యులర్‌లో పేర్కొన్నట్టు- హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీ కొద్ది రోజులకొకసారి గవర్నర్‌కు నివేదికలు సమర్పించడం, ఐజీ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు, పోలీసు సర్వీస్ బోర్డు ఏర్పాటు చేసి పోలీసు అధికారుల బదిలీలు, నియామకాలు దీనికి అప్పగించడం మొదలైనవన్నీ విభజన చట్టంలో లేనే లేవు. అందువల్ల విభజన చట్టం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదనీ, సంబురాలు ఎందుకు జరుపుకున్నారని అడగడం అర్థ రహితం. రాష్ట్ర విభజన బిల్లు రూపకల్పన జరిగినప్పుడే అందులో సీమాంధ్ర దుష్ట శక్తులు పెట్టిన కొర్రీలను తెలంగాణవాదులు గుర్తించి వ్యతిరేకించారు. ఈ కొర్రీల మూలంగా తెలంగాణవారు బిల్లును అడ్డుకుంటే రాష్ట్ర విభజనే ఆగిపోతుందని సీమాంధ్ర నేతలు అనుకున్నారు. కానీ తెలంగాణవారికి కూడా తమకంటూ ఎత్తుగడలు ఉన్నాయి. వీలైనంత మేర ఈ కొర్రీలను నిర్వీర్యం చేయగలిగారు. గవర్నర్‌కు అధికారాలు అప్పగిస్తూ రాజ్యాంగ సవరణ జరపాలన్న కుట్ర సాగకుండా నివారించగలిగారు. దీంతో విభజన చట్టంలో గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టడం అనే నిబంధన బలహీనంగా మారిపోయింది. గవర్నర్‌కు అధికారాలు కట్టబెడుతూ విభజన చట్టం లో ఉన్న నిబంధనలే కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి పంపిన సర్క్యులర్‌లో ఉన్నాయని చెప్పడం పచ్చి అబద్ధం. ఇది సీమాంధ్ర నాయకులు, వారి తాబేదారులు సాగిస్తున్న తప్పుడు ప్రచారం. హైదరాబాద్‌లోని ఉమ్మడి రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యత గవర్నర్‌కు ఉంటుందని విభజన చట్టంలో ఉన్నది. అయితే ఈ నిబంధన మూలంగా గవర్నర్ పదవి అత్యంత శక్తిమంతంగా మారదు. గవర్నర్ మంత్రి మండలి నుంచి సూచనలు పొంది నిర్ణయం తీసుకోవాలని కూడా విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నది. మంత్రిమండలిని సంప్రదించిన తరువాత గవర్నర్ సొంత నిర్ణయం తీసుకోవచ్చు అనేది అసాధారణ పరిస్థితులలో మాత్రమే. అదనపు బలగాలు కోరడం వంటి చర్యలు ఎటువంటి పరిస్థితులలో తీసుకుంటారో ఏ మాత్రం బుద్ధీ జ్ఞానం ఉన్నవారికైనా అర్థమవుతుంది. రాష్ట్రపతి మాదిరే గవర్నర్ తీసుకునే నిర్ణయం హేతుబద్ధంగా ఉండాలనేది ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అధికారం కేంద్రానికి ఉన్నప్పటికీ ఇష్టారీతిన వ్యవహరించలేదు. అదే మాదిరిగా గవర్నర్ అధికారాల నిబంధన కూడా అసాధారణ పరిస్థితికి మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టి గవర్నర్‌కు రోజువారీ కార్యనిర్వాహక అధికారాలు అప్పగించాలన్నా, పోలీసు వ్యవస్థను చేతుల్లో పెట్టాలన్నా రాజ్యాంగాన్ని సవరించ వలసి ఉంటుంది. కేంద్ర సర్క్యులర్‌లో పేర్కొన్నట్టుగా గవర్నర్‌కు అధికారాలు అప్పగించడం రాజ్యాంగ విరుద్ధం కనుక న్యాయస్థానాలలో కూడా చెల్లదు. గవర్నర్‌కు కొన్ని బాధ్యతలు అప్పగించడమే కాదు, విభజన చట్టంలో ఇంకా అనేక లోపాలున్నాయి. ఉమ్మడి రాజధానితోపాటు ఉమ్మడి అడ్మిషన్లు, ఉమ్మడి న్యాయ వ్యవస్థ వంటివి ఇంకా చీకాకు కలిగిస్తున్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం తమంత తాము పెట్టినవి కాదు. సీమాంధ్ర లాబీ ఒత్తిడి చేసి పెట్టించినవి. ఇవి తెలంగాణకే కాదు, సీమాంధ్ర ప్రజలకు కూడా ఇబ్బందికరంగానే పరిణమిస్తాయి. సీమాంధ్ర పెత్తందారులు ప్రజల సంక్షేమం కన్నా తమ ప్రయోజనాలే ప్రధానంగా భావించడం వల్ల వచ్చిన సమస్యలు ఇవి. తెలంగాణ రాష్ట్రం ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నది. తెలంగాణ బీజేపీ, టీడీపీ నాయకులు ఈ దిశగా తమ సీమాంధ్ర నాయకులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే మంచిది.

    ఉద్యోగాలు - Jobs


    టెక్నీషియన్లు
    నర్సులుచండీఘడ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) 
    కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.- 
    లెక్యరర్‌ : 2, పబ్లిక్‌ హెల్త్‌ నర్స్‌ : 8,
     క్లినికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌ : 7, 
    అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ : 4, 
    అసిస్టెంట్‌ అకౌంట్స్‌ అఫీసర్‌ : 3, 
    ఫిజియోథెరపిస్ట్‌ : 14, 
    జూనియర్‌ టెక్నీషియన్‌ (రేడియోథెరపీ) : 7, 
    ఆప్తాల్మిక్‌ టెక్నీషియన్‌ : 5, 
    స్టోర్‌ కీపర్‌ : 13, 
    ఆక్యూపేషనల్‌ థెరపిస్ట్‌ : 8, 
    మెడికల్‌ సోషల్‌ వర్కర్‌ / సైకియాట్రిక్‌ సోషల్‌ వర్కర్‌ : 14, 
    సెక్యూరిటీ గార్డు : 28 
    ఎంపిక : రాతపరీక్ష ఆధారంగా.
    దరఖాస్తు : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
    చివరి తేదీ : సెప్టెంబరు 10
    వెబ్‌సైట్‌ : www.pgimr.edu.in

    Telangana survey form-2014






    Telangana survey form-2014

    వణికిస్తున్న ఎబోలా వైరస్

    తెలుగువారు చదువుకునేందకు వీలుగా సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో తెలుగు ఖురాన్ దివ్య ఖురాన్‌కు చోటు కల్పించారు. దీనిని ప్రవాస భారతీయుడైన డాక్టర్ మౌలానా అబ్దుల్ రహీం అరబ్బీ నుంచి తెలుగులోకి అనువదించారు. - నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించిడంతో 12 వేల ఇళ్లు కూలిపోగా, 400 మంది మరణించారు. - భారత ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పాటు నేపాల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. దీంతో 1990 తర్వాత ఒక విదేశీ నేత నేపాల్ పార్లమెంట్‌లో ప్రసంగించడం ఇదే తొలిసారి. నేపాల్ అధ్యక్షుడు రామ్‌భరణ్ యాదవ్, ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా. పర్యటనలో భాగంగా మోడీ నేపాల్‌లోని ప్రముఖ పశుపతినాథ్ దేవాలయాన్ని సందర్శించారు. - మనిషికి అత్యంత ప్రమాధకరమైన వైరస్‌లలో ఒకటైన ఎబోలా వైరస్ బారినపడి పశ్చిమాఫ్రికాలోని సియెర్రా లియోన్, లైబీరియా, గినియా, నైజీరియా దేశాల్లో 950 మంది మరణించారు. ఈ వైరస్‌ను అరికట్టేందుకు ఆయా దేశాలకు ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకులు తక్షణ సాయంగా రూ. 1500 కోట్లు ప్రకటించాయి. ఈ వైరస్ గబ్బిలాల (సహజ అతిదేయులు) ద్వారా జంతువులకు, జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతాయి. ఈ వైరస్ సోకిన వ్యక్తి 2 - 21 రోజుల వ్యవధిలో మరణిస్తాడు.

    విజయానికి సోపానాలు'సాఫ్ట్‌'స్కిల్స్‌


    సాఫ్ట్‌ స్కిల్స్‌ అలవరుచుకుంట విజయం సొంత మౌతుంది..మేనేజ్‌మెంట్‌ పుస్తకాల్లో కనిపించే ఈ పదం ఇటీవల కాలంలో అందరి నోళ్లలో నానుతోంది. చిత్రమేమిటంటే బాగా ప్రచారంలో ఉన్న ఈ పదం ప్రమాణిక నిఘంటువులలో మాత్రం కనిపించదు. అసలు సాఫ్ట్‌స్కిల్స్‌ అంటే ఏమిటి? వాటిని ఎందుకు అలవర్చుకోవాలి ? ఎలా ఒంట బట్టించుకోవాలి ? ఇంతా చేస్తే వాటివల్ల ఉపయోగం ఉందా ? వీటన్నింటికీ సమాధానం తెలుసుకుందాం...ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, ఎంబీఏ, ఎంసీఏ... ఇలా ఏ ప్రొఫెషనల్‌ కోర్సు చేసిన వారైనా విజయ శిఖరాన్ని అధిరోహించాలంటే సాఫ్ట్‌స్కిల్స్‌ను సోపానాలుగా చేసుకోవాల్సిందే ! బతికేందుకు ఆక్సిజన్‌ ఎంత అవసరమో..ఉన్నత కెరీర్‌కు సాఫ్ట్‌స్కిల్స్‌ కూడా అంతే అవసరం.. 'మీ హార్డ్‌ స్కిల్స్‌...మిమ్మల్ని ఇంటర్వ్యూ వరకూ తీసుకెళ్తాయి. మీకు ఉద్యోగం రావాలన్నా.. ఉద్యోగంలో రాణించాలన్నా.. మీకు సాఫ్ట్‌స్కిల్స్‌ అవసరం'..- ఇది హెచ్‌ఆర్‌ మేనేజర్ల ప్రసంగాల్లో తరచూ వినిపించే మాట.మీరు ఇంటర్వ్యూ వరకూ ఎప్పుడు వెళ్లగలరు..?- తగిన విద్యార్హతలు ఉన్నప్పుడు- అవసరమైన సాంకేతిక నైపుణ్యాలున్నప్పుడు- భాషా పరిజ్ఞానం ఉన్నప్పుడు- కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఓ ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూ వరకూ తీసుకెళ్లేందుకు ఉపయోగపడే పై స్కిల్స్‌నే హార్డ్‌స్కిల్స్‌గా చెప్పొచ్చు. వాడుక భాషలో చెప్పాలంటే... ఉద్యోగాన్ని చేజిక్కించుకునేందుకు మనకు ఏవైతే నైపుణ్యాలు ఉన్నాయో అవి హార్డ్‌స్కిల్స్‌ అని అంటారు. మనకున్న నైపుణ్యాలను సమర్థవంతంగా వ్యక్తీకరించి, ఇతరులను ఒప్పించగలిగే నైపుణ్యాలను సాఫ్ట్‌స్కిల్స్‌గా చెప్పొచ్చు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను ఇప్పుడు ఇలా పిలుస్తున్నారా..? అని అనుకుంటున్నారా..? అయితే మీరు బాగా దగ్గరికి వచ్చినట్లే..! మన భావాలను ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పడం...కమ్యూనికేషన్‌. ఇంకొంత మెరుగ్గా అర్థమయ్యేలా చెప్పగలగడం.. కమ్యూనికేషన్‌ స్కిల్‌. మనం చెప్పింది విని, గ్రహించి, ఎదుటి వ్యక్తి మనతో ఏకీభవించేలా చేసుకోవాలంటే కేవలం కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ చాలవు. సాఫ్ట్‌స్కిల్స్‌ కూడా కావాలి. ఎదుటి వ్యక్తి మనల్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం అతణ్ని లేదా ఆమెను అర్థం చేసుకొని ఉండాలి. దీన్నే 'దీ ఎబిలిటీ టూ థింక్‌ ఇన్‌ అథర్స్‌' షూస్‌ అంటారు. అంటే ఎదుటి వారి కోణంలో మన ఆలోచనా థోరణిని కాసేపు మార్చుకోవాలి. దీన్నే ఎంపథీ అంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే...మీ స్నేహితుడు మీకు ఫోన్‌ చేసి...'మీ ఇంటికి దారి చెప్పు, నేను బయల్దేరాను'.. అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి ? టకటకా మన ఇంటి అడ్రస్‌ చెప్పేసి, వచ్చేరు ! చాలా సులభం అని చేతులు దులుపుకోం కదా..! మొదటి నీవు ఎక్కడ ఉన్నావు ? అని అడుగుతాం.. ఆ తర్వాత మనల్ని మనం అతని స్థానంలో ఊహించుకుంటూ, అతను ముందుకొచ్చే కొద్దీ ఎదురయ్యే ల్యాండ్‌ మార్క్స్‌ గుర్తులు చెప్పుకుంటూ వస్తాం... ఫలానా దగ్గర ఎడమ మలుపు, ఫలానా దగ్గర కుడి మలుపు అని చెబుతాం. ఇదంతా అతని కోణంలో నుంచి ఆలోచిస్తూ అతనికి మనం సూచనలు ఇస్తాం. మీరు ఇలా చేస్తే అతను సరిగ్గా గమ్యం చేరగలడు. ఈ ప్రక్రియనే ఎంపథీ (సహానుభూతి-ఎదుటి వారి కోణంలో ఆలోచించడం) అంటాం. సాఫ్ట్‌స్కిల్స్‌లో మనం ఆకళింపు చేసుకోవాల్సిన మొదటి నైపుణ్యం ఇదే. మీకు మరో ఉదాహరణ చెబుతాను...మీరూ, నేనూ ఒక పార్టీలో కలిసామనుకుందాం.. అది ఒక పెద్ద పెళ్లి రిసెప్షన్‌ అనుకుందాం. దీనికి మీకున్న వాటిలో బాగా ఇష్టమైన షర్ట్‌ వేసుకొని వచ్చారు. 'మీ షర్టు నాకు నచ్చలేదు. నేను ఏమీ ఆలోచించకుండా నీ షర్టు ఏం బాగాలేదు' అని అన్నాననుకోండి..మీకు సహజంగానే తీవ్రమైన బాధ కలుగుతుంది. అదే నేను మీ కోణం నుంచి ఆలోచించి మాట్లాడుంటే పరిస్థితి మరోలా ఉండేది..!కామన్‌సెన్స్‌ ఏం చేబుతుంది..? ఎవరైనా తమకిష్టమైన దుస్తుల్నే పార్టీకి వేసుకొని వస్తారు. కాబట్టి ఎంపథైసింగ్‌ స్కిల్స్‌ ను ఉపయోగించి, కామన్‌ సెన్స్‌ జోడించి ఇలా చెప్పి చూస్తాను...'నీ షర్ట్‌ చాలా బాగుంది.. ఎక్కడ కొన్నావు..? ఇలాంటిదే కొనాలని నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఇన్‌ఫాక్ట్‌ ఇది కాస్త డార్క్‌ షేడ్‌ కావడం వల్ల ఆకర్షణీయంగా ఉంది. కాకపోతే నిన్న నీవు తొడుక్కున్న లేత నీలిరంగు షర్ట్‌ ఇంకా బాగుంది. సో పార్టీకి మన వాళ్లింకా ఎవరు వచ్చారో చూద్దాం పద..!మన మాటలతో ఎదుటి వారిని నొప్పించే అధికారం మనకు లేదు. మనం ఎంపథైజ్‌ చేసుకుంటూ మాట్లాడటం వల్ల మంచి ఫలితాలను రాబట్టవచ్చు.మాట్లాడటం వల్ల మంచి ఫలితాలను రావట్టవచ్చు. మీరు ఒక మేనేజర్‌, టీమ లీడర్‌, సీఈవో, డైరెక్టర్‌..ఇలా రకరకాల హోదాల్లో పనిచే యాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మీ కింద పనిచేసే ఉద్యోగుల్ని కావచ్చు, బృంద సభ్యుల్ని కావచ్చు, టీం మెంబర్స్‌ని కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యు ల్ని కావొచ్చు, జీవిత భాగస్వామిని కావచ్చు, ఎవరినైనా సరే నొప్పించకు ండా, ఒప్పించగలగాలి అంటే సహానుభూతి ఎంతైనా అవసరం.

    కృత్రిమ గోళ్లు ... కళ్లు చెదిరే డిజైన్లు


    చేతుల నిండా అద్భుతమైన హెన్నా డిజైన్లు వేసుకున్నాక పెళ్లి కూతురి గోళ్లకు మామూలుగా నెయిల్‌ పాలిష్‌ పెట్టేస్తే బాగోదు. ఇక్కడ కనబడుతున్న డిజైన్లు ప్రత్యేకంగా పెళ్లికూతురి అలంకరణ కోసమే. ఇవన్నీ త్రిడి నెయిల్‌ ఆర్ట్‌ డిజైన్లు. త్రిడి నెయిల్‌ ఆర్ట్‌లో అసలు గోరుపై ఎంచక్కా కృత్రిమ గోరుని తెచ్చి పెట్టేసుకోవచ్చు. రెండుమూడు రంగుల నెయిల్‌ పాలిష్‌తో పాటు పూసలు, రాళ్లు, ముత్యాలు, పూల డిజైన్లు ఇలా అనేక అలంకరణలతో మార్కెట్లో రెడీగా ఉన్నవే త్రిడి నెయిల్‌ ఆర్ట్‌ గోళ్లు. ఈ కృత్రిమ గోళ్లను దుస్తులకు, ఇతర ఆభరణాలకు మ్యాచ్‌ అయ్యేట్టుగా ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీటిని చాలామంది ఫ్యాషన్‌ ప్రియులు ఇష్టపడుతున్నారు.

    telangana-Survey-Form-2014 19 th August 2014


    19 th August Telangana-Survey-Form-2014
    Download the Survey form the State Government has finalized for use on August 19th, 2014 across the State. Here is the link to download the PDF form





    సమాచారం... ఉద్యోగాలు


    టెక్నికల్‌ సూపరింటెండెంట్‌లు అస్సాంలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ
     కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
    - జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌లు-24-
    ఇతర ఖాళీలు :
    అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌-2,
    మెడికల్‌ ఆఫీసర్‌-1,
    వర్క్‌షాప్‌ సూపరింటెండెంట్‌-1,
    అసిస్టెంట్‌ ఇంజనీర్‌-1,
     స్టాఫ్‌ నర్స్‌-1,
    జూనియర్‌ అకౌంటెంట్‌-1,
    మల్టీఫంక్షనల్‌ అసిస్టెంట్‌-2.

    దరఖాస్తు : వెబ్‌ సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు,
    చివరి తేదీ : ఆగస్టు 4
    వెబ్‌సైట్‌ : www.cit.in

    బార్క్‌లో అప్రెంటీస్‌షిప్‌ ముంబయిలోని బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ట్రేడ్‌ అప్రెంటీస్‌షిప్‌ శిక్షణలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది

    సీట్లు : 18 (మెకానికల్‌-8, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌-2, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌-4, ఎక్స్‌రే టెక్నీషియన్‌-2, ఆఫ్తాల్మిక్‌ టెక్నీషియన్‌-2)
    దరఖాస్తు : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
     చివరి తేదీ : ఆగస్టు 31
    వెబ్‌సైట్‌ : www.barc.gov.in


    ఎయిమ్స్‌, న్యూఢిల్లీ న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ 
     అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది
    ఖాళీలు : అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ -96- విభాగాలు : అనాటమీ, బయోఫిజిక్స్‌, బయోకెమిస్ట్రీ, సి.టి.వి.ఎస్‌, సెంటర్‌ ఫర్‌ కమ్యూనిటీ మెడిసిన్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఈ.ఎన్‌.టి, గ్యాస్ట్రోఎంటరాలజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, మెడిసిన్‌, న్యూరోసర్జరీ, మొదలైనవి.
    వయసు : 50 ఏళ్లకు మించకూడదు
    దరఖాస్తు : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
    చివరి తేదీ : ఆగస్టు 14
    వెబ్‌సైట్‌ : డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎయిమ్స్‌ఎక్జామ్స్‌.ఓఆర్‌జి

    స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రభుత్వ విభాగాల్లోని వివిధ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది 
     ఖాళీలు :అసిస్టెంట్‌ ఎపిగ్రాఫిస్ట్‌-3, డైటీషియన్‌-15, బోసన్‌-5, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-8, క్లర్క్‌-1, అసిస్టెంట్‌ మేనేజర్‌ కమ్‌ స్టోర్‌ కీపర్‌-1, ఫొటోగ్రాఫర్‌-1, జూనియర్‌ కార్టోగ్రాఫిక్‌ అసిస్టెంట్‌-1, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-21, అకౌంటెంట్‌-1, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-1, స్టోర్‌ సూపరింటెండెంట్‌-1, సీనియర్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌-4, చార్ట్‌మెన్‌-13, క్వారంటైన్‌ ఇన్‌స్పెక్టర్‌-3, డిప్యూటీ రేంజర్‌-3, సీనియర్‌ రేడియో టెక్నీషియన్‌-1.-
    ఎంపిక :-కామన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ /ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్‌ / స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా
     దరఖాస్తు : ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
    చివరి తేదీ : ఆగస్టు 14
    వెబ్‌సైట్‌ : www.sscwr.net


    సిల్వర్‌ వాటర్‌ అని దేనిని అంటారు?


    జ్వరాన్ని చూసే థర్మా మీటర్‌ పగిలి పోయినప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చిన మెరిసే పదార్ధాన్ని గమనించారా? ఆ పదార్ధమే మెర్క్యూరీ. ఇది పట్టుకోవటానికి దొరకదు. జారి పోతుంది. దీన్నే పాదరసం అని అంటారు. ఇది ద్రవ రూపంలో ఉండే ఒక లోహం. ఇది అద్భుతంగా మెరుస్తుంది. డియోస్కొరైడ్స్‌ అనే శాస్త్రవేత్త హైడ్రార్జియం అనే సాంకేతిక నామాన్ని ఈ లోహానికి పెట్టాడు. అంటే లాటిన్‌ భాషలో సిల్వర్‌ వాటర్‌ (వెండి నీరు) అని అర్ధం. దీని రసాయన సంకేతం హెచ్‌.జి. అని గుర్తిస్తారు. ఈ లోహానికి మెర్క్యూరీ అనే పేరును రోమ్‌ పౌరులు పెట్టారు. ఈ లోహం నున్నటి నేలపై పడినప్పుడు దాన్ని చురుకైన కదలికలు తెలివికి, చురుకుతనానికి నిదర్శనంగా భావించే వారి దేవుడు మెర్క్యూరీని గుర్తుకు తెచ్చేవి. దాంతో ఈ లోహానికి మెర్క్యూరీ అని పేరు పెట్టడమే సరి అయినదని వారు భావించారు.

    ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని నిర్మించింది ఎవరు ?




    1. ఇటీవల కరీంనగర్‌ జిల్లాలో కోటిలింగాల వద్ద దొరికిన నాణేలు ఎవరికి చెందినవి ? – శ్రీముఖుడు
    2. శాతవాహనుల కాలంలో నగర పాలన ఎవరి ద్వారా జరిగేది ? - నిగమ సభ
    3. ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యంలో వారని అశోకుని ఎన్నో శిలాశాసనం తెలుపుతుంది ?- 13వ శిలా శాసనం
    4.కవి వత్సలుడు అనే బిరుదున్న రాజు ? – హాలుడు
    5. ధరణికోట శాసనం ఏ శాతవాహన రాజుకి సంబంధించింది ? - వాశిష్టిపుత్ర పులోమావి
    6. శాతవాహనుల కాలంలో పల్నాడు ప్రాంతం దేనికి ప్రసిద్ధి ? – వజ్రాలు
    7. శాతవాహనుల కాలం నాటి కొడాయిరాను ప్రస్తుతం ఎలా పిలుస్తున్నారు ? – ఘంటసాల
    8. ఆంధ్రుల ప్రస్తావన మొట్టమొదటి సారి ఉన్న ఐతరేయ బ్రాహ్మణం ఏ వేదానికి సంబంధించింది ? – రుగ్వేదానికి
    9. ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం ఎక్కడ ఉంది ? - కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళం
    10.గుణాఢ్యుడు రచించిన బృహత్కథ ఏ భాషలో ఉంది ? – పైశాచి
    11.శాతవాహనుల కాలంనాటి తొలి గుహ చైత్యాలు ఎక్కడ ఉన్నాయి ? – గుంటుపల్లి
    12.విష్ణు కుండినులు పోషించిన భాష ? – సంస్కృతం
    13. మంచికల్లు శాసనం ఏ వంశ రాజుల గురించి తెలుపుతుంది ? – పల్లవులు
    14. 108 శివాలయాలను నిర్మించిన చాళుక్యరాజు ? – రెండో విజయాదిత్యుడు

    15. ఐవోల్‌ శాసనం ఎవరి విజయాలను గురించి తెలుపుతుంది ? - రెండో పులకేశి
    16. ఉండవల్లి గుహలు ప్రస్తుతం ఏ జిల్లాలో ఉన్నాయి ? - కృష్ణా
    17.బైరవ కొండ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి ? - నెల్లూరు
    18. విష్ణు కుండినుల రాజధాని ? - వినుకొండ
    19.రేనాటి చోళుల మూల పురుషుడు ?- కరికాళ చోళుడు
    20. శూన్య వాదాన్ని ప్రభోదించింది ? - ఆచార్యనాగార్జునుడు
    21. ఆచార్య నాగార్జునుడు శాతవాహన రాజుల్లో ఎవరికి సమకాలికుడు ? - యజ్ఞశ్రీ పుత్ర శాతకర్ణి
    22.శాతవాహనుల నాణేలను ఎలా పిలిచేవారు ? - కర్షపణలు
    23. ప్రఖ్యాత శివలింగం గత చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం ఏ రాజుల కాలానికి చెందింది ? - శాతవాహనులు
    24. చేజర్ల శిలాశాసనం ఏ రాజు వంశీయులను గురించి తెలుపుతుంది ? - ఆనంద గోత్రులు
    25. జయవర్మ కొండముది శాసనం ఏ రాజు వంశీయులను గురించి తెలుపుతుంది ? - బృహత్పలాయనులు
    26.సమస్త గాంధర్వ విద్యల్లో ప్రావీణ్యులైన చెల్లవ్యను పోషించిన రాజు? - మొదటి చాళుక్య భీముడు
    27. నిర్వచనోత్తర రామాయణ గ్రంథకర్త ? - తిక్కన
    28.ఆంధ్రదేశంలో హిందూ గుహాలయాలను మొట్టమొదటి సారిగా నిర్మించిన వారు ? - విష్ణు కుండినులు
    29. ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని నిర్మించింది ఎవరు ? - మొదటి చాళుక్య భీముడు
    30. తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు దేవాలయాల సముదాయాన్ని నిర్మించిన వారు ఎవరు ? - గుణగ విజయాదిత్యుడు
    31. శాతవాహనుల వాణిజ్య సంబంధాలు ఏ దేశంతో అభివృద్ధి చెందాయి ? - రోమ్‌
    32.శాతవాహన సామ్రాజ్యాన్ని అంతంచేసి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన వంశం ? - ఇక్ష్వాకులు
    33.యజ్ఞశ్రీ పుత్ర వాతకర్ణి వేయించిన నాణేలపై ముద్ర ? - నౌక
    34.గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్‌, కార్లే శాసనాలు ఎవరి విజయాలను వివరంగా తెలుపుతాయి ?-గౌతమీ పుత్ర శాతకర్ణి
    35. శాతవాహన రాజుల్లో ఘనుడు ? -గౌతమీ పుత్ర శాతకర్ణి
    36. గాథా సప్తశతి గ్రంథ సంకలన కర్త ? - హాలుడు
    37. నానాఘాట్‌ శాసనం ఎవరి విజయాలను గురించి తెలియజేస్తుంది ? - మొదటి శాతకర్ణి
    38. సుహ్రృల్లేఖ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు ? - ఆచార్య నాగార్జునుడు
    39. గిర్నార్‌ శాసనం వేయించిన రాజు ? - రుద్రదాముడు
    40. ఇటీవల తవ్వకాల్లో కాల్చిన ఇటుకలతో నిర్మితమైన అతి పెద్ద బౌద్ధస్థూపాన్ని ఎక్కడ కనుగొన్నారు ? - నేలకొండపల్లి
    41. శాతవాహన కాలంలో గ్రీకు, రోమన్ల ప్రభావం దేనిపై అధికంగా ఉండేది ? - వాస్తు శిల్పం
    42. కళింగ రాజైన ఖారవేలుని సమకాలికుడైన శాతవాహన రాజు ? - రెండో శాతకర్ణి
    43. మహాక్షాత్ర రుద్రదామునితో పోరాడిన శాతవాహన రాజు ? - గౌతమీ పుత్ర శాతకర్ణి
    44. ఇటీవల భావికొండ వద్ద (భీముని పట్నం) బయటపడిన స్థూపాలు ఎవరి కాలానికి చెందినవి ? - శాతవాహనులు
    45. శాలివాహన శకం ఎప్పుడు ప్రారంబమైంది ? - క్రీ.శ78లో

    46.  విదేశీ బౌద్ధమత ఆధారాలతో ఆంధ్రదేశాన్ని ఏ విధంగా పేర్కొన్నారు ? - మంజీరక దేశం
    47.  అశోకుడి శాసనాలు ఆంధ్రాలో లభించిన ప్రాంతాలు? – యర్రగుడి
    48. ఇటీవల ఏలూరు ప్రాంతంలోని గుంటుపల్లిలో లభించిన శాసనం ఎవరి గురించి తెలుపుతుంది ? – ఖారవేలుడు
    49. శాతవాహనుల సామ్రాజ్యంలోని రాష్ట్రాలు ? – ఆహారాలు
    50. శాతవాహన కాలంలో వ్యాపార అభివృద్ధికి తోడ్పడింది ? – శ్రేణులు



    51. కంటక శిల దేనికి పూర్వ నామము ? –ఘంటసాల
    52.అలహాబాద్‌ స్తంభ శాసనంలో పేర్కొన్న శాలంకాయన రాజు ఎవరు ? – హస్తివర్మ
    53. ఉజ్జయినీ రాకుమార్తెను వివాహమాడిన ఐక్ష్వాకు రాజు ఎవరు ? - వీర పురుషదత్తుడు
    54. ఈపూరు, పొలమూరు శాసనాలు ఏ రాజు వంశస్తులను గురించి తెలుపుతాయి ? - విష్ణు కుండినులు
    55. త్రికూట పూర్వతాధిపతులు ? – శాలంకాయనులు
    56. నవబ్రహ్మ ఆలయాలు ఎక్కడ కొలువదీరి ఉన్నాయి ? -అలంపూర్‌
    57. తెలుగులో కుమార సంభవ గ్రంథకర్త ఎవరు ? – నన్నెచోదుడు
    58.మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌లోని నవబ్రహ్మ ఆలయాలు ఏ రాజవశీయుల కాలానికి చెందినవి ? - పశ్చిమ (బాదామి) చాళుక్యులు
    59. చోళ తూర్పు చాళుక్య రాజులను ఏకం చేసిన రాజు ? - రాజేంద్ర చోళుడు
    60. ఆంధ్రాలో వీరశైవ రాజ్యాలను ఏకం చేసిన రాజు ? - రాజేంద్ర చోళుడు
    61.ఆంధ్రాలో వీరశైవ మతాన్ని ప్రవేశపెట్టి ప్రచారం చేసిన వారు ? – పందితారాధ్యుడు
    62. ఇక్ష్వాకుల రాజధాని ? – విజయపురి
    63. ఏ రాజ వంశ కాలంలో ఆంధ్రదేశంలో బౌద్ధమతం విలసిల్లింది ? –ఇక్ష్వాకులు
    64. జయవర్మ ఆంధ్ర రాజవంశాల్లో దేనికి చెందినవారు ? - బృహత్పలాయనులు65. శాలంకాయన రాజ్యస్థాపకుడు ఎవరు ? – విజయదేవవర్మ
    66. శాలంకాయనుల రాజధాని ? – పెదవేగి
    67. పల్లవులను ఓడించి దక్షిణాదికి తరిమివేసి కృష్ణానది దక్షిణ తీరప్రాంతాన్ని పాలించిన ఆంధ్ర దేశ రాజులు ? – ఆనందగోత్రులు
    68.ఆనందగోత్రుల రాజధాని ? – కందరపురం
    69. ఉండవల్లి గుహలయాలు నిర్మించిన రాజులు ? – విష్ణుకుండినులు
    70. పల్లవుల రాజధాని ? – కాంచిపురం
    71. పల్లవుల రాజ లాంఛనం ? – వృషభం
    72. పల్వవ వంశ మూల పురుషుడు ? – వీరకూర్చవర్మ
    73. మహాబలి (మామల్ల) పురం రేవు పట్టణాన్ని నిర్మించిన పల్లవరాజు ? - మొదటి నరసింహవర్మ
    74. కులోత్తుంగ చోళ బిరుదాంకెతుడై గంగైకొండ చోళాపురం (చోళరాజ్యం)ను పాలించిన రాజేంద్రుడు ఎవరి కుమారుడు ? - రాజరాజ నరేంద్రుడు
    75. తూర్పు చాళుక్యుల్లో సుప్రసిద్ధ రాజు ? - గుణగ విజయాధిపత్యుడు
    76. తూర్పు చాళుక్య రాజ్య స్థాపకుడు ? - కుబ్జ విష్ణువర్థనుడు
    77. రాజారాజ నరేంద్రుని రాజ్య పరిపాలనా కాలం ? - క్రీశ.1019-1061
    78. తూర్పు చాళుక్యుల రాజధానిని వేంగి నుంచి రాజమహేంద్రవరానికి ఎవరు మార్చారు ? - మొదటి అమ్మరాజు
    79.శాలంకాయనుల ఆరాధ్య దైవం ? - చిత్రరథ స్వామి
    80. వేంగి (తూర్పు) చాళుక్య రాజ్యస్థాపకుడైన కుబ్జ విష్ణువర్ణనుడు ఎవరి ప్రతినిధిగా రాజ్యాన్ని పాలించాడు ? - రెండో పులకేశి
    81. రెడ్డి రాజుల రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకి మార్చిన రాజు ? - పెద్దకోమటి వేమారెడ్డి
    82. నేలమల రాజధాని రాచకొండ ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది ? – నల్గొండ
    83. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతాభివృద్ధికి నిదర్శనం ? - ఉపాసిక బోధి శాసనం
    84. ఆనంద గోత్రికులు ఎవరి సామంతులు ? – పల్లవులు
    85. మొదటి హిందూ దేవాలయాన్ని కట్టించిన ఆంధ్ర వంశ రాజులు ? – ఇక్ష్వాకులు
    86. బృహత్పలాయనుల గురించి తెలిపే ఒకే ఒక ఆధారం - కొండముది శాసనం
    87.త్రికూట మలయాధిపతి అను బిరుదు ఎవరిది ? - రెండో మాధవ వర్మ
    88.గూడూరు ఏ వంశరాజుల రాజధాని ? – బృహత్పలాయనులు
    89. తూర్పు చాళుక్య రాజుల్లో సుప్రసిద్ధుడు ? - గుణగ విజయాదిత్యుడు
    90. తొలి చాళుక్యుల నాటి కుడ్య చిత్రాలు (పెయింటింగ్స్‌) ఎక్కడ లభ్యమయ్యాయి ? - అజంతా
     

    Followers