Personal diary software Download calendar software download

నూతన సంవత్సర శుభాక్షాంకాలు 2015

మీకు చిన్న గిఫ్ట్
Welcome New Year 2015

small gift for you


 online diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freeware online diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freeware online diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freewareonline diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freeware online diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freeware online diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freeware online diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freeware

DSC Social Methodology Audio Material






More DSC Social Methodology Audio Material

dsc study material free download dsc study material in telugu free download dsc study material mathematics  dsc study material dsc study material in telugu pdfeenadu pratibha dsc study material dsc study material in english medium dsc study material for biologydsc study material free download dsc study material in telugu free download dsc study material mathematics dsc study materialdsc study material in telugu pdfeenadu pratibha dsc study materialdsc study material in english mediumdsc study material for biologydsc study material free download dsc study material in telugu free download dsc study material mathematics  dsc study materialdsc study material in telugu pdfeenadu pratibha dsc study material dsc study material in english mediumdsc study material for biologydsc study material free download dsc study material in telugu free download dsc study material mathematics dsc study materialdsc study material in telugu pdfeenadu pratibha dsc study material dsc study material in english mediumdsc study material for biologydsc study material free downloaddsc study material in telugu free download dsc study material mathematics  dsc study materialdsc study material in telugu pdfeenadu pratibha dsc study materialdsc study material in english mediumdsc study material for biology

ఐఏఎస్, ఐపీఎస్ లిస్ట్ విడుదల...! ఆంధ్రాకు 166, తెలంగాణకు 128..!






ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అఖిల భారత సర్వీస్ అధికారుల తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వులను కేంద్రం ప్రభుత్వ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాకు ప్రధాన మంత్రి మోడీ ఇప్పటికే ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాత్కాలిక జాబితాలను విడుదల చేసిన సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) వెంటనే ఆయా రాష్ట్రాల సీఎస్‌లు సీఎంలను సంప్రదించి పోస్టింగ్‌లు ఇవ్వాలని, ఆ వెంటనే అధికారులు ఆయా పోస్టుల్లో చేరాల్సి ఉంటుందని తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ర్టానికి 128 మంది ఐఏఎస్ అధికారులు, 92 మంది ఐపీఎస్ అధికారులు, 51 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులను కేటాయించారు. మరో నలుగురు ఐఏఎస్‌లను తాత్కాలికంగా కేటాయించినా ఇంకా అడ్వయిజరీ కమిటీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలంగాణకు ఆరుగురు డీజీపీ స్థాయి, 13 మంది అదనపు డీజీపీ స్థాయి అధికారులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు 166 మంది ఐఏఎస్ అధికారులు, 119 మంది ఐపీఎస్ అధికారులు, 76 మంది ఐఎఫ్ఎస్ అధికారులను కేటాయించారు. ఈ జాబితాపై అభ్యంతరాలను పక్షం రోజుల్లోగా ప్రత్యూష్‌సిన్హా కమిటీ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించి 45 రోజుల్లోగా కమిటీ పరిష్కరిస్తుంది. పరస్పర మార్పిడి(స్వాపింగ్), భార్యాభర్తలు, రెండేళ్లలో పదవీ విరమణ చేసే వారు సమర్పించే అభ్యంతరాలను కూడా పరిశీలిస్తుంది. కాగా ఐదుగురు ఐఏఎస్‌ల కు వారు కోరిన చోట పనిచేయడానికి కేంద్రం అనుమతించింది. వీరి కేటాయింపులను తర్వాత ప్రకటిస్తారు. ప్రస్తుత జాబితా ప్రకారం జేఎస్వీ ప్రసాద్(ఏపీ), తెలంగాణలో ఉన్న ఎ.శాంతికుమారి, ఎ.వాణిప్రసాద్, వాకాటి కరుణ, ప్రశాంతికి ఈ మినహాయింపు లభించింది. పరస్పర అధికారుల మార్పిడికి నిబంధనలు ఒకే కేడర్, ఒకే గ్రేడ్ పే ఉన్న మరో అధికారితో పరస్పర మార్పిడి చేసుకోవచ్చు. అలాగే భార్యాభర్తలు కూడా ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర విభజన జరిగిన రోజు నాటికి రెండేళ్ల సర్వీసు మాత్రమే మిగిలి ఉన్న వారు నచ్చిన రాష్ట్రానికి వెళ్లడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 10లోగా ప్రత్యూష్‌సిన్హా కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. భార్యాభర్తలను ఒకే రాష్ట్రానికి కేటాయించేందుకు వీలులేని పక్షంలో తర్వాత ప్రత్యేకంగా పరిశీలించి నిర్ణయిస్తారు. ఇప్పటికే పదవీ విరమణ పొందిన వారు కూడా కేడర్ కేటాయింపు కోసం దరఖాస్తు చేయొచ్చు. ఆంధ్రాకు కే టాయించిన ఐఏఎస్‌ అధికారులుః ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు 166 ఐఏఎస్‌లను కేటాయించారు. ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌లు ఇంద్రజిత్‌పాల్, ఆర్‌పీ వతల్, ఐవీ సుబ్బారావు, ఐవైఆర్ కష్ణారావు, జె.రమానంద్, సత్యనారాయణ్ మహంతి, చిర్రావూరి విశ్వనాధ్, సత్యప్రకాష్ టక్కర్, రమేష్ కుమార్ నిమ్మగడ్డ, శ్యాం కుమార్ సిన్హా, లింగరాజ్ పాణిగ్రహి, టి.విజయకుమార్, ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, బిభూ ప్రసాద్ ఆచార్య, దినేష్‌కుమార్, అజేయ కల్లాం, భన్వర్‌లాల్, టి.రాధ, బూసి శాం బాబ్, ప్రీతీ సుదాన్, అనిల్ చంద్ర పునేఠా, ఎ.ఆర్.సుకుమార్, నీలం సహానీ, సమీర్ శర్మ, ఆర్.సుబ్రహ్మణ్యం, పి.వెంకట రమేష్‌బాబు, వీణా ఈష్, మన్మోహన్ సింగ్, జగదీష్ చందర్ శర్మ, డి.సాంబశివరావు, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, నీరబ్ కుమార్ ప్రసాద్, డి.శ్రీనివాసులు, ఆదిత్య నాధ్ దాస్, అరమనే గిరిధర్, పూనం మాలకొండయ్య, విజయ్ కుమార్, షాలినీ మిశ్రా, సోమేష్ కుమార్, ఎ.శాంతికుమారి, ఆర్.కరికాల వలవెన్, శశాంక్ గోయల్, కె.ఎస్.జవహర్ రెడ్డి, జి.అనంతరాము, ప్రవీణ్ కుమార్ కొలవెంటి, రజత్ కుమార్, సుమిత్రా దావ్రా, జి.సాయిప్రసాద్, రాం ప్రకాష్ సిసోడియా, జి.అశోక్ కుమార్, ఎల్.ప్రేం చంద్రారెడ్డి, కె.మదుసూదనరావు, జయేష్ రంజన్, కె.విజయానంద్, వికాస్‌రాజ్, బుడితి రాజశేఖర్, షంషేర్ సింగ్ రావత్, ఎం.టి. కష్ణబాబు, గోపాలకష్ణ ద్వివేది, బి.కిషోర్, ఎం.వి.సత్యనారాయణ, వైవీ అనూరాధ, బి.ఉదయలక్ష్మి, కె.దమయంతి, డి.కాడ్మియేల్, జి.జయలక్ష్మి, వి.ఉషారాణి, ఐ.శ్రీనివాస్ శ్రీ నరేష్, కె.రాం గోపాల్, ఎ.వాణీ ప్రసాద్, బి.రామాంజనేయులు, ముద్దాడ ర విచంద్ర, లవ్ అగర్వాల్, శశి భూషణ్ కుమార్, కె.సునీత, జి.వాణీ మోహన్, పీయూష్ కుమార్, జంజం శ్యామలరావు, డి.వరప్రసాద్, రామ శంకర్ నాయక్, శ్రీకాంత్ నాగులాపల్లి, ముఖేష్ కుమార్ మీనా, బి.శ్రీధర్, వి.శేషాద్రి, కాంతిలాల్ దండే, ఎన్.గుల్జార్, ఎస్.సురేష్ కుమార్, సాల్మన్ ఆరోఖ్యరాజ్, జీఎస్‌ఆర్‌కేఆర్ విజయ కుమార్, కె .ఎస్.శ్రీనివాసరాజు, కె.ఆర్‌బీహెచ్‌ఎన్ చక్రవర్తి, ఎం. గిరిజా శంకర్, సౌరభ్ గౌర్, జి.రవిబాబు, కోన శశధర్, ఎ.బాబు, యోగితా రాణా, విజయమోహన్, ఎన్.కష్ణ, కె.వి.రమణ, పి.వెంకట రామిరెడ్డి, పి.లక్ష్మీ నరసింహం కాటంనేని భాస్కర్, పీఎస్ ప్రద్యుమ్న, ఎం.జగన్నాథం, ఐ.సామ్యూల్ ఆనంద్ కుమార్, వి.కరుణ, కె.వి.సత్యనారాయణ్, హెచ్.అరుణ్ కుమార్, ఎం.పద్మ, పి.ఉషా కుమారి, పి.ఎ.శోభ, ఎన్.యువరాజ్, ముదావత్ ఎం.నాయక్, ఎం.జానకి, కె.హర్షవర్ధన్, పి.భాస్కర, ప్రవీణ్ కుమార్, డి.రోనాల్డ్ రోజ్, సుజాతా శర్మ, ఎం.హరిజవహర్‌లాల్, టి.బాబూరావునాయుడు, ఎం.రామారావు, కె.శారదాదేవి, కె.ధనుంజయరె డ్డి, ముత్యాల రాజు రేవు, జె.మురళి, సీహెచ్ శ్రీధర్, ఎంవీ శేషగిరి బాబు, డి.మురళీధర్ రెడ్డి, బి.లక్ష్మీకాంతం, కె.కన్నబాబు, ఎస్.సత్యనారాయణ, పి.బసంత్ కుమార్, వినయ్ చంద్ వాడరేవు, వివేక్ యాదవ్, కార్తికేయ మిశ్రా, జి.వీరపాండ్యన్, బాలాజీ దిగంబర్ మంజులే, నారాయణ భరత్‌గుప్తా, ఆమ్రపాలి కాటా, జె.నివాస్, గంధం చంద్రుడు, శ్వేతా మహంతి, కె.వి.ఎన్ చక్రధరబాబు, హరినారాయణన్ ఎం, శ్వేతా టియోటియా, లత్కర్ శ్రీ కేష్ బాలాజీరావు, మల్లికార్జున.ఎ, గగన్ దీప్ సింగ్, విజయరామరాజు.వి, ప్రసన్న వెంకటేష్.వి, నాగలక్ష్మి.ఎస్, విజయ.కె, పట్టాన్‌శెట్టి రవిసుభాష్, హిమాంశు శుక్లా, సగిలి షాన్‌మోహన్, లక్ష్మీ షా.జి, బి.రామారావు, ఎ.సూర్యకుమారి. జి.రేఖారాణి, డాక్టర్ సి.శ్రీధర్, ఎ.ఎండి ఇంతియాజ్, పి.కోటేశ్వరరావు, ఎం.ప్రశాంతి ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌కు కేటాయించిన ఐపీఎస్ అధికారులు: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 119 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించింది. ఏపీకి కేటాయించిన ఐపీఎస్ అధికారుల జాబితా వివరాలు ఇలా ఉన్నాయి. అశోక్ ప్రసాద్, బి. ప్రసాద రావు, ఎస్.ఎ.హుడా, వివేక్ దూబే, జాస్తి వెంకట రాముడు, ఎస్. వెంకటరమణమూర్తి, డా.బి.భూబతిబాబు, ఎన్. సాంబశివరావు, టి. కష్ణ రాజు, ఎం.మాలకొండయ్య, ఐష్ కుమార్, వి.ఎస్.కె. కౌముది, ఆర్.పి, ఠాకూర్, రాయ్ వినయ రంజన్, డి. గౌతమ్ సేవాంఘ్, టి.ఎ.తిరుపతి, సంతోష్ మెహ్రా, ఎన్.వి.సురేంద్ర బాబు, ఎ.బి. వెంకటేశ్వరరావు, కె.ఆర్.ఎం. కిషోర్ కుమార్,సిహెచ్. డి. తిరుమల రావు, అంజని కుమార్, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, మహ్మద్ అహ్సన్ రెజా, హరీష్ కుమార్ గుప్తా, పి.ఎస్.ఆర్ అంజనేయులు, కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి, ఎన్ ప్రభాత్, మహేష్ దీక్షిత్, అమిత గార్గ్, పి.వి. సునీల్ కుమార్, వి. వేణుగోపాల కష్ణ, కుమార్ విశ్వజిత్, డా. ఎ. రవి శంకర్, ఎన్.బాలసుబ్రహ్మణ్యం, కె. త్రిపాఠి ఊజలా, ఎంఎస్ అభిలాష బిష్త్, అతుల్ సింగ్, రాజీవ్ కుమార్ మీనా, మహేష్ మురళీధర్ భగవత్, డా. ఎస్. బి. బాగ్చీ, ఎన్.సంజయ్, భావన సక్సెనా, జి. సూర్య ప్రకాశ రావు, ఎన్. మధుసూధన్ రెడ్డి, విజయ్ కుమార్, మహేష్ చంద్ర లడ్డా, బి. శ్రీనివాసులు, పి. ఉమాపతి, ఈ. దామోదర్, బి. బాలకష్ణ,అబ్రహం లింకన్, ఎ. సుందర్ కుమార్ దాస్, టి. యోగానంద్, కె. వెంకటేశ్వరరావు, ఎం. శివప్రసాద్, ఎ. రవి చంద్ర, డి. ఆరమ కష్ణయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్, డా. ఎం. కాంతారావు, మనీష్ కుమార్ సిన్హా, పీ.వీ.ఎస్. రామకష్ణ, కె.వి.వి.గోపాలరావు, బి.వి రమణ కుమార్, పి. హరి కుమార్, సి.ఎస్.ఆర్.కె.ఎల్,ఎన్. రాజు, డా. ఎం. నాగన్న, వినీత్ బ్రిజ్ లాల్, చిరువోలు శ్రీకాంత్, రాజేష్ కుమార్, ఎ.ఎస్. ఖాన్, జె. సుబ్రహ్మణ్యం, జె. ప్రభాకరరావు, జి. శ్రీనివాస్, డి. నాగేంద్ర కుమార్, నవీన్ గులాటి, కె రాణా టాటా, శ్యాంసుందర్ ఎస్. సి.ఎం.త్రివిక్రమ వర్మ, కొల్లి రఘురామ్ రెడ్డి, ఆకే రవి కష్ణ, సర్వశ్రేష్ట త్రిపాఠి, ఆర్. జయలక్ష్మి, బురుగు రాజా కుమారి, గజారావు భూపాల్, గోపినాథ్ జెట్టి, ఎస్. సెంథిల్ కుమార్,ఎంఎస్ షేముషి, గ్రేవాల్ నవదీప్ సింఘ్ కె.ఎస్, కొయా ప్రవీణ్, భాస్కర్ భూషణ్, విజయరావు సిహెచ్, రాహుల్ దేవ్ శర్మ, విశాల్ గున్ని,భూసరపు సత్య ఏసుబాబు, అభిషేక్ మహంతి, వెంకటఅప్పలనాయుడు చింతం,అంబురాజన్ కె.కె.ఎన్, బాబుజీ అత్తడా,ఫక్కీరప్ప కాగినెల్లి, వరుణ్ బి.ఆర్, కె. శశి కుమార్, సిద్ధార్ధ్ కౌషల్, ఎ. నయుమ్ ఆష్మి, ఐశ్వర్య ఆర్, టి. రవి కుమార్ మూర్తి, కె. కోటేశ్వరరావు, ఎల్.కె.వి. రంగారావు, పి.వెంకటరామి రెడ్డి, పి. పాలరాజు, జి.వి,జి.అశోక్ కుమార్, ఎస్. హరి కష్ణ, ఎం. రవి ప్రకాష్, ఎస్.వి. రాజశేఖర్ బాబు, కె.వి. మోహన్ రావు, పిహెచ్‌డి రామకష్ణ, డా. సిహెచ్. శ్యాం ప్రసాద రావులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్ అధికారులు. తెలంగాణకు కేటాయించిన ఐపీఎస్ అధికారులు: టీపీ దాస్, అరుణా బహుగుణ, నవనీత్ రంజన్ వాసన్, కె.దుర్గాప్రసాద్, అబ్దుల్ ఖయ్యూమ్‌ఖాన్, అనురాగ్‌శర్మ, తేజ్‌దీప్‌కౌర్ మీనన్, సుదీప్ లక్తాకియ, రాజీవ్ త్రివేది, మహేందర్‌రెడ్డి, ప్రభాకర్ అలోక్, టి.క్రిష్ణప్రసాద్, వి.కె.సింగ్, సత్యనారాయణ, డాక్టర్ బి.ఎల్.మీనా, ఎం.గోపికృష్ణ, ఏ.ఆర్.అనురాధ, జె.పూర్ణచందర్‌రావు, ఉమేష్ షరాఫ్, గోవింద్‌సింగ్, రవిగుప్తా, రాజీవ్ రతన్, సీవీ ఆనంద్, జితేందర్, సందీప్ శాండిల్య, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, కె.శ్రీనివాస్‌రెడ్డి, బి.శివధర్‌రెడ్డి, డాక్టర్ సౌమ్యా మిశ్రా, శిఖా గోయల్, డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, వీవీ శ్రీనివాసరావు, స్వాతిలక్రా, అనిల్‌కుమార్, చారూ సిన్హా, వీసీ సజ్జనార్, రీతూ మిశ్రా, వి. నవీన్‌చంద్, యారం నాగిరెడ్డి, దేవేంద్ర సింగ్ చౌహాన్, సంజయ్‌కుమార్ జైన్, ఎన్.సూర్యనారాయణ, ఎంకే సింగ్, విక్రమ్‌సింగ్ మాన్, ఆర్‌బీ నాయక్, కె.వేణుగోపాలరావు, బి.మల్లారెడ్డి, టి.మురళీకృష్ణ, స్టీఫెన్ రవీంద్ర, టీవీ శశిధర్‌రెడ్డి, వై.గంగాధర్, పి.మునిస్వామి, అకున్ సబర్వాల్, జి.సుధీర్‌బాబు, టి.ప్రభాకర్‌రావు, సి.రవివర్మ, పి.ప్రమోద్‌కుమార్, ఎన్.శివశంకర్‌రెడ్డి, షానవాజ్ ఖాసీం, ఏ.సత్యనారాయణ, డాక్టర్ వి.రవీందర్, తరుణ్‌జోషి, అవినాష్ మొహంతి, కార్తీకేయ, విక్రమ్‌జిత్ దుగ్గల్, తఫ్సీర్ ఎగ్బాల్, బి.నవీన్‌కుమార్, అంబర్ కిషోర్ ఝా, ఆర్.రామరాజేశ్వరి, ఎన్.ప్రకాష్ రెడ్డి, డి.జోయల్ డేవిస్, సన్‌ప్రీత్ సింగ్, విజయ్‌కుమార్ ఎస్‌ఎం, ఆర్.భాస్కరన్, జి.చందనా దీప్తి, కల్మేశ్వర్ సింగే నవార్, విశ్వజిత్ కంపాటి, విష్ణు ఎస్. వారిర్, చేత్న మైలాభూతల, కె.రమేష్ నాయుడు, వి.సత్యనారాయణ, వి.శివకుమార్, వీబీ కమలాసన్ రెడ్డి, ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, పి.విశ్వప్రసాద్, ఎం. రమేష్, ఎస్‌జే జనార్దన్, ఏవీ రంగనాథ్, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు, ఏ.వెంకటేశ్వర రావు. తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌ అధికారులు: తెలంగాణకు కేటాయించిన 128 మంది ఐఏఎస్‌ అధికారులు వీరే... ఆర్. భట్టాచార్య, చందనా ఒన్, డి.లక్ష్మి, పి.భాస్కర్, అశ్విని కుమార్ పరిదా, సి.బి.వెంకటరమణ, రాజీవ్‌శర్మ, కె. ప్రదీప్ చంద్ర, శేఖర్ ప్రసాద్ సింగ్, ముక్కామల జి. గోపాల్, రణదీప్ సుడాన్, బినయ్ కుమార్, వినోద్‌కుమార్ అగర్వాల్, రాజీవ్ ఆర్. ఆచార్య, వి.నాగిరెడ్డి, జె.రేమండ్ పీటర్, శైలీంద్ర కుమార్ జోషి, అజయ్ మిశ్రా, ఎ.విద్యాసాగర్, అజయ్ ప్రకాశ్ సహానీ, పుష్పా సుబ్రమణ్యం, సుథీర్థ భట్టాచార్య, సురేష్ చందా, హీరాలాల్ సమారియా, చిత్రా రామచంద్రన్, రాజేశ్వర్ తివారీ, బి.ఆర్.మీనా, బి.అరవింద్ రెడ్డి, జె.ఎస్.వి.ప్రసాద్, రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, ఎర్రా శ్రీలక్ష్మి, అదర్‌సిన్హా, ఐ.రాణి కుముదిని, రజిత్ భార్గవ, సునీల్ శర్మ, కె.రామకృష్ణారావు, హర్‌ప్రీత్ సింగ్, అజయ్ జైన్, అరవింద్ కుమార్, సంజయ్ జాజూ, అనిల్‌కుమార్ సింఘాల్, బి.వెంకటేశ్వర్ రావు, ఎన్.శివశంకర్, ఎం.జగదీశ్వర్, సి.పార్థసారథి, వి.ఎన్.విష్ణు, ఆర్.వి.చంద్రవదన్, ప్రవీణ్ ప్రకాశ్, సవ్యసాచి ఘోష్, జి.డి.అరుణ, బి.వెంకటేశం, బెన్‌హర్ మహేష్ దత్ ఎక్కా, వి.అనిల్‌కుమార్, నవీన్ మిట్టల్, ఎం.దానకిషోర్, బి.జనార్థన్ రెడ్డి, ఎల్.శశిధర్, శైలజా రామయ్యర్, అహ్మద్ నదీం, ఎన్.శ్రీధర్, జి.వెంకటరామిరెడ్డి, ఎ.అశోక్, ఎం.వీరబ్రహ్మయ్య, సందీప్ కుమార్ సుల్తానియా, అనితా రాజేంద్ర, సయ్యద్ ఒమర్ జలీల్, సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీ, ఎం.జగన్‌మోహన్, రాహుల్ బొజ్జా, ఎ.దినకర్ బాబు, స్మితా సభర్వాల్, సిద్ధార్థ జైన్, నీతూ కుమారి ప్రసాద్, క్రిస్టినా జెడ్. ఛోంగ్తూ, జి.కిషన్, సి.సుదర్శన్ రెడ్డి, జ్యోతి బుద్దప్రకాశ్, ఎం. రఘునందన్ రావు, టి.చిరంజీవులు, జి.డి.ప్రియదర్శిని, లోకేష్‌కుమార్ డిఎస్, టి.విజయ్‌కుమార్, టి.సత్యనారాయణ రెడ్డి, ఇ.శ్రీధర్, మహ్మద్ అబ్దుల్ అజీమ్, టి.కె.శ్రీదేవి, బి.బాల మాయాదేవి, అనితా రామచంద్రన్, కె.నిర్మల, గౌరవ్ ఉప్పల్, ఇలంబర్తి కె, కె. మానికా రాజ్, ఎల్.శర్మన్, పార్వతి సుబ్రమణ్యన్, ఎ.శరత్, గొర్రెల సువర్ణ పండాదాస్, ఎం.చంపాలాల్, ఆకునూరి మురళి, పౌసుమి బసు, రజత్‌కుమార్ షైనీ, బి.భారతి లక్‌పతి నాయక్, బి.విజియేంద్ర, కె.వై.నాయక్, పి.వెంకటరామిరెడ్డి, కె.సురేంద్ర మోహన్, ఎం.వి.రెడ్డి, హరికిరణ్ చెవ్వూరు, సర్ఫరాజ్ అహ్మద్, డి.దివ్య, భారతి హొళ్లికేరి, హరిచందన దాసరి, ప్రీతిమీనా, పాటిల్ ప్రశాంత్ జీవన్, బి.కృష్ణ భాస్కర్, అలగు వర్శిని వి.ఎస్, రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆర్.వి.కర్నన్, కె.కె.సుదమ్‌రావు, కె.శశాంక, శ్రీజనజీ, శ్రుతి ఓజా, అద్వైత్ కుమార్ సింగ్, శివశంకర్ ఎల్, డి.వెంకటేశ్వర్ రావు, ఎ.శ్రీదేవ సేన, ఎన్.సత్యనారాయణ్, ఎస్.అర్విందర్ సింగ్. ఐఏఎస్‌ల్లో భారీ మార్పులు: కేంద్రం విడుదల చేసిన తాజా జాబితా ప్రకారం పలువురు ఐఏఎస్‌లు ఇరు రాష్ట్రాల మధ్య అటూఇటు మారారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 50 మంది మారుతుండగా.. తెలంగాణ నుంచి ఏపీకి 30 మంది అధికారులు వెళుతున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు మారుతున్న అధికారులు: బీపీ ఆచార్య, టీ. రాధా, నీరబ్‌కుమార్ ప్రసాద్, పూనం మాలకొండయ్య, విజయ్‌కుమార్, సోమేష్‌కుమార్, జయేష్‌రంజన్, వికాస్‌రాజ్, బి.కిషోర్, ఐ.శ్రీనివాస్ శ్రీనరేష్, లవ్ అగర్వాల్, శ్యామలరావు, ముఖేష్‌కుమార్ మీనా, బి.శ్రీధర్, ఎం.గిరిజా శంకర్, ఎ.బాబు, పి.వెంకటరామిరెడ్డి, పీఎస్ ప్రద్యుమ్న, శామ్యూల్ ఆనందకుమార్, ఎం.పద్మ, సుజాతాశర్మ, రోనాల్డ్‌రాస్, హరి జవహర్‌లాల్, బి.లక్ష్మీకాంతం, కార్తికేయ మిశ్రా, అమ్రపాలి కాట, జె. నివాస్, ఎం. హరినారాయణన్, బాలాజీరావు, పి.కోటేశ్వరరావు ఆంధ్రా నుంచి తెలంగాణకు మారుతున్న ఐఏఎస్ అధికారులు: ఎస్పీ సింగ్, చందనాఖన్, ఎంజీ గోపాల్, రాజీవ్ ఆర్. ఆచార్య, ఎ. విద్యాసాగర్, ఎ.పి. సహానీ, రాజేశ్వర్ తివారి, అదర్‌సిన్హా, అజయ్‌జైన్, అరవింద్‌కుమార్, సంజయ్‌జాజూ, అనిల్ కుమార్ సింఘాల్, నవీన్ మిట్టల్, దానకిషోర్, జి.వెంకటరామిరెడ్డి, సందీప్ కుమార్ సుల్తానియా, అనితా రాజేంద్ర, దినకర్ బాబు, సిద్దార్థ్‌జైన్, నీతూ కుమారి ప్రసాద్, క్రిస్టినా జడ్ చొంగ్తూ, సుదర్శన్‌రెడ్డి, జ్యోతి బుద్దప్రకాశ్, ఎం. రఘునందన్‌రావు, లోకేష్‌కుమార్, పి. సత్యనారాయణరెడ్డి, మహ్మద్ అబ్దుల్ అజీమ్, టీకే శ్రీదేవి, బి. బాలమాయాదేవి, అనితా రామచంద్రన్, కె. నిర్మల, గౌరవ్ ఉత్పల్, పార్వతీ సుబ్రమణియన్, ఆకునూరి మురళి, రజత్‌కుమార్ షైనీ, భారత్ లక్పతి నాయక్, విజయేంద్ర, కేవై నాయక్, పి. వెంకటరామిరెడ్డి, చెవ్వూరి హరికి రణ్, భారతి హోళ్లికేరి, హరిచందనా దాసరి, అలగు వర్షిణి, ఆర్వీ కర్ననన్, కె. శశాంక, జి. శ్రీజన, శివశంకర్ లోతేటి, శృతి ఓజా, అద్వైత్ కుమార్ సింగ్, దేవసేన అల్లంరాజు

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు భారతరత్న.. ఎవరు తీసుకుంటారు?

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు అత్యున్నత భారతరత్న పురస్కారం ఇవ్వాలని నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయించిందట. అయితే మాలవ్యా, వాజ్‌పేయిలతో పాటు నేతాజీకి ఆ మహోన్నత పురస్కారాన్ని అందిస్తే.. నేతాజీ తరపున స్వీకరించే వారు లేక కేంద్రం వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. 1945 ఆగస్ట్‌లో‌ అదృశ్యమైన ఆయన మరణించాడనటానికి సాక్ష్యాలు లేవు. అలాగని బతికే ఉన్నాడని చెప్పేందుకూ నిదర్శనం లేదు. నేతాజీ ఎక్కడో జీవించే ఉన్నారని, ఏదో ఒక రోజు తిరిగి వస్తారని నేతాజీ కుటుంబ సభ్యులు ఇప్పటికీ నమ్ముతున్నారు. బతికున్న వ్యక్తి పురస్కారాన్ని నేతాజీ తరపున ఎలా స్వీకరిస్తామని వారు ప్రశ్నించడమే ప్రభుత్వం వెనక్కు తగ్గటానికి కారణమని సమాచారం. కాగా నేతాజీ బతికే వున్నారని... ఆయన్ని కోర్టు ముందు హాజరు పరుస్తామని ఓ పిటిషనర్‌ కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం నేతాజీ అందజేయడంపై వెనక్కి తగ్గడం గమనార్హం.

కంప్యూటర్‌ నెట్‌ వర్కింగ్‌

నెట్వర్కింగ్‌ అనగా ఏమిటి: ముందు మనం నెట్వర్క్‌ అంటే ఏమిటో తెలుసుకోవాలి . రెండు లేక అంత కన్నా ఎక్కువ పరికరాలు (కంప్యూటర్లు, ప్రింటర్లు ఇంకా ఇలాంటివి) ఒక మాధ్యమం ద్వారా అనుసంధానించబడితే దానినే ఒక నెట్వర్క్‌ అంటాము. ఇప్పుడు ఈ నెట్వర్క్‌ ద్వార సమాచారాన్ని ఒక పరికరం నుండి ఇంకో పరికరానికి పంపే ప్రక్రియను నెట్వర్కింగ్‌ అంటారు . ఏమేం కావాలి?: రెండు పరికరాలను అనుసంధానించాలంటే మనకొక మాధ్యమం కావాలి . మాధ్యమం రెండు రకాలు . 1 తీగలు ఉపయోగించి అనుసంధానించడం, 2. తీగలు లేకుండా అనుసంధానించడం. ఈ రెండింటి లో ఏదో ఒక మార్గం అనుసరించి అనుసంధానించవచ్చు. మనం ఒక్కొక్క మార్గాన్నీ విడివిడిగా చూద్దాం. ఇక్కడ చెప్పే విధానంలో విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ని తీస్కోవడం జరిగింది. ఇదే సమాచారంలో వివరణ లింక్సుకి కూడా వర్తిస్తుంది. అనుసంధానించబడాలంటే ప్రతి పరికరానికి ఒక ప్రత్యేక గుర్తింపు నామం, డొమైన్‌ నామం,నెట్వర్క్‌ గుర్తింపు ఉండాలి. ప్రత్యేక గుర్తింపు నామం: ఇది మీ కంప్యూటర్‌ నామం. ఇది సాధారణంగా ఇన్‌స్టాల్‌ చేసేప్పుడు ఇచ్చి వుంటారు . ఇప్పుడు చూడాలనుకుంటే మౌస్‌ మీద రైట్‌-క్లిక్‌ ఇచ్చి ఆప్షన్‌ని ఎంచుకోండి . డొమైన్‌ నామం: నెట్వర్క్‌లోని కొన్ని పరికరాలు ఒక సముదాయముగా ఏర్పడితే దానిని ఒక డొమైన్‌ అంటాము. ప్రతి కంప్యూటరుకు ఒక డొమైన్‌ నామం ఉంటుంది. ఇది కూడా ఇన్‌స్టాల్‌ చేసేప్పుడు ఇచ్చి వుంటారు .ఇప్పుడు చూడాలనుకుంటే మౌస్‌ మీద రైట్‌-క్లిక్‌ ఇచ్చి ఆప్షన్‌ని ఎంచుకోండి నెట్వర్క్‌ గుర్తింపు: నెట్వర్క్‌లో మీ కంప్యూటర్‌ రిజిస్టర్‌ ఐన వెంటనే నెట్వర్క్‌ అడ్మినిష్ట్రేటర్‌ మీకు ఈ సభ్యత్వ గుర్తింపుని ఇస్తారు . డొమైన్‌ నామం లాగానే ఈ గుర్తింపు కూడా కంప్యూటర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇది ఇంటర్నెట్‌ లేదా ఇతర ప్రైవేటు నెట్‌వర్క్‌ లో మాత్రమే. మీరు ఇంట్లోనే నెట్‌వర్క్‌ ఏర్పరుచుకోదలిస్తే ఈ గుర్తింపుని మీరే ఇచ్చుకోవచ్చు. నెట్‌వర్క్‌ నిపుణుల అవసరం: ఆయా సంస్థల్లో, ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉపయోగించే కంప్యూటర్లలో ఉండే సమాచారంపై లక్షలాదిమంది జీవితాలు ముడిపడి ఉంటాయి కాబట్టి ఏ లోపమూ చోటుచేసుకున్నా దాని ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసుకునేందుకు ప్రస్తుతం నెట్‌వర్క్‌ నిపుణులు అవసరం అవుతు న్నారు. వీరికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది. కాబట్టి సంబంధిత కెరీర్‌వైపు నేటి యువత ఆసక్తి చూపు తోంది. ఇప్పుడే దేశ విదేశాల్లో అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో కంప్యూటర్‌ నెట్‌వర్‌క ఒకటి. ఇందులో ప్రవేశించిన వారికి ఆకర్షణీయమైన వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయి. అవకాశాలు: కంప్యూటర్‌ అప్లికేషన్లను రూపొందించడం, సొంతంగా నెట్‌వర్క్‌ను డిజైన్‌ చేయడం అవసరాన్నిబట్టి హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌ను సృష్టించడం వంటి పనివిధానం కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌లో భాగంగా ఉంటుంది. బ్యాంకులు, మాన్యుఫాక్చరింగ్‌, మీడియా వంటి సంస్థల్లో భారీ సంఖ్యలో కంప్యూటర్లుంటాయి. వీటి నెట్‌వర్క్‌ సజావుగా ఉండేలా చూసేందుకు నిపుణుల అవసరం తప్పనిసరి. నెట్‌వర్క్‌ నిష్ణాతులకు హెచ్‌సిఎల్‌, విప్రో, ఇతర ఔట్‌సోర్సింగ్‌ కంపెనీల్లో నేడా అనేక కొలువులు లభిస్తున్నాయి. ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, టెలికామ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లలో భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. నెట్‌వర్క్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేయవచ్చు. క్వాలిటీ అస్యూరెన్స్‌/టెస్టింగ్‌ ఆఫ్‌ నెట్‌వర్క్‌ ప్రోటోకాల్స్‌, రీసెర్చ్‌ ఇన్‌ నెట్‌వర్కింగ్‌లో సేవలు అందించవచ్చు. దేశంలోని ప్రధాన నగరాలు, ద్వితీయశ్రేణి నగరాలు పెరుగుతున్న కొద్దీ నెట్‌వర్క్‌ నిపుణులకు అవకాశాలు కూడా అదేస్థాయిలో విస్తరిస్తున్నాయి. ఎలాంటి స్కిల్స్‌ అవసరం: కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ నిపుణులకు శాస్ర్తీయ దృక్పథం అవసరం. విశ్లేషణాత్మక ఆలోచనా ధోరణి ఉండాలి. సాంకేతిక సమస్యలను పరిష్కరించే నేర్పు కలిగి ఉండాలి. తమ రంగానికి సంబంధించిన కొత్త విషయాలను నేర్చుకోవాలన్న తపనతో ఎప్పటికప్పుడు వృత్తినైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి. 

 dsc 2014 syllabus dsc new syllabus 2014  dsc syllabus 2014  8th class history audiofree download  ap dsc 2013 new syllabus   ap dsc studymaterial   ap dsc syllabus  ap dscpsychology material  apdsc hindi material  d.s.c.syllabus hindi

జార్ఖండ్ సీఎం రఘువర్‌దాస్

రాష్ర్టానికి తొలిసారి గిరిజనేతర సీఎం -దాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారన్న నడ్డా -రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణం -అమిత్‌షా, మోదీకి కొత్త సీఎం కృతజ్ఞతలు -ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌ను కలిసిన బీజేపీ కూటమి -బీజేపీ నిర్ణయంపై గిరిజనుల నిరసన రాంచీ, డిసెంబర్ 26: రాష్ట్రం ఏర్పడిన 14 ఏండ్ల తర్వాత తొలిసారి జార్ఖండ్‌ను ఓ గిరిజనేతర ముఖ్యమంత్రి ఏలబోతున్నారు. తమ శాసనసభాపక్షనేతగా బీజేపీ ఉపాధ్యక్షుడు, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రఘువర్‌దాస్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. సీఎం రేసులో ఉన్న మరో అభ్యర్థి సరయురాయ్, సీపీ సింగ్.. దాస్ పేరును ప్రతిపాదించగా మిగతా ఎమ్మెల్యేలంతా మద్దతు తెలిపినట్లు పార్టీ పరిశీలకుడు జేపీ నడ్డా వెల్లడించారు. జార్ఖండ్ పదో ముఖ్యమంత్రిగా రఘువర్‌దాస్ ఆదివారం ప్రమాణం చేయనున్నారు. ఆయనతోపాటు పది మంది మంత్రులు ప్రమాణం చేస్తారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని నరేంద్రమోదీలకు దాస్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అవినీతిరహిత పాలన అందజేస్తానని హామీఇచ్చారు. 82 స్థానాలు కలిగిన జార్ఖండ్‌లో బీజేపీ-ఏజేఎస్‌యూ కూటమి 42 స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు దాస్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు గవర్నర్ సయ్యద్ అహ్మద్‌ను కలిశారు. మరోవైపు గిరిజనేతరున్ని బీజేపీ ముఖ్యమంత్రిగా చేయడంపై పలు గిరిజన సంఘాలు నిరసన వ్యక్తంచేశాయి. ఇది గిరిజనుల వ్యతిరేక నిర్ణయమంటూ దాస్ ముఖ్యమంత్రిగా ప్రమాణంచేసే రోజు రాష్ట్రబంద్‌కు జార్ఖండ్ పీపుల్స్ పార్టీ పిలునిచ్చింది. పోటీ లేకుండానే.. జార్ఖండ్‌లో తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీని బీజేపీ సాధించినా.. ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై మూడురోజులుగా ఉత్కంఠ నెలకొన్నది. అయితే శుక్రవారం జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో మాత్రం రఘువర్‌దాస్‌ను శాసనసభాపక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం. ముఖ్యమంత్రిగా రఘువర్ పేరును ప్రకటించగానే ఆయన నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొన్నది. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన బీజేపీ అగ్రనాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన దాస్.. ఓ సాధారణ కార్మికుడు కూడా సీఎం కావటం బీజేపీతోనేలాంటి పార్టీలోనే సాధ్యమవుతుందని అన్నారు. గిరిజన సంఘాల నిరసన గిరిజనేతరుడైన రఘువర్‌దాస్‌ను ముఖ్యమంత్రిగా చేయడంపై రాష్ట్రంలోని గిరిజన సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ప్రకటన వెలువడగానే రాష్ట్రవ్యాప్తంగా నిరనస ప్రదర్శనలు మిన్నంటాయి. బీజేపీ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ దాస్ ముఖ్యమంత్రిగా ప్రమాణంచేసే రోజు రాష్ట్రబంద్‌కు జార్ఖండ్ పీపుల్స్ పార్టీ పిలునిచ్చింది. గిరిజనుల ఆకాంక్షలను నెరవేర్చే ఉద్దేశంతోనే జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిందని, అలాంటిది బీజేపీ ఇప్పుడు దాస్‌ను సీఎంగా ప్రకటించి గిరిజన సమాజం మనోభావాలను దెబ్బతీసిందని జేపీపీ అధ్యక్షుడు సూర్యాసింగ్ ఆరోపించారు. ఈ నిర్ణయం ద్వారా గిరిజుపై తమకు విశ్వాసం లేదని బీజేపీ సందేశమిచ్చినట్లయ్యిందని మాజీ సీఎం నితీశ్ విమర్శించారు. రాష్ర్టానికి గతంలో సీఎంలుగా చేసిన బాబులాల్ మరాండీ, అర్జున్‌ముండా, శిబుసోరెన్, మధుకోడా, హేమంత్‌సోరెన్ గిరిజనులే కావడం గమనార్హం. టాటాస్టీల్ ఉద్యోగే ఇప్పుడు సీఎం జార్ఖండ్ రాష్ట్ర తొలి గిరిజనేతర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న రఘువర్‌దాస్.. ఒకప్పుడు టాటాస్టీల్‌లో ఉద్యోగం చేశారు. ఆయన సొంత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ అయినా.. జార్ఖండ్‌లో స్థిరపడ్డారు. 1954, డిసెంబర్ 18న జన్మించిన దాస్.. సైన్స్, న్యాయశాస్ర్తాల్లో పట్టా అందుకొన్నారు. 1974లో విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాలుపంచుకొన్న దాస్.. తర్వాత టెల్కోలో కార్మికుల ఆందోళనల్లోనూ తనవంతు పాత్ర పోషించారు. లోక్‌నాయక్ జయప్రకాశ్‌నారాయణ్, మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజపేయి.. ఆయన ఆరాధ్య నేతలు. 1995 నుంచి జంషెడ్‌పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్న రఘువర్‌దాస్.. 2009 డిసెంబర్ 30-2010 మే 29 మధ్యకాలంలో జార్ఖండ్ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. 59 ఏండ్ల దాస్ ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగానూ ఉన్నారు.

అంతరిక్ష చరిత్ర సృష్టించిన భారత్

ఈ ఏడాది ఇస్రో వరుస ప్రయోగాలతో జైత్రయాత్ర సాగించింది. ప్రథమార్థంలో స్వదేశీ క్రయోజనిక్ పరిజ్ఞానంతో జీఎస్‌ఎల్‌వీ-డీ5 రాకెట్ సాయంతో బరువైన జీషాట్-14 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నిర్ధేషిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఏప్రిల్‌లో రెండవ నావిగేషన్ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ24 ద్వారా ప్రయోగించింది. జూన్‌లో పీఎస్‌ఎల్‌వీ-సీ23 రాకెట్ ద్వారా ఐదు విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చారు. సెప్టెంబరులో ఇస్రో అరుదైన విజయం సాధించింది. మొదటి ప్రయత్నంలోనే మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను అరుణ గ్రహ కక్ష్యలోకి ఫలప్రదంగా ప్రవేశపెట్టింది. దీనికి దేశంలోనే కాక ప్రపంచం నుండి ప్రశంసలు వచ్చాయి. 


జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. దీంతో మనుషులను అంతరిక్షంలోకి పంపే దిశగా ఇస్రో ముందడుగు వేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ప్రయోగం ప్రారంభమైన వెంటనే రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. 3,735 కిలోల వ్యోమగాముల గదిని 126.15 కి.మీ ఎత్తులో మార్క్-3 ప్రవేశపెట్టింది. అంతరిక్షంలోకి మానవులను పంపే క్రమంలో భాగంగా ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. అంతరిక్షంలోకి ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే విజయవంతంగా మానవులను పంపించాయి. నేడు ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగ విజయవంతంతో అంతరిక్షంలోకి మానవులను పంపే దిశగా భారత్ గణనీయమైన పురోభివృద్ధిని సాధించింది. జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్ వ్యయం రూ.155 కోట్లు. 

జనవరి మొదటివారంలో టీచర్ల భర్తీకి నోటిఫికేషన్

వేగంగా చర్యలు చేపడుతున్న టీఎస్‌పీఎస్సీ రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) శ్రీకారం చుట్టింది. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యులు, ఉద్యోగ నోటిఫికేషన్లపై వెనువెంటనే దృష్టిసారించారు. నిరుద్యోగుల్లోని ఆతృతను దగ్గనుంచి ఎరిగినవారు కావటంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పనిలోపడ్డారు. భారీ సంఖ్యలో టీచర్ల భర్తీకినోటిఫికేషన్ విడుదల చేయడానికి వారు కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది. టీఎస్‌పీఎస్సీ ద్వారానే టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీఅయ్యే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. టీచర్ పోస్టుల భర్తీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనుసరించిన జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)కి బదులుగా టీఎస్‌పీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, రాత పరీక్షల విధానం, తెలంగాణ రాష్ర్టానికి అనుకూలంగా పరీక్షల సిలబస్‌లో మార్పులు, చేర్పులతోనేనోటిఫికేషన్ జారీ చేయాలన్న ఆలోచనతో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు సమాచారం. ఈలోగా ప్రభుత్వం అనుమతిస్తే సర్వీస్ కమిషన్ ద్వారా టీచర్ల భర్తీచేపట్టాలని, లేదంటే గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలచేసే అవకాశాలను పరిశీలించాలని కమిషన్ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, విభాగాలవారీగా గ్రూప్-2 ఖాళీల వివరాలు సర్వీస్ కమిషన్‌కు ఇంకా అందించాల్సి ఉంది. ఆ వివరాలు వచ్చిన తర్వాతే నోటిఫికేషన్ జారీకి అవకాశం ఉంటుందని కమిషన్ సభ్యులు తెలిపారు. ఈ ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తిచేసి మరో రెండు వారాల్లో ఏదో ఒక నోటిఫికేషన్ జారీచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. వరుసగా నోటిఫికేషన్లు: టీచర్, గ్రూప్-2 నోటిఫికేషన్లకు మొదటి ప్రాధాన్యంఇస్తున్నప్పటికీ త్వరలోనే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, జూనియర్ అసిస్టెంట్స్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీచేసే అవకాశాలు ఉన్నాయని కమిషన్ అధికారుల ద్వారా తెలిసింది. ప్రభుత్వరంగ సంస్థలైన టీఎస్‌ ఆర్టీసీ, ట్రాన్స్‌కో, జెన్‌కోల్లో కూడా భారీ సంఖ్యలో పోస్టులు భర్తీ చేస్తారని సమాచారం. పోలీస్, జైళ్లు, ఆరోగ్యశాఖల్లోని ఖాళీల భర్తీకి కూడా భారీ సంఖ్యలో పోస్టులతో నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలిసింది. వీటన్నింటినీ టీఎస్‌పీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్లుగా మొత్తం 1.07 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేయాలని కమిషన్ కసరత్తు చేస్తున్నది

నరేంద్ర మోడీని వెనక్కి నెట్టిన ఫెర్గు్యసన్‌

వాషింగ్టన్‌: టైమ్‌స మేగజైన్‌ చేపట్టిన ప్రతిష్టాత్మక పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పోటీల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ద్వితీయ స్థానంలో ఉన్నారు. నవంబర్‌ 26వ తేదీ వరకు మొత్తం పోలైన ఓట్లలో 11.1 శాతం ఓట్లతో ఆయన తొలి స్థానంలో ఉంటూ వచ్చారు. అప్పటి వరకు 8.8 శాతం ఓట్లతో ద్వితీయ స్థానంలో ఉన్న ఫెర్గు్యసన్‌ ప్రొటెస్టర్‌సకు భారీ మద్దతు లభించడంతో మోడీ ద్వితీయ స్థానానికి వచ్చారు. ఫెర్గు్యసన్‌లో నిరాయుధీయుడైన ఓ నల్లజాతి పౌరుడిని ఓ శ్వేతజాతి పోలీసు అధికారి కాల్చి చంపిన సంఘటన అమెరికాను కుదిపేస్తోంది. దీనికి నిరసనగా ఉద్యమకారులు ఈ బరిలో నిలిచారు. అయితే, సదరు పోలీసు అధికారి పైన విచారణ చేపట్టేందుకు విస్తౄత న్యాయసమితి ససేమీరా అనింది. దీంతో, ఫెర్గు్యసన్‌ ప్రొటెస్టర్‌సకు ఒక్కసారిగా భారీగా ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం మోడీకి 9.8 శాతం, ఫెర్గు్యసన్‌ ఉద్యమకారులకు 10.8 శాతం ఓట్లు ఉన్నాయి. హాంకాంగ్‌ ప్రజాస్వామ్య ఉద్యకారుడు జాషువా వాంగ్‌ మూడో స్థానంలో ఉన్నాడు. నోబెల్‌ విజేత మలాలా నాలుగో స్థానంలో ఉంది. రష్యా అధ్యక్షులు వ్లాదిమర్‌ పుతిన్‌ 5 స్థానంలో ఉండగా.. అమెరికా అధ్యక్షులు బరాక్‌ ఒబామా బాగా వెనుకబడ్డారు. ఆయన 11వ స్థానంలో ఉన్నారు. డిసెంబర్‌ 6 వరకు ఈ పోల్‌ జరగనుంది. విజేతను 8వ తేదీన వెల్లడిస్తారు. 10న టైమ్‌స మేగజీన్‌ సంస్థ ప్రకటన చేయనుంది. ఫెర్గూసన్‌ పోలీస్‌ రాజీనామా అమెరికాలో నల్ల జాతి యువకుడిని కాల్చి చంపిన తెల్లజాతి పోలీస్‌ అధికారి డారెన్‌ విల్సన్‌(28) ఎట్టకేలకు రాజీనామా చేశారు. అయినా నల్లజాతి ఉద్యమకారులు శాంతించడం లేదు. తమ ఉద్యమం డారెన్‌ ఉద్యోగం ఊడగొట్టడం కోసం కాదని, బ్రౌన్‌కి న్యాయం జరిపించేందుకు పోరాడుతున్నామని, తక్షణం డారెన్‌ని అరెస్టు చేసి శిక్షించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. డారెన్‌ రాజీనామాను అధికారులు ఆమోదించారు.

అమెరికా పాత్రిేకయుని చంపిన అల్‌ ఖైదా తీవ్రవాదులు



కాబూల్‌ : యెమెన్‌లోని అల్‌ ఖైదా తీవ్రవాదులు తమ చెరలో బందీలుగా ఉన్న అమెరికా పాత్రిేయుడు లూ్యక్‌ సోమర్‌సను, మరొక వ్యక్తిని హతమార్చారు. ఈ ఇద్దరిని వారి నుంచి కాపాడేందుకు అమెరికా ప్రత్యేక కార్యనిర్వహణ దళా లు శుక్రవారం రంగంలోకి దిగినప్పటికీ ఫలితం లేకపోయిందని అమెరికా రక్షణ శాఖ మంత్రి చుక్‌ హాెగల్‌ కాబూల్‌లో పేర్కొన్నారు. అయితే, బందీలను కాపాడేందుకు తాము చేసిన ప్రయత్నాలను ఆయన సమర్థించుకున్నారు. `అల్‌ ఖైదా తీవ్రవాదుల చేతిలో బందీగా ఉన్న సోమర్‌ ప్రాణాలకు తీవ్ర అపా యం ఏర్పడింది. దీనితో ఆయనను విడిపించేందుకు తాము రక్షణ చర్యలకు దిగవలసి వచ్చింది' అని హాెగల్‌ వివరించారు. యెమెన్‌ ప్రభుత్వ సహకారంతో తమ రక్షణ దళాలు తీవ్రవాదుల చెర నుంచి బందీలను విడిపించే కార్యక్రమా న్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ దాడిలో పలువురు అల్‌ ఖైదా తీవ్రవాదు లు కూడా మరణించినట్లు ఆయన తెలియజేశారు. ఈ ఘటనలో తీవ్రవాదు లు చంపివేసిన మరొకరు దక్షిణాఫ్రికా దేశానికి చెందిన వ్యక్తి అని తెలిసింది.


ఉగ్రవాద నిర్మూలకు భారత్‌తో సై: ఒబామా


వాషింగ్టన్‌ః జమ్ము కాశ్మీర్‌లో శుక్రవారం మధ్యాహ్నం తీవ్రవాదులు మూడు ప్రాంతాలలో దాడులు చేశారు. ఈ దాడుల్లో 11 మంది జవాన్లు, ఎనిమిది మంది తీవ్రవాదులు ప్రాణాలుకోల్పోయారు. ఉగ్రవాదులు జరిపే దాడుల నిర్మూలకై భారత్‌తో కలిసి పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు ఒబామా వెల్లడించారు. సరిహద్దులు దాటి వచ్చిన ఉగ్రవాదులు యూరీలోని ఆర్మీ క్యాంప్‌ సహా పలు ప్రాంతాలపై దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో ఒక లెఫ్టినెంట్‌ కల్నల్‌ సహా 8 మంది సైనిక సిబ్బంది, ముగ్గురు పోలీసులు, ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాల ఎదురుదాడుల్లో లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ సహా 8 మంది ఉగ్రవాదులతో సహా మొత్తం 18 మంది హతమయ్యారు. అలాగే పోపియాన్‌ ప్రాంతంలో ఉన్న ఓ పోలీస్‌ స్టేషన్‌ మీద ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. జమ్ము కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఇప్పటి వరకు రెండు దశల పోలింగ్‌ పూర్తయింది. త్వరలో ప్రధాని నరేంద్రమోడీ ఇక్కడ ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో దాడులు జరిగిన నేపథ్యంలో జమ్ము కాశ్మీర్‌లో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.



Telangana SSC / 10th Class Time Table 2015


Telangana SSC / 10th Class Time Table 2015

The Board Of Secondary Education, Telangana State( BSETS ) Has Announced Secondary School Certificate ( SSC ) 10th Class Public Examinations Time Table 2015 Or Many Students Are Going To Write TS 10th Class Public Examination For The Academic Year 2015

Telangana Board Of Secondary Education Is Going To Publish The BIE Telangana 10th Class Time Table / Date 2015 Sheet Very Soon On The Official Website. The TS Board Is Going To Conduct The X Class Exam In The Month Of March / April 2015. And The Board Always Published The 10th Class Date On The Official Website One Month Of December 2015 , TS 10th Class Students Check Your Date Sheet On The Board Of Secondary Education, Telangana State Board Official Website Is www.manabadi.co.in

This Exam Generally Every Year Secondary School Certificate ( SSC ) Exams Will Be Conducted In The Month Of March And April. This Year Also The 10th Exams Are Going To Be Held In The Month Of March And April. Students Can See The TS Board 10th Exam Time Table 2015. Telangana State 10th Class Public Examinations, March, 2015 Will Be Conducted Strictly As Per The Above Time Table Even If The Andhra Pradesh Government Declares Public Holiday Or General Holiday In Respect Of Any Date / Dates Mentioned Above








Jr Inter English Correction of sentences


1. It is the most unique work (wrong) It is a unique work (right) Explanation: some adjectives have no degrees of comparison: round, perfect, unique, eternal, etc..
 2. The stranger entered in to the building (w) The stranger entered the building (R) Exp: preposition is not used after enter in the sense of go in to
 3. The patels will return from london in this month (w) The patels wil return from london this month (R) Exp: Time expressions beginning with, this, that, next, last are with out a preposition
 4. The minister returned back this evening from Nalgonda (w) The minister returned this evening from Nalgonda (R) Exp: The word back can not be used with return, since return means to come back 5. I and he went for the movie (w) He and I went for the movie (R) Exp: The first person comes last. The second person is tobe placed the third.
6. This is my friends sharaths car (w) This is my friend sharaths car (R) Exp: when two nouns are in opposit-ions is added to the second noun
7. They who have not brought their text books should stand up (w) Those who have not brought their text books should stand up (R) Exp: they must not be used as an antecedent to who or that, those is used.
8. The umpire was the latest person to leave the ground (w) The umpire was the last person to leave the ground (R)
9. The last news from china is disquieting (w) The latest news from china is disquieting (R) Exp: we can use latest to talk about something new, and last to mean the one before
10. There are less girls than boys in the class (w) There are fewer girls than boys in the class (R)
11. They do not sell fewer than ten bags of rice (w) They do not sell less than ten bags of rice (R) Exp: less refers to quantity and fewer refers to number.
12. The man is mortal (w) Man is mortal (R) Exp: No article is used before the common nouns Man and Woman when used in a general sense.
13. My father is a MLA (w) My father is an MLA (R)
14. Sharan is a NCC officer (W) Sharan is an NCC officer (R) Exp: An is used before abbreviat-ions which begin with A, E, F, H, I, L, M, O, R, S or X are pronounced as individual letters. But if the abbreviation is said as a word and begins with a consonant sound, a is used before it. Exp: a SAARC country a NATO member.
15. He will forgive you when you will say that you are sorry (w) He will forgive you when you say that you are sorry (R) Exp: The verb in the if clause is in the present tense. The verb in the main clause is in the future tense.
16. They named the baby as yuvraj (w) They named the baby yuvraj (R)
17. The painter painted the door as yellow (w) The painter painted the door yellow (R) Exp: As is not used after the following verbs in the pattern: subject + verb + object + object Complement: call, consider, select, elect, choose, name, paint, appoint, etc..
18. The children always go by walk to school (w) The children always go on foot to school (R) Exp: we go by bus, by train, by aeroplane, by sea or on foot.
19. One of my class-mates are in Germany (w) One of my class-mates is in Germany (R) Exp: If the subject (the subject is plural) is preceded by one of and either of, the verb is in the singular.
20. The principal and the clerk is coming for the meeting (w) The principal and the clerk are coming for the meeting (R) Exp: When two nouns refer to different persons, the is used before both the nouns, if they refer to the same person, the is used before the first noun only. Eg: The secretary and correspondent is in the office. (same person)
21. My uncle and my guardian wants me to study medicine (w) My uncle and my guardian want me to study medicine (R) Exp: when two nouns refer to different persons, the possessive adjectives are used before both the nouns, if they refer to the same person, the possessive adjectives are used before the first noun only. Eg: My uncle and well-wisher lives in Nalgonda (same person)
22. Ganesh lives here since 1990 (w) Ganesh has been living here since 1990 (R) Exp: The present perfect continuous tense is used with key words for and since. Since is used with a point of time. It denotes the beginning of the event or action. For is used with a period of time. It denotes how long has the action been going on.
23. Rani has eaten the mango yesterday (w) Rani ate the mango yesterday (R) Exp: simple past is used with key words and phrases of past time: ago, once upon a time, yesterday, last day, last night, last week, last month, last year, then, at that time, as if, as though, it is time, it is high time, etc..
24. The criminal was hung two days ago (w) The criminal was hanged two days ago (R) Exp: Hanged means death punish-ment (hanghanged- hanged) Hung means show publicly (hang hung hung) Eg: Her paintings were hung in the room
25. Why she is crying? (w) Why is she crying (r)
26. When they will announce the results? (w) When will they announce the results? (R) Exp: In interrogative sentences the helping verbs are placed before the subject.
27. Aishwarya can drive a car, isnt she? (w) Aishwarya can drive a car, cant she? (R) Exp: A tag question contains a helping verb and a pronoun. An affirmative statement tales a negative tag. A negative statement takes an affirmative tag.
 28. The guard prevented the man to enter the office (w) The guard prevented the man from entering the office (R) Exp: stop and prevent are often followed by object + from + ing form Eg: The rain prevented me from going
29. Being a hot day, we ate icecream (w) It being a not day, we ate icecream (R) Exp: The phrase being a hot day is left unrelated. If has no subject. The subject of the main clause is different. So it must have its own subject.
30. Neither Usha nor Sudha took their food (w) Neither Usha nor Sudha took her food (R) Exp: If two or more subjects connected by either or, neither nor are of different person, the verb agrees with the one nearest to it. Eg: Either she or I am to blame Neither you nor he has done it 31. Although prema was lazy, but she managed to pass. (w) Although prema was lazy, she managed to pass (R) Exp: One conjunction is enough to join two clauses we do not normally use two.
 Model Questions 
 1.I and he went for the show (w)
 2.Why you are laughing? (w)
 3.I returned back the pen he gave me (w)
4.She is a MA in English (w)
 5.I shall call you when my father will arrive here (w)
6.One of my friends are in Delhi (w)
7.He has took the book yesterday (w)
 8.Though I advised him but he did not listen to me (w)
 9.I am living here since 1990 (w)
 10.The shopkeeper prevented the customer to enter the shop (w)
Answers 
 1.He and I went for the show (R) 2.Why are you laughing? (R) 3.I returned the pen he gave me (R) 4.She is an MA in English (R) 5.I shall call you when my father arrives here (R) 6.One of my friends is in Delhi (R) 7.He took the book yesterday (R) 8.Though I advised him he did not listen to me (R) 9.I have been living here since 1990 (R) 10.The shopkeeper prevented the customer from entering the shop (R)





UGC NET, SET కామన్ పేపర్‌లో విజయంకోసం..



UGC NET, SET ఈ రెండు పరీక్షలకు సుమారుగా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో సుమారు లక్షకుపైగా విద్యార్థులు ఈ రెండు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ రెండు పరీక్షల సిలబస్, Standard దాదాపు ఒకే రకంగా ఉండటం, సుమారుగా పది రోజులు వ్యవధిలో రెండు పరీక్షలు జరగడం, ఈ సమయంలోనే NET, SET పరీక్షకు సంబంధించిన అందరు పరీక్షార్థులకు ఉమ్మడిగా ఉండే Paper-Iకు సంబంధించిన మార్గదర్శకత్వం, పూర్వ ప్రశ్నలు మాదిరి ప్రశ్నలతో పాటుగా ముఖ్యమైన భావనలకు, పదాలను అందిస్తే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. Paper-I సిలబస్ అభ్యర్థులందరికీ కామన్‌గా ఉంటుంది. ఇందులోగల 10 విభాగాలపై 10 ఆర్టికల్స్‌ను రూపొందించి విద్యార్థులకు అందిస్తే అది వారి పునరభ్యసనాన్ని సులభతరం చేస్తుంది. కింది విధంగా మెటీరియల్ ఒక్కొక్క విభాగానికి సంబంధించి కూర్చి అందిస్తున్నాం. SRF, SET, NET Paper-1 పరిశోధనా సహజ సామర్థ్యాలు (Research Aptitude) SRF, NET, SET పరీక్షల్లో విజయం సాధించాలంటే పరిశోధనా సహజ సామర్థ్యాలు(Research Aptitude) అనే అంశంలో ఎక్కువ మార్కులు సాధించాలి. మొదటి పేపర్‌కు సంబంధించి మిగతా అంశాలవలె కాకుండా ఈ అంశానికి సంబంధించి ప్రశ్నలు రెండు, మూడో పేపర్‌లో కూడా వస్తాయి. కాబట్టి అభ్యర్థి ఈ అంశంపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. పేపర్-I, పేపర్-II అన్నింటిలో కలిపి సుమారుగా 15 నుంచి 20 ప్రశ్నలు ఈ అంశం నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ అంశం నుంచి అడిగే ప్రశ్నల ముఖ్య ఉద్దేశం కాబోయే పరిశోధకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరిశోధనా సామర్థ్యాన్ని పరీక్షించడమే. పరీక్షార్థుల విజయాన్ని కాంక్షిస్తూ SET, SRFలకు సంబంధించి కీలకమైన పేపర్-I అందరు అభ్యర్థులకు కామన్‌గా ఉండటంతో పేపర్-Iకు సంబంధించి ఒక్కొక్క అంశంపై ముఖ్యమైన భావాలు, పదాలు, పూర్వ ప్రశ్నలు, ముఖ్యమైన ప్రశ్నలు ఇస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు పరిశోధనా సహజ సామర్థ్యాలపై వివరంగా... పరిశోధనా, సహజ సామర్థ్యాలకు సంబంధించి విద్యార్థుల అభ్యసించాల్సిన ముఖ్యమైన అంశాలు 1. పరిశోధనా లక్షణాలు, లక్ష్యాలు 2. శాస్త్రీయ పద్ధతి-లక్షణాలు, ప్రక్రియ విధానం 3. పరిశోధనా మూలకాలు, చరాలు, పరికల్పనలు 4. పరిశోధనా పద్ధతులు 5. పరిశోధనా, ప్రణాళికా నిర్మాణం 6. పరిచయం, పద్ధతులు 7. పరిశోధనా ప్రక్రియలోని అంశాలు 8. దత్తాంశ స్వీకరణ 9. దత్తాంశ విశ్లేషణ 10. నివేదిక తయారి. శాస్త్రీయ పరిశోధనలు (scientific Research) క్రమపద్ధతిలో ఏదైనా ఒక దృగ్విషయాన్ని అధ్యయనం చేసి అందుకు సంబంధించిన పలు కారణాల మధ్య సంబంధాలను తర్కబద్ధంగా తెలిపే ప్రక్రియను శాస్త్రీయ పద్ధతి అంటారు. కింది లక్ష్యాలతో కూడిన పరిశోధనను శాస్త్రీయ పరిశోధన అంటారు. 1. లక్ష్యాత్మకతను(objectivity) కలిగి ఉండటం. 2. తర్కబద్ధంగా(Logical) ఉండటం-నిగమన తర్కం(Deductive logic) - ఆగమన తర్కం (inductive logic) 3. ప్రాథమిక ఆధారాలు కలిగి ఉండటం (reliance on empirical evidence) 4. తటస్థ నైతికతను కలిగి ఉండటం(Ethical neutrality) 5. సాధారణీకరించగలగడం(generalization) 6. వెరీఫైయబిలిటీగా ఉండటం 7. సరైన భావాలను పరిశోధనలో ఉపయోగించడం. 8. కచ్చితత్వాన్ని కలిగి ఉండటం (Accuracy) 9. నమోదు చేసి ఉండటం (Recording) శాస్త్రీయ పరిశోధన ప్రక్రియ(Process of scientific research) పరిశోధనా సమస్య పొందిక (Formulation of Research problem) పరికల్పన రూపకల్పన(Formulation of Research Hypothesis) పరిశోధన విధాన రూపకల్పన(Formulation of Research Design) దత్తాంశ స్వీకరణ(Collection of data) దత్తాంశ విశ్లేషణ(Analysis of data) సాధారణీకరణం(Generalization) పరిశోధనా పద్ధతులు (Research Designs) పరిశోధనకు సంబంధించిన లక్ష్యాలను చేరుకోవడానికి పరిశోధనకు తయారు చేసుకున్న, అనుసరిస్తున్న విధానాన్నే పరిశోధనా పద్ధతి అంటారు. ఆయా పరిశోధనా సమస్యలు, లక్ష్యాలను అనుసరించి పరిశోధనా పద్ధతులు వివిధ రకాలుగా ఉంటాయి. 1. శుద్ధ పరిశోధన 2. అనుప్రయుక్త పరిశోధన 3. వివరణాత్మక పరిశోధన 4. ప్రయోగాత్మక పరిశోధన 5. చర్యాత్మక పరిశోధన 6. మూల్యాంకన పరిశోధన 7. చారిత్రక పరిశోధన 8. సర్వే 9. విషయ అధ్యయన పద్ధతి 10. విశ్లేషణాత్మక పరిశోధన -శాస్ర్తానికి సంబంధించిన నూతన సిద్ధాంతాలను, ఆవిష్కరణలను తెలిపే శుద్ధ పద్ధతి. -శాస్త్ర పరిజ్ఞానాన్ని సమకాలిక సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగించేది అనుప్రయుక్త పరిశోధన. -ఒక దృగ్విషయాన్ని గురించి క్రమపద్ధతిలో వివరించేది వివరణాత్మక పరిశోధన. -కొన్ని చరాలను నియంత్రించి ఫలితాలను రాబట్టేది ప్రయోగాత్మక పరిశోధన. -ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలను, వాటిని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలను గురించి పరిష్కారం తెలిపేది చర్యాత్మక పరిశోధన. -ఒక దృగ్విషయానికి సంబంధించిన వివిధ అంశాల మధ్య సంబంధాన్ని వివరించేది విశ్లేషణాత్మక పరిశోధన. దత్తాంశ సేకరణ దత్తాంశాన్ని రెండు రకాలుగా సేకరించవచ్చు. అవి primary source of data collection, secondary source of data collection. primary source of data collection -క్షేత్ర పర్యటన (field study) - ప్యానెల్ మెథడ్ -పరిపుచ్ఛ (interview) - మేయిన్ సర్వే -పరిశీలన (observation) - చెక్‌లిస్ట్ -సోషియోమెట్రి అండ్ సోషియోగ్రామ్ - రేటింగ్ స్కేల్ -బృంద చర్చ (focus group discussion) -ప్రక్షేపణ పద్ధతులు (projective methods) -ప్రశ్నావళి (questionnaire) - ప్రయోగం (experimentation) Secondary source of data collection -వివిధ రకాల నివేదికలు -గ్రంథాలు -గతంలో ప్రచురితమైన పరిశోధనా పత్రాలు -వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన ద్వితీయ సమాచారం. సేకరించిన దత్తాంశాన్ని క్రమపద్ధతిలో అమర్చి సరైన సంఖ్యాక శాస్త్ర విధానంలో విశ్లేషించినట్లయితే ఆ పరిశోధనా సమస్యకు సంబంధించిన సాధారణీకరణాలు ఏర్పడుతాయి. దీనికి ముందుగా సేకరించిన దత్తాంశాన్ని కింది వరుసక్రమంలో వ్యవస్థీకరించాలి. collected data editing coding and classification tabulation and graphs application of statistical method generalization or results కేంద్రస్థానపు కొలతలు (central tendencies) 1. అంకమధ్యమం 2. మధ్యగతం 3. బాహుళకం విచలన మాపకం(deviations) 1. ప్రమాణాత్మక విచలనం 2. మాధ్యమిక విచలనం 3. చతుర్థాంశక విచనలం. 4. వ్యాప్తి measures of association 1. yules coefficient (Q) 2. phi coefficient (rs) 3. rho correlation 4. chi square test (x2) 5. pearsons coefficient of correlation (r) పరిశోధనా నివేదిక (Research Report) నందు ఉండవలసిన విషయక్రమం. Report Outline I) Pre factory Items 1) Title page 2) Research Declaration 3) Acknowledgements 4) Table of contents 5) List of Tables 6) List of graphs and charts 7) Abstract or synopsis II) Body of the Research Report 1) Introduction i) Theoretical background of the topic ii) Statement of the problem iii) Review of literature iv) Scope of the study v) Hypothesis to be tested 2) The design of the study a) Research Methodology b) source of data c) sampling plan d) data collection instruments e) data processing and analysis f) limitations of the study 3. Results: findings and discussion 4) summary, conclusions and recommendations III) Terminal Items 1) Bibliography 2) Appendix a) copies of data collection instruments b) technical details on sampling plan c) complex tables d) glossary of new items used in the report పరిశోధనా సహజ సామర్థ్యాలకు సంబంధించి 2012, 2013లో జరిగిన SET Examలో అడిగిన టువంటి ప్రశ్నల్లో కొన్ని ముఖ్యమైనవి... గతంలో అడిగిన ప్రశ్నలు 1. సరైన క్రమంలో కింది వాటిని అమర్చండి (సీ) a) దత్తాంశ విశ్లేషణ, వాఖ్య b) పరిశోధనా నివేదిక తయారీ c) సమస్య గుర్తింపు ఎంపిక d) పరిశోధనా ప్రణాళికా నిర్మాణం e) దత్తాంశ సేకరణ ఏ) c, d, a, b, e బీ) c, d, a, e, b సీ) c, d, e, a, b బీ) c, e, b, a, d 2. కింది ప్రవర్తనలో ఒకటి పరిశోధన నైతిక నియమావళికి అనుగుణమైనది కాదు? (బీ) ఏ) ఒక గ్రంథం నుంచి పేరాగ్రాఫ్‌లను కృతజ్ఞతలు చెప్పి నకలు చేయడం బీ) దత్తాంశం సమర్థించనప్పటికీ పరిశోధకుడు తాను సత్యమనుకున్న సాధరణీకరణను ప్రతిపాదించడం. సీ) సాహిత్య సమీక్ష రూఢీ పరచని ప్రాకల్పనను రూపొందించడం. డీ) గుణాత్మక పరిశోధనలో సాంఖ్యకశాస్త్ర పద్ధతులను ఉపయోగించడం 3. కింది వానిలో నాలుగింటిలో మూడు లక్షణాలు పరి శోధనా లక్ష్యాలు. పరిశోధనా లక్ష్యం కానిదాన్ని గుర్తించండి? (సీ) ఏ) ఉద్ధేశ పూరితమైనది బీ) పరిశోధనా తార్కికం, లక్ష్యాత్మకం సీ) పరిశోధనా ఫలితాలను అన్ని సందర్భాలకూ సాధారణీకరించవచ్చు డీ) పరిశోధనా కచ్చితమైన దత్తాంశంపై ఆధారపడి ఉంటుంది. 4. కింది వాటిలో వ్యాప్తి మాపకం కానిది? (డీ) ఏ) చతుర్థాంశక విచలనం బీ) ప్రామాణిక విచలనం సీ) కకుదత డీ) చైస్కేర్ 5. కింది పరామితుల్లో కేంద్రీయ ప్రవృతిని కొలవని పరామితి గుర్తించండి ? (డీ) ఏ) సాంఖ్యక మధ్యమం బీ) అంకమధ్యమం సీ) బహుళకం డీ) సగటు విచనలం 6. యోగ్యమైన పరిశోధనకు జీవనాడి ఏది ? (డీ) ఏ) బాగా రచించిన పరికల్పన సముదాయం బీ) యోగ్యుడైన పరిశోధన పర్యవేక్షకుడు సీ) చాలినన్ని గ్రంథాలయ సౌకర్యాలు డీ) యోగ్యమైన పరిశోధన సమస్య 7. కింద ఇచ్చిన వాటిలో ఏది శాస్త్రీయ పద్ధతి లక్షణం కాదు ? (సీ) ఏ) విషయ నిష్ఠత బీ) సరిచూడటం సీ) ఊహాకల్పన చేయడం డీ) పూర్వానుమేయం 8. వెంటనే అనువర్తనం చేయడానికి ఉద్ధేశించిన పరిశోధన ఏది ? (ఏ) ఏ) చర్యాత్మక పరిశోధన బీ) అనుభవాత్మక పరిశోధన సీ) భావనాత్మక పరిశోధన డీ) మౌలిక పరిశోధన మాదిరి ప్రశ్నలు 1. పరికల్పన అనగా ..? (ఏ) ఏ) పరీక్షించాల్సిన వాఖ్య బీ) పరీక్షకు నిలబడిన వాఖ్య సీ) పరిశోధనా ఫలితంగా ఏర్పడిన వాఖ్య డీ) పైవన్నీ 2. కింది వానిలో శాస్త్రీయ పద్ధతి లక్షణం కానిదేది ? (ఏ) ఏ) విషయాత్మకత బీ) లక్ష్యాత్మకత సీ) తార్కిక అనుగుణ్యత డీ) ఏదీకాదు 3. శూన్య పరికల్పనను దేనితో సూచిస్తారు ? (సీ) ఏ) H1 బీ) Hr సీ) Ho డీ) H2 4. ఒక పరిశోధకుడు ఒక విషయాన్ని అవగాహన చేసుకునేందుకు ఆ విషయానికి సంబంధించిన పూర్వ సూత్రాలను ఉపయోగించుకున్నాడు. అయినా ఇది ? (బీ) ఏ) ఆగమన తర్కం బీ) నిగమన తర్కం సీ) ఉపగమన తర్కం డీ) ఆగమ-ఆగమన తర్కం 5. పరిశోధన కిందివానిలో దేనితో మొదలవుతుంది ? (ఏ) ఏ) సమస్య బీ) పరిశీలన డీ) పరికల్పన సీ) లక్ష్యం 6. రెండు చరాల మధ్య ఎలాంటి సంబంధం లేదని తెలిపే పరికల్పన ? (ఏ) ఏ) శూన్య పరికల్పన డీ) చర్యా పరికల్పన సీ) పరిశోధనా పరికల్పన డీ) విశ్లేషణ పరికల్పన 7. శాస్త్రీయ పరిశోధన అనేది నైతికత పట్ల ? (బీ) ఏ) అనుగుణంగా ఉంటుంది బీ) తటస్థంగా ఉంటుంది సీ) విషమంగా ఉంటుంది డీ) పరిస్థితులను బట్టి మారుతుంది. 8. కింది వానిలో అతిసాధారమైన మెజర్‌మెంట్‌ని గుర్తించండి ? (ఏ) ఏ) నామినల్ బీ) ఆర్డినల్ సీ) ఇంటర్నల్ డీ) రేషియో 9. కింది వానిలో అతి ఉన్నతమైన మెసర్‌మెంట్‌ను గుర్తించండి ? (డీ) ఏ) నామినల్ బీ) ఆర్డినల్ సీ) ఇంటర్నల్ డీ) రేషియో 10. సెమి-ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అని దేనిని అంటారు ? (ఏ) ఏ) QD బీ) SD సీ) MD డీ) L 11) పరిశోధనా జనాభాకు సంబంధించిన వివరాలు లభించలేని స్థితిలో నీవు ఎంచుకునే ప్రతిచయన పద్ధతి ? (డీ) ఏ) Simple random బీ) Stratified random సీ) Cluster sampling డీ) Snowball sampling 12. పరిశోధనా జనాభాకు సంబంధించి వివిధ లక్ష్యాలను వర్గీకరించి ఆయా వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పిస్తూ ఎంపిక చేసుకునే ప్రతిచయన పద్ధతిని ఏమంటారు ? (సీ) ఏ) Snowball sampling బీ) Simple random sampling సీ) Stratified random sampling డీ) Volunteer sampling ప్రతిచయన పద్ధతి (Sampling Method) ఒక పరిశోధకుడు రైతుల ఆత్మహత్యలకు, సామాజిక ఆర్థిక పరిస్థితులకు గల సంబంధంపై పరిశోధన చేస్తున్నాడని అనుకున్నట్లయితే ఆ పరిశోధకుడు ఆత్మహత్యలు చేసుకున్న అందరి రైతులకు సంబంధించి సమాచారం స్వీకరించి పరిశోధన జరిపితే ఆ పద్ధతిని జనాభా పద్ధతి అంటారు. సమయం, వనరులు మొదలైన కారకాలను దృష్టిలో ఉంచుకొని మొత్తం ఆత్మహత్యలు చేసుకున్న రైతులందరికి సంబంధించిన సమాచారం సేకరించకుండా అందులోనుంచి కొందరిని మాత్రమే ఎంపిక చేసుకొని పరిశోధన చేస్తే దాన్ని ప్రతిచయనం అంటారు. ప్రతిచయన పద్ధతులకు సంబంధించి ముఖ్య భావనలు.. పరిశోధన జనాభా (Research population): ఆత్మహత్య చేసుకున్న మొత్తం రైతులు ప్రతిచయనం(Sample) : పరిశోధకుడు పరిశోధనా జనాభా నుంచి తన పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసుకున్న రైతులు. ప్రతిచయన మూలకాలు(Sampling elements) : ప్రతీ రైతు ప్రతిచయన మూలకం. ప్రతిచయన పద్ధతి (sampling method) : మొత్తం పరిశోధనా జనాభా నుంచి పరిశోధకుడు ప్రతిచయనాన్ని ఎంపిక చేసుకునే పద్ధతి. పరికల్పన పరికల్పన అనేది కొన్ని లేదా రెండు చరాల మధ్య సంబంధం తెలిపే తాత్కాలిక వ్యాఖ్యానం - థండర్‌సన్ పరిశోధనకు సంబంధించిన పరిశోధకుడు కొంత సాహిత్య సమీక్ష చేసిన తర్వాతగాని లేదా అతని పరిశీలన ద్వారా వచ్చిన పరిజ్ఞానాన్ని ఆసరగా చేసుకొని తన ముందున్న పరిశోధనా సమస్యకు సంబంధించిన చరాల మధ్య సంబంధాన్ని తాత్కాలికంగా తెలిపే ప్రాగుప్తీకరణాన్ని పరికల్పన అంటారు. ఇలా పరిశోధన చేసిన తర్వాత తాను స్వీకరించిన దత్తాంశాన్ని సమాచారంగా విశ్లేషించి తాను రూపొందించిన పరికల్పన సరైనదో కాదో అని నిర్థారించుకోవాలి. ఆయా సందర్భాలను బట్టి పరికల్పనలు వివిధ రకాలుగా ఉంటాయి. 1. వర్ణనాత్మక పరికల్పన (Descriptive Hypothesis): ఇది ఆయా చరాల లక్షణాలను తెలుపుతుంది. 2. సంబంధ పరికల్పన (Relational Hypothesis) : ఇది రెండు చరాల మధ్య రుణాత్మక, ధనాత్మక సంబంధాన్ని తెలుపుతుంది. 3. Working hypothesis 4. శూన్య పరికల్పన (Null Hypothesis) : రెండు చరాల మధ్య సంబంధం లేదని తెలుపుతుంది. దీన్ని Ho తో సూచిస్తారు. 5. శాస్త్రీయ పరికల్పన (Scientific Hypothesis) : సరిపోను సిద్ధాంత, శాస్త్ర ఆధారాల ఆధారంగా రూపొందించిన పరికల్పన. దీన్నే పరిశోధనా పరికల్పన అంటారు. దీన్ని H1తో సూచిస్తారు.



Tags:ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ - IV పరీక్ష మొదటి పేపర్ లో జనరల్ స్టడీస్ కి సంబంధించిన పలు విభాగాల నుంచి ప్రశ్నలు .,telugu study material,d to telugu study material  vro study material in telugu free download  vro study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study material in telugu pdf  group 2 study material in telugu  group 2 study material in telugu medium  group 2 study material in telugu in sakshi education  telugu study AP Geography (Telugu) Download Geography Material Download Indian Geography (Telugu) Download Tags: DIET CET Study Material, DIET CET Study Material telugu boothukathalu  telugu books online free download  telugu books online library  telugu books free download  telugu books online shopping  telugu books online buy  telugu books online purchase  buy telugu books online india,telugu study bible  telugu study material  study telugu brown  study telugu language  telugu websites  learn telugu  telugu associations  telugu calendar,study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study material in telugu pdf  group 2 study material in telugu  group 2 study material in telugu medium  group 2 study material in telugu in sakshi education  telugu study AP Geography (Telugu) Download Geography Material Download Indian Geography (Telugu) Download Tags: DIET CET Study Material, DIET CET Study Material telugu boothukathalu  telugu books online free download  telugu books online library  telugu books free download  telugu books online shopping  telugu books online buy  telugu books online purchase  buy telugu books online india,telugu study bible  telugu study material  study telugu brown  study telugu language  telugu websites  learn telugu  telugu associations  telugu calendar,study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study

ఇంగ్లీష్‌లో లాంగ్వేజ్ యాక్టీవిటీస్ కీలకం...


ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టిన పదో తరగతి ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలో అనేక మార్పులు చేశారు. గతంలో కంటే భిన్నంగా ఉన్న దీన్ని సులభంగా అర్థం చేసుకొని విద్యార్థులు తాము సొంతంగా రాసుకొనేలా రూపొందించారు. The New text book of Tenth class English Our world Through English is entirely different from the previous ones. It is quite unique in many ways. It is a single Text book prescribed as the common reader for both English and Non-English medium students. కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ పుస్తకంలో లాంగ్వేజ్ పరంగా ప్రణాళికా స్థాయి అధికమైంది. Gram-mar, vocabulary, project work, study skills, writing, comprehension questions వంటి కోర్సుల స్థాయిని గణనీయంగా పెంచారు. పాత సంప్రదాయ అంశాలు కాకుండా విద్యార్థి తాను నేర్చుకుంటున్నాను అనే భావన కలుగకుండా ఇన్నోవేటివ్ పద్ధతిని సృజనాత్మక అంశాలను జోడించడంతోపాటు అనేక కొత్త అంశాలు చేర్చారు. దీనికి అనుగుణంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE) పద్ధతిలో లాంగ్వేజ్ యాక్టివిటీస్ అంశాలను బాగా నేర్చుకోవాలి. లాంగ్వేజ్ యాక్టివిటీస్‌లో ముఖ్యాంశాలు Vocabulary (పదజాలం) This section contains some vocab-ulary tasks/activities/exercises. You will find matchings questions, finding syno-nyms/antonyms, phrasal verbs, multiple shades of meanings, collocations, hom-onyms, homophones, homographs, idioms, word formation, choosing right words, attributes, articles, binomials, appropriate forms మొదలైన అంశాలను విద్యార్థులు సాధన చేయాలి. Grammar ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ముందు గ్రామర్ వచ్చి ఉండాలి అనే భావన ఉండేది. అయితే ప్రస్తుతం తాము గ్రామర్ నేర్చుకుంటున్నామనే ఆలోచన కలిగేలా కాకుండా, అభ్యాస ప్రక్రియలు నిత్యజీవితానికి పనికి వచ్చే అంశాల్లోనే వ్యాకరణ అంశాలనే చేర్చారు. దీంట్లో భాగంగా Omissions, contrac-tions,linkers, reported speech, tense, punctuation marks, irregular numbers, propositions, passive voice, relative clauses, finding out errors వంటి గ్రామర్ అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. You will also find activities that help students identify grammatical errors and edit them. Writing This section contains some written discourses that help students write conversation (సంభాషణలు) descriptions (వివరణలు) narratives, stories (కథలు), Messages (సమాచారం), e-mails, sms, dairy entries, letter, paragraph, essays, biographical sketches (జీవిత విశేషాలు), songs/poems. you will also find some tasks that need group discussions, collations of information from various sources and then writing a piece collaboratively. పాఠ్యపుస్తకంలోని ఎనిమిది యూనిట్లలో ఉన్న writing టాపిక్‌ను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. Study Skills దీనిలో Verbal and non verbal activities like pie charts, bar diagrams, tables, advertisements (ప్రకటనలు), dictionary entries, route maps, data ఇచ్చి దాని ఆధారంగా మరొక అంశాన్ని గురించి రాయడం వంటి ప్రక్రియలను అభ్యసనం ద్వారా నేర్చకోవాలి. ఈ అంశాలు Text bookలో బాక్స్‌ల్లో రంగులద్ది విద్యార్థులకు శ్రద్ధ కలిగేట్లు ఉన్నాయి. Listening This section contains a listening text and a few tasks/activities/exercises to improve speaking and listening compet-encies. You will find out listening comprehension questions and questions that call for the students reflection on what they have listened to. Oral Activity ఈ Taskలో conversations, discussions, debates, compering, presenting reports, speeches వంటి అంశాల ద్వారా విద్యార్థుల్లో మాట్లాడే సామర్థ్ధ్యాన్ని పెంపొందించవచ్చు. దీనికోసం ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆయా అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహించాలి. లాంగ్వేజ్ టీచర్స్ క్లబ్స్‌గా ఏర్పడి మాస్‌గా కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చెందేలా Oral activity programmes నిర్వహించాలి. Project work లాంగ్వేజ్ ప్రక్రియలో ప్రాజెక్ట్ వర్క్ అత్యంత కీలకమైంది. యూనిట్ మొత్తానికి ఇది ముఖ్యమైన అంశంగా ఉంటుంది. One project related to the theme of the total unit. They require students to find resources to work out the task i, e collections. Analysis and interpr-etation of data to prepare a report and to present their findings before the class. ఇంగ్లీష్‌లోని మొత్తం 8 ప్రాజెక్ట్ అంశాల్లో యూని ట్ థీమ్ ఆధారంగా ఈ పనులు కల్పించారు. social reforms, 50 ఏండ్ల క్రితం జీవితం ఎలా ఉండేది, విభిన్న కుంటుంబాలు-భిన్న పండుగల నిర్వహణ, బాలల హక్కులు-అణచివేత, హాస్యం కల్గించే కథలు, మానవ సంబంధాలు, ఇష్టమైన వ్యక్తుల సమాచారం సేకరించడం వంటి అంశాలపై ప్రాజెక్టు పని ఇచ్చారు. ఇందులో గ్రూపుల వారీగా, వ్యక్తిగతంగా సేకరించే సమాచారం ఉంటుంది. collect చేసిన infor -mationను చార్టులపై ప్రదర్శించాల్సి ఉంటుంది. దీని ఆధారంగా తరగతి రిపోర్టును ప్రతి గ్రూపు నుంచి ప్రజెంట్ చేస్తారు. ఈ ప్రాజెక్టు ప్రక్రియ నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో సమాజ సమస్యలపై అవగాహన విద్యార్థుల మధ్య సంబంధాలు, సమాజంతో సంబంధాలు, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు మొదలైన విషయాల పట్ల అవగాహన కలుగుతుంది. దీనివల్ల L.S.R.W భాష నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. అయితే ప్రాజెక్ట్ పని ఇచ్చేముందు విద్యార్థులకు టీచర్ తగిన సూచనలు, సమయం తప్పనిసరిగా ఇవ్వాలి. ప్రాజెక్ట్ నిర్వహణ ఫలితంగా భవిష్యత్తులో ఇంజినీరింగ్ వంటి వృత్తి విద్య, ఉన్నత విద్యలో ఉపయోగడుతుంది. Self Assesment ప్రతి యూనిట్ చివరి అంశంగా ఈ టాపిక్ ఉంటుంది. The check list given at the end of the every unit helps the learners to assess his/her reflect all the sections in a unit. This check list also helps the Teachers to assess the learning levels of children. లాంగ్వేజ్ ప్రక్రియలను భాషా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాల్లో విద్యార్థుల స్థాయికి అనుగుణంగా పొందుపరిచారు. పరీక్షల విధానం మారడంతో ప్రశ్నలు నేరుగా పాఠ్యపుస్తకంలోని అంశాల నుంచి ఇవ్వరు. ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను అవగాహన చేసుకొని తానే సొంతంగా అర్థం చేసుకుంటూ జవాబులు రాయాల్సి ఉంటుంది. The Assessment Language learning is continuous process. Assessment is not an acti-vity distinct from learning. Since learning is facilitated. Through group discussions, pair discussions and individually assessment also operates at the individual level, in peers and groups. This will help the learners to compare their stren-gths and weaknesses and make modifications in their learning. We propose continuos and comprehe-nsive assessment at all levels of language learning. Types of Assessment There are two types of asses-sment. 1. Formative Assessment 2. Summative Assessment Formative assessment is done based on four tools that cover all the language competences (acade-mic standards). These are.. 1. Observation 2. Written work 3. Project work 4. Slip test Teachers has to assess the perfo-rmance of the learners for each term. This is not a single day activity. It is commutative account of what has happened in day-to-day class room transaction. Summative Assessment There will be a summative asse-ssment after every term The test is for 100 marks. Out of these 20% of marks are allotted to oral test and 80 % marks for written test. As CCE is a school based asses-sment, every school should prep- are their own question papers for summative assessment. Three summative tests are must be cond-ucted in each academic year for classes 9th and 10th. In case of 10th class public Examination will be in place of third S.A. test to be conducted by the Board of Seco-ndary Education. S.A.-1, S.A-2 tests shall be conducted by schools itself throu-gh preparing question papers for 80 % of marks. The remaining 20 % of marks shall be awarded on the basis of the Formative Assessment. Grading The marks based grading for class 9th and 10th with following range is given here under.


Tags:ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ - IV పరీక్ష మొదటి పేపర్ లో జనరల్ స్టడీస్ కి సంబంధించిన పలు విభాగాల నుంచి ప్రశ్నలు .,telugu study material,d to telugu study material  vro study material in telugu free download  vro study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study material in telugu pdf  group 2 study material in telugu  group 2 study material in telugu medium  group 2 study material in telugu in sakshi education  telugu study AP Geography (Telugu) Download Geography Material Download Indian Geography (Telugu) Download Tags: DIET CET Study Material, DIET CET Study Material telugu boothukathalu  telugu books online free download  telugu books online library  telugu books free download  telugu books online shopping  telugu books online buy  telugu books online purchase  buy telugu books online india,telugu study bible  telugu study material  study telugu brown  study telugu language  telugu websites  learn telugu  telugu associations  telugu calendar,study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study material in telugu pdf  group 2 study material in telugu  group 2 study material in telugu medium  group 2 study material in telugu in sakshi education  telugu study AP Geography (Telugu) Download Geography Material Download Indian Geography (Telugu) Download Tags: DIET CET Study Material, DIET CET Study Material telugu boothukathalu  telugu books online free download  telugu books online library  telugu books free download  telugu books online shopping  telugu books online buy  telugu books online purchase  buy telugu books online india,telugu study bible  telugu study material  study telugu brown  study telugu language  telugu websites  learn telugu  telugu associations  telugu calendar,study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study material in telugu pdf  group 2 study material in telugu  group 2 study material in telugu medium  group 2 study material in telugu in sakshi education  telugu study AP Geography (Telugu) Download Geography Material Download Indian Geography (Telugu) Download Tags: DIET CET Study Material, DIET CET Study Material telugu boothukathalu  telugu books online free download  telugu books online library  telugu books free download  telugu books online shopping  telugu books online buy  telugu books online purchase  buy telugu books online india,telugu study bible  telugu study material  study telugu brown  study telugu language  telugu websites  learn telugu  telugu associations  telugu calendar,

మార్బుల్ జలపాతం ఏ నదిపై ఉంది?

ద్వీపకల్ప నదులు హిమాలయ నదీ వ్యవస్థకన్నా పురాతనమైనవి. చాలా వరకు పశ్చిమకనుమల్లో జన్మిస్తాయి. ఇవి తూర్పుగా ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇవి చాల పెద్ద నదులు. ఇవి పంక ఆకారంలో ఉండే డెల్టాలను ఏర్పరుస్తాయి. ఈ నదులు పగులు లోయగుండా ప్రవహిస్తాయి. ద్వీపకల్ప నదులో దేశం మొత్తం మీద తీసుకుపోయే నీటిలో 30 శాతాన్ని తీసుకుపోతాయి. పశ్చిమ దిశగా ప్రవహించే నదులు నర్మదా నర్మదా పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్‌లో 87 శాతాన్ని కలిగి ఉంటుంది. మిగతాది గుజరాత్‌లో ఉంది. అమర్‌కంఠక్ పీఠభూమిలోని మైకాల్ రేంజ్‌లో 1060 మీ. ఎత్తు కలిగిన బుగ్గ నుంచి ఏర్పడుతుంది. భేరా వద్ద 15 అడుగులు కిందకు దూకడం వల్ల మార్బుల్ జలపాతం ఏర్పడింది. -మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్ వద్ద జన్మించి గుజరాత్‌లోని భరూచ్ వద్ద(కాంబే సింధూశాఖ) అరేబియా సముద్రంలో కలుస్తుంది. -దీని పరివాహక ప్రాంతం ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో ఉంది. గుజరాత్‌లో కేవలం 1/10 వంతు మాత్రమే ఉంది. -పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మహారాష్ట్రలకు సంబంధించింది. ఉపనదులు -దుధి, తావా, హిరన్, షేర్ మొదలైనవి. -నర్మదా, వింధ్యా,సాత్పురా పర్వతాల మధ్య అగాధదరి(పగులు లోయ) గుండా రవహిస్తుంది. ఈ నదిపై కమల్‌దవర్(23 మీ.), దనుదర్(15 మీ) అనే జలపాతాలు ఉన్నాయి. -ప్రసిద్ధిగాంచిన మార్బుల్ జలపాతం నర్మదాపై ఉంది. -నర్మదానది ఒడ్డున ఉన్న ముఖ్యపట్టణం జబల్‌పూర్(మధ్యప్రదేశ్). తపతి ఇది మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలోని సాత్పురా పర్వతాల్లో ముల్తాని వద్ద జన్మించి నర్మదానదికి సమాంతరంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని పొడవు 724 కి.మీ. పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్, మహారాష్ట్రలో ఉంది. ఈ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం సూరత్(గుజరాత్) ఉపనదులు పూర్ణ, బెతుల్, అరుణావతి, వేగ్‌హార్, గిర్‌నార్, బోరి, పన్‌జహార్ మొదలైనవి. -ఇవి అజంతా, సాత్పుర కొండల మధ్య ప్రవహిస్తాయి. -పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఉంది. -దీని పరివాహక ప్రాంతం గుజరాత్‌లో 79 శాతం ఉంది. సబర్మతి ఈ నది రాజాస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ జిల్లాలోని ఆరావళి పర్వతాల్లోని జయ సముద్రం సరస్సులో పుడుతుంది. దక్షిణదిశగా ప్రవహించి కాంబే అఖాతం వద్ద(గుజరాత్) అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని పొడవు 416 కి.మీ. ఉపనదులు -వాకాల్, నేష్వా, హారా మొదలైనవి. -దీని పరివాహక ప్రాంతం రాజస్థాన్, గుజరాత్‌లలో కలదు. పట్టణం : ఈ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం అహ్మదాబాద్. ఈ నదికి గిరికర్ణిక అనే పురాతన పేరు ఉంది. ఈ నది గురించి పద్మ, గరుడ పురాణాల్లో పేర్కొన్నారు. మహి గ్వాలియర్‌లో పుట్టి గుజరాత్‌లోని కాంబే అఖాతం దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లో ఉంది. పశ్చిమ కనుమల్లో పుట్టి పడమరకు ప్రవహించే నదులు గోవా : మాన్‌డవి, రాజోల్ జోరి నదులు కేరళ : పోనార్, పెరియార్, పంబ, బయపొర నదులు కర్ణాటక : కలినాడి, శరావతి, నేత్రావతి, టాద్రి నదులు కలవు. తూర్పు దిశగా ప్రవహించే నదులు









ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ - IV పరీక్ష మొదటి పేపర్ లో జనరల్ స్టడీస్ కి సంబంధించిన పలు విభాగాల నుంచి ప్రశ్నలు .,telugu study material,d to telugu study material  vro study material in telugu free download  vro study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study material in telugu pdf  group 2 study material in telugu  group 2 study material in telugu medium  group 2 study material in telugu in sakshi education  telugu study AP Geography (Telugu) Download Geography Material Download Indian Geography (Telugu) Download Tags: DIET CET Study Material, DIET CET Study Material telugu boothukathalu  telugu books online free download  telugu books online library  telugu books free download  telugu books online shopping  telugu books online buy  telugu books online purchase  buy telugu books online india,telugu study bible  telugu study material  study telugu brown  study telugu language  telugu websites  learn telugu  telugu associations  telugu calendar,study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study material in telugu pdf  group 2 study material in telugu  group 2 study material in telugu medium  group 2 study material in telugu in sakshi education  telugu study AP Geography (Telugu) Download Geography Material Download Indian Geography (Telugu) Download Tags: DIET CET Study Material, DIET CET Study Material telugu boothukathalu  telugu books online free download  telugu books online library  telugu books free download  telugu books online shopping  telugu books online buy  telugu books online purchase  buy telugu books online india,telugu study bible  telugu study material  study telugu brown  study telugu language  telugu websites  learn telugu  telugu associations  telugu calendar,study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study material in telugu pdf  group 2 study material in telugu  group 2 study material in telugu medium  group 2 study material in telugu in sakshi education  telugu study AP Geography (Telugu) Download Geography Material Download Indian Geography (Telugu) Download Tags: DIET CET Study Material, DIET CET Study Material telugu boothukathalu  telugu books online free download  telugu books online library  telugu books free download  telugu books online shopping  telugu books online buy  telugu books online purchase  buy telugu books online india,telugu study bible  telugu study material  study telugu brown  study telugu language  telugu websites  learn telugu  telugu associations  telugu calendar,

న్యాయ పితామహుడి నిష్క్రమణ


డిసెంబర్ 4:విఖ్యాత న్యాయ నిపుణుడు జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ కన్నుమూశారు. పేదలకు అండగా నిలిచిన వామపక్ష మేధావి, సుప్రీంకోర్టులో తన తీర్పులతో చరిత్రను సృష్టించిన న్యాయ పండితుడు కృష్ణ అయ్యర్ గురువారం కొచ్చిలోని ఓ ప్రైవేటు దవాఖానాలో తుదిశ్వాస విడిచారు. గత నవంబర్ 13న వందేండ్లు పూర్తి చేస్తున్న జస్టిస్ అయ్యర్ పలు అవయవాల వైఫల్యం వల్ల మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. వీఆర్ కృష్ణ అయ్యర్ కేరళలోని పాలక్కడ్‌లో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. కమ్యూనిజం పట్ల ఆకర్షితుడైన ఆయన కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలో ఏర్పడ్డ తొలి కమ్యూనిస్టు ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. 1950 దశకంలో ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే భూసంస్కరణల చట్టం వచ్చింది. 1970 దశకంలో ఏడేండ్లు సుప్రీం కోర్టు జడ్జిగా పనిచేసిన ఆయన అత్యున్నత న్యాయస్థానంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. -జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ కన్నుమూత -కొచ్చిలో తుదిశ్వాస విడిచిన సుప్రీం మాజీ జస్టిస్ లోకస్ స్టాండీ సూత్రాలను సడలిస్తూ ఆయన సుప్రీంకోర్టును సాధారణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. నిర్బంధంలో ఉన్న వ్యక్తులకు అనుకూలంగా ఆయన ఇచ్చిన తీర్పు సుప్రీం చరిత్రలోనే సంచలనం. బెయిలే ప్రధానం..జైలు రూల్ కాదు అని ఆయన వెల్లడించిన తీర్పుతో ముందస్తు అరెస్టులను అడ్డుకునేందుకు వీలుపడింది. 1975 జూన్ 24న మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుతో అప్పట్లో ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి అక్రమంగా గెలిచినట్లు అలహాబాద్ కోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును రద్దు చేయాలని సుప్రీంలో ఇందిరా గాంధీ దాఖలు చేసుకున్న అఫిడవిట్‌ను కృష్ణ అయ్యర్ తిరస్కరించారు. ఈ తీర్పు నేపథ్యంలో మరుసటిరోజే నుంచే దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఆ తీర్పులు మానవత్వానికి గీటురాళ్లు వీఆర్ కృష్ణ అయ్యర్ పూర్తి పేరు వైద్యనాథపుర రామ కృష్ణ అయ్యర్. ఆయన వెల్లడించిన సంచలన తీర్పులు మానవత్వానికి గీటురాళ్లు. రాజకీయంగా, న్యాయపరంగా దేశం చిక్కుల్లో ఉన్న దశలో ఆయన సుప్రీంకోర్టులో విప్లవాత్మక జడ్జిగా పనిచేశారు. తన తేటతెల్లమైన తీర్పులతో ఆయన అమితమైన పేరుప్రతిష్ఠలు ఆర్జించారు. రాజకీయవేత్తగా ఉన్న ఆయన అనూహ్య రీతిలో న్యాయవ్యవస్థకు మళ్లారు. కేరళలో ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన అయ్యర్ 1973లో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రవేశించారు. భారత న్యాయవ్యవస్థకు కృష్ణ అయ్యర్ భీష్మపితామహుడి లాంటివారని మాజీ చీఫ్ జస్టిస్ ఏఎస్ ఆనంద్ కీర్తించారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలంటే రాజ్యాంగంలోని 21వ అధికరణ కచ్చితంగా అమలు చేయాలని అయ్యర్ గట్టిగా వాదించేవారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న సమయంలో అయ్యర్ 400 తీర్పులు వెలువరించారు. పద్మ విభూషణ్ పురస్కారం పొందిన ఆయన 70 న్యాయ పుస్తకాలను రచించారు. వాండరింగ్ ఇన్ మెనీ వరల్డ్స్ అని అయ్యర్ జీవితకథను రాశారు 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ఆయన ప్యానల్‌లో సభ్యుడిగా ఉన్నారు. 1987లో రాష్ట్రపతి పదవికి పోటీపడ్డారు. అయ్యర్ మృతిపట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ తదితరులు సంతాపం తెలిపారు. నిస్వార్థపరుడు: ఎంపీ వినోద్ జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ మృతి పట్ల టీఆర్‌ఎస్ ఎంపీ బీ వినోద్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక స్పృహ కలిగిన ఆయన నీతి నిజాయితీతో, నిస్వార్థంతో బతకడం ఎలాగో తన జీవితం ద్వారా సమాజానికి చూపించారని వినోద్ ఆయన సేవలను కొనియాడారు. నాడు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సంస్థకు తాను ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నానని, ఆ సమయంలో కృష్ణ అయ్యర్‌ను ఆహ్వానించామని గుర్తు చేసుకున్నారు.



Railway RRB Junior Application Status and RRB JE Admit Card 2014 Download


Indian Railways Recruitment Board is all set to conduct the Junior Engineer and Senior Section Engineer Exam in the month of December, 2014. For JE, the written examination is scheduled for 14th December, 2014 and for SSE, it is scheduled to be held on 21st December, 2014. But for some regions like Jammu, the exam date is rescheduled in the month of January, 2015. As the examination date is near, the heart beats of applicants is beating fast. The preparation must be going on. Candidates are taking the help of RRB JE and SSE Study Material as Exam Syllabus, Exam Pattern, Previous Year Model Question Papers and Sample papers for all branches like Civil / Mechanical / Electrical / Electronics / Instrumentation & Control / IT / Communication branches, etc.

To participate in the written examination of Railway JE and SSE, candidates need to bring RRB JE Admit Card 2014 or RRB SSE Admit Card 2014. Without carrying Railway JE Admit Card or Hall Ticket, no one will be allowed to appear for written examination. One more thing is important for the applicants i.e. RRB JE Application Status 2014 and RRB SSE Application Status 2014. So, I am here to provide information about RRB JE/ SSE Application Status and Admit Card releasing Date 2014.
RRB JE Admit Card and Application Status 2014 Details:-

Authorities of Railway Recruitment Board (RRB) had issued a notification to recruit the candidates for Junior Engineer and Senior Section Engineers Posts. This RRB JE and SSE Recruitment Notification was released for filling up a total of 6101 vacant posts in which in which 3967 candidates will be recruited for JE posts and 2134 candidates for SSE posts. This RRB JE and SSE Exam is organized by all RRBs like RRB Ahmedabad, RRB Ajmer, RRB Allahabad, RRB Bangalore, RRB Bhopal, RRB Bhubaneswar, RRB Bilaspur, RRB Chandigarh, RRB Chennai, RRB Gorakhpur, RRB Guwahati, RRB Jammu & Srinagar, RRB Kolkata, RRB Malda, RRB Mumbai, RRB Muzaffarpur, RRB Patna, RRB Ranchi, RRB Secunderabad, RRB Siliguri, RRB Thiruvananthapuram. So, the candidates from all these regions must be looking for RRB JE Admit Card 2014 or RRB JE Hall Ticket 2014 or RRB JE Call Letter 2014.

After waiting for too many days, finally the RRB JE Admit Card 2014 has been released on the internet and it is now available on the official websites of RRBs officials websites. Now the questions arises, How to Download RRB JE Admit Card 2014?? , From Where to Download RRB JE Admit Card 2014?? How to Get RRB JE Application Status?? So, you don’t need to worry about these queries. I am here to answer all of these questions. Candidates can check their RRB JE Application Status as their respective regional website. To collect the Railway JE Admit Card 2014, you need to check your application status.





RRB SSE JE Admit  rrb sse syllabus  ssc je admit card  ssc je admit card 2014  ssc je admit card 2013/hall ticket 2014  ssc je admit card may 2014  ssc je admit card north region  ssc je admit card 2013/hall ticket 2014 download  ssc je admit card 9 june 2013,RRB SSE JE Admit  rrb sse syllabus  ssc je admit card  ssc je admit card 2013  ssc je admit card 2014/hall ticket 2014  ssc je admit card may 2014  ssc je admit card north region  ssc je admit card 2014 /hall ticket 2014 download  ssc je admit card 9 june 2014,RRB SSE JE Admit  rrb sse syllabus  ssc je admit card  ssc je admit card 2014  ssc je admit card 2013/hall ticket 2014  ssc je admit card may 2014  ssc je admit card north region  ssc je admit card 2013/hall ticket 2014 download  ssc je admit card 9 june 2013,RRB SSE JE Admit  rrb sse syllabus  ssc je admit card  ssc je admit card 2013  ssc je admit card 2014/hall ticket 2014  ssc je admit card may 2014  ssc je admit card north region  ssc je admit card 2014 /hall ticket 2014 download  ssc je admit card 9 june 2014,RRB SSE JE Admit  rrb sse syllabus  ssc je admit card  ssc je admit card 2014  ssc je admit card 2013/hall ticket 2014  ssc je admit card may 2014  ssc je admit card north region  ssc je admit card 2013/hall ticket 2014 download  ssc je admit card 9 june 2013,RRB SSE JE Admit  rrb sse syllabus  ssc je admit card  ssc je admit card 2013  ssc je admit card 2014/hall ticket 2014  ssc je admit card may 2014  ssc je admit card north region  ssc je admit card 2014 /hall ticket 2014 download  ssc je admit card 9 june 2014,

గురజాడ వేంకట అప్పారావు - Gurazada Apparao


గురజాడ వేంకట అప్పారావు -  Gurazada Apparao



అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సామాజిక రుగ్మతల మీద దాడిచేసిన మహాకవి, రచయిత, నాటకకర్త గురజాడ వేంకట అప్పారావు. ఆయన రచనలు ఆదర్శం. ఆయన జీవితం ఆదర్శం. ఆయన చేతిలో అక్షరం వ్యంగ్య బాణమైతే, మరెవరూ అందుకు సాటి కాలేకపోయారు. అందుకే ఆయన అసంపూర్ణంగా వదిలి వెళ్ళిపోయిన కొండు భట్టీయము, బిల్హణీయం నాటకాల్ని ఎందరో పూర్తి చేయాలని ప్రయత్నించారు. కానీ సఫలులు కాలేకపోయారు. 'కన్యాశుల్కం' నాటకం నాటి తీవ్ర సమస్యలకి అద్దం పట్టింది. నాటి పాత్రల్ని సజీవంగా మనముందుంచింది. 'నేనూ వాళ్ళలో ఉన్నానా?' అని ఎవరికి వారు భుజాలు తడుముకునేట్టు చేసింది. ఆషాఢ భూతులన్ని చోట్లా ఉంటారు జాగ్రత్తని హెచ్చరించింది. వేశ్యలు ఆ కాలంలో ఎక్కువగా ఉండేవారు కాబట్టి వాళ్ళకి సరైన దారి చూపించింది. నాటకంలో ఒక నాయకుని, వితంతువైన ఒక నాయికనీ, ప్రవేశపెట్టి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయలేదు. గురజాడకి అరకొర పరిష్కారాన్ని చూపించడం ఇష్టం ఉండదు. సంస్కరణ జరిగితే అది పరిపూర్ణంగా ఉండాలని విశ్వసిస్తారు, అందుకే బుచ్చమ్మకి పునర్వివాహం చేసి సంస్కరించాలనుకున్నా నీతిలేని గిరీశం లాంటి వాళ్ళకిచ్చి చేయడం సంస్కారం కాదు, గొంతుకోయడమవుతుందన్నది ఆయన అభిప్రాయం. అందుకే నాటకంలో ఆయన ఇద్దరికీ పెళ్ళిచేయలేదు. పైగా కుసంస్కారిని నాటకం చివరలో బయటకు నెట్టేసాడు. కన్యాశుల్కం అసంపూర్ణమని చాలామంది అభిప్రాయం కానేకాదు? ఆ ప్రాంతం నుంచి తెలివిగా అతడిని బయటకు నెట్టేసారు. డామిట్‌ కథ అడ్డం తిరిగిందని బాధపడ్డాడు. కుక్క దాని గుంటలాగా యాంటినాచ్‌ నంటూ మరికొందరు విధవలకు వలలు వేయడానికి వేరే ప్రదేశాలకి వెళ్తాడు. తస్మాత్‌ జాగ్రత్తని, హెచ్చరిక చిన్నపిల్లల్ని కొనుక్కుని తీసుకువెళ్ళి పెళ్ళి చేసుకోవాలనుకునే ముసలివాళ్ళకు హెచ్చరిక. ఇలాంటి పెళ్ళిళ్ళవల్లనే ప్రతి ఇంట్లోనూ విధవలెక్కువై, వివాహేతర సంబంధాలూ పెచ్చుపెరుగుతాయని ఘాటుగా చెప్పారు. చిన్న పిల్లల్ని వివాహం పేరుతో ఎలా గొంతుకోస్తున్నారో కన్నీళ్ళుబుకి వచ్చేట్టు చెప్పారు. పూర్ణమ్మ కథని, యువతులపై అధికార మదంతో కొందరు ఎలా నలిపివేయాలని చూస్తారో కన్యకలో చెప్పారు. ఆయన కథానికలలో కూడా చదువుకున్న భార్య తెలివిగా వేశ్యాలోలుడైన భర్తని ఎలా మార్చుకుందో దిద్దుబాటులో చెప్పారు. ఇది మొదటి కథానికే కాదు, లక్షణాలివని చెప్పకుండానే కథానికా లక్షణాలు చెబుతుంది ఈ కథానిక. ముసలి మొగుడు పడుచుపెళ్ళాన్ని ఎలా చిత్రహింసలు పెడతాడో మెటిల్డాలో చెప్పారు. మనిషి మతాన్ని ఎలా వాడుకోగలడో మతము విప్పుతము కథానికలో చెప్పారు. ఒకే మతంలోని చీలికలతో, రకరకాల దేవుళ్ళ పేరుతో ప్రజలు కొట్టుకునే విధానానికి చాలా ఘాటుగా స్పందించారు. .. మీ పేరేమిటి? కథానికలో సంస్కర్త హృదయం కథానికలో ఒక వేశ్యని సంస్కరిస్తానని వేశ్యాలోలుడైన ఓ ప్రొఫెసర్‌ వికృత రూపాన్ని చూపిస్తారు. రాచమల్లు రామచంద్రారెడ్డి గారన్నట్లు వితంతు వివాహాలకు తాను అనుకూలుడై ఉండి కూడా ఆ సమస్యను అల్లరిపాలు చేసాడు. వేశ్యా ఉద్దరణకి అనుకూలుడై ఉండకుండా, ఆ సమస్యనీ నవ్వులపాలు ఎందుకు చేసాడు గురజాడ? అని ఆలోచిస్తే ఆయనకు సమకాలీన సమాజంలో సాగుతూ ఉండిన సంస్కరణోద్యమాల పట్ల గురజాడకు తృప్తిలేదు. సానుభూతి లేదు. ఆయన పర్‌ఫెక్షనిస్ట్‌. ఏది జరిగినా పద్ధతి ప్రకారం పరిపూర్ణంగా జరగాలనే ఆయన అభిలాష. నిజాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పగల గుండెధైర్యముంది. పీల మనిషైనా! మంచి వ్యక్తిత్వమున్న రచయిత కాబట్టే గొప్ప రచయిత కాగలిగాడు. మరణించి వందేళ్ళయినా మన మనసుల్లో పెరుగుతున్నాడే గాని, మసకబారిపోవడం లేదు. గొప్ప ప్రయోక్త, సంస్కర్త! ఆధునిక తెలుగు సాహిత్య నిర్మాతల్లో గురజాడ అప్పారావు ప్రముఖ రచయితగా నాటకకర్తగా తన రచనల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టిన దృష్టి. కన్యాశుల్కం నాటకంలో పాత్రోచిత భాషగా విజయనగరం భాష, యాసలను అందులోనూ కులయాసలను ప్రయోగించిన గొప్ప ప్రయోక్త.ఇకపోతే ఆయన వ్రాసిన ఐదు కథల్లో వ్యవహారిక భాషను ప్రయోగించాడు. అది 'యాస' కాక ప్రామాణికమైన వ్యవహారిక భాష. కందుకూరి వీరేశలింగం పంతులు సామాజిక పరివర్తనం కోసం సాహిత్యాన్ని పరికరంగా వాడుకున్నాడు. సాహిత్యం ప్రయోజనం సమాజాన్ని ప్రక్షాళనం చేయటం అని వీరేశలింగం గుర్తించాడు. సాహిత్యం రూపురేఖలనే ఆయన మార్చేసాడు. అదేమార్గంలో నడిచిన గురజాడ సాహిత్యం ప్రజాజీవితాన్ని మలుపు తిప్పే ఆయుధం అనే దృష్టితో రచనలుచేసాడు. అప్పటికే అచ్చుయంత్రాలు వచ్చాయి. పత్రికా ప్రచురణ పుస్తకాలు అచ్చువేయటం, మధ్య తరగతివాళ్ళు అక్షరాస్యులు వాటిని చదవటం ప్రభావితం కావటం ఆరంభమైంది. కాబట్టి గురజాడ సాహిత్యం అక్షరాస్యులకు అందింది. అతని కన్యాశుల్కం నాటకం ప్రదర్శింపబడి జనరంజకమైంది. వెంటనే గురజాడ సాహిత్యం సమాజ పరివర్తనకు మూలకారకం కాకపోయినా క్ర మంగా అతని సాహిత్యం సమాజప్రక్షాళన ప్రయోజనం బాధ్యతను నిర్వహించింది. వినూతన భావ సంచారానికి కారణమైంది. గురజాడ ఎక్కువ కథలు వ్రాయకపోయినా, వ్రాసిన ఐదు కథల్లోనూ సంఘ సంస్కరణ భావాలను చిత్రించాడు. మూఢనమ్మకాలను విమర్శించాడు. హిందూ ముస్లింల సఖ్యాన్ని ప్రబోధించాడు. అభ్యుదయ రచయితగా మన ముందుకువచ్చారు. గురజాడ తన మొదట కథ ''దిద్దుబాటు'' ను సరళ గ్రాంథికంలో రచించి తర్వాత వ్యవహారిక భాషలోకి మార్చి తిరగ రచించాడు.ఆయనవస్తువు, కథనం, భాష, పాత్రల చిత్రణ పాత్రలకు పేర్లు పెట్టటంలో, వర్ణనల్లో ఆధునికతను చూపాడు. ఒక పాత్రకు 'మెటల్డా' అని ఇంగ్లీషు పేరు పెట్టాడు. సమకాలిక సమాజ స్వభావాన్ని చక్కగా కండ్లకు కట్టేటట్లుగా వాస్తవికంగా తన కథల్లో చిత్రించాడు. అటువంటి ఆధునికమైన సమకాలిక జీవిత చిత్రణలున్న కథల్లో ఒకటి రెండు చోట్ల వర్ణనల్లో నాకు కాళిదాసుని వర్ణల్లోని భావాలు కనపడటం ఆశ్చర్యం కలిగించింది. అయితే గురజాడ సంస్కృతం చదువుకున్నాడన్నమాట అని అనుకున్నాను. ఆయన జీవిత వివరాలు సంక్షిప్తంగా పరిశీలిస్తే బిఏ లో ఆయనకు ఫిలాసఫీ అభిమాన విషయం అయినా రెండో భాషగా సంస్కృతం చదువుకున్నాడు. ఆ కాలంలో ఆ సంస్కృతం సిలబస్‌ గట్టిగానేఉండి వుంటుంది. సంస్కృతాన్ని నేర్చుకునేవాళ్ళు కాళిదాసును కాళిదాసు రఘువంశం, మేఘసందేశాలను చదువుకోవటం సంప్రదాయంగా వున్నదే. వాటిల్లో మేఘ సందేశం శ్లోకాలు వాటిల్లోని వర్ణనలు అతని హృదయానికి హత్తుకున్నాయి. అతని భావనలో మమేకమై నిలిచిపోయాయి. అందుకే ఒకటి రెండు కథల్లో వర్ణనల్లో మేఘసందేశం లోని భావాలను ఉన్నదున్నట్లుగా చెప్పేసాడు. ''మీ పేరేమిటి'' కథలో శాస్త్రులుగారు తమ శిష్యులతో రామ్మూర్తి అనే శిష్యుడు వేసిన తోటకు విహారానికి వెళ్ళారు. పూలు పండ్లతో పచ్చని తోట బ్రహ్మాండంగా ఉంది. ఆ అందమైన తోటలో విహరించటం గురువుగారికి చాలా ఇష్టం. ఆనందం. అక్కడ గురువు శాస్త్రులుగారు తమ అభిమానులైన శిష్యులతో తరచు మీటింగులు పెడ్తుంటారు. గురువుగారు శిష్యులు అట్లా కలుసుకున్నప్పుడు ''స్వర్గఖండం ఒకటి అక్కడికి దిగినట్లు వుంటుంది.'' అంటాడు కథలో కథనం చేసే కథకుడైన శిష్యుడు. ఈ భావ కల్పన మనకు కాళిదాసు మేఘ సందేశంలో ఉజ్జయిని నగరాన్ని వర్ణించిన సందర్భంలో కన్పిస్తున్నది. కాళిదాసుకు ఉజ్జయినీ నగరం అంటేచాలా అభిమానం. కాస్త వంకరతోవ అయినా సరే ఉజ్జయినీ నగరాన్ని సందర్శించమని యక్షుడు మేఘంతో అంటాడు. ఏడెనిమిది శ్లోకాల్లో ఉజ్జయినీ నగర వైభవాన్ని వర్ణించాడు కాళిదాసు. ఆ నగరాన్ని శ్రీ విశాల, అవంతి అనికూడా పిలుస్తారు. ఆ అవంతీనగరం స్వర్గవాసులైన జనులు కొంత పుణ్యాన్ని మిగుల్చుకొని భూలోకానికి వెంట తీసుకొని తెచ్చుకొన్న స్వర్గఖండమో అనే విధంగా వుంది అంటాడు కాళిదాసు. ఉజ్జయినిని స్వర్గంగా వర్ణించాడు.కాళిదాసు చెప్పిన ''స్వర్గఖండం'' దిగినట్లుగా ఉంది అన్న భావం గురజాడ హృదయంలో ఉండిపోయింది. ఆ మేఘసందేశ పఠన కాలంలో అతని హృదయంలోని హత్తుకుపోయిన కల్పన ఈ విధంగా ''మీ పేరేమిటి'' కథలో తోట ఒక భూలోకంలో దిగివచ్చిన స్వర్గభంజంగా వుందన్న భావంగా వ్యక్తమైంది. మెటల్డా కథలో మెటిల్డా తలయెత్తి యిటు అటూ చూసిన కన్నుల తళుకూ.. అన్న గురజాడ వర్ణన విద్యుద్దామ స్ఫురిత చకితైర్యత్ర.. లోచనై:...'' అన్న కాళిదాసు ఉజ్జయినీ నగర స్త్రీల కళ్ళ వర్ణనను అనుకోకుండా గుర్తుకు తెస్తుంది. ''సంస్కర్త హృదయం'' కథలో సరళ సొదశను వర్ణనలు ప్రాచీన కవుల వర్ణనల వలె రమ్యంగా వున్నాయి. ఈవర్ణనలు గురజాడ కవి హృదయాన్ని బయటపెడ్తున్నాయి. అతని సౌందర్య దృష్టిని తెలుపుతున్నాయి.

కలెక్టర్ పదవిని ఎప్పుడు ప్రవేశపెట్టారు ?


స్థానిక స్వపరిపాలనా సంస్థలు స్థానిక పలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడే సంస్థలను స్థానిక ప్రభుత్వాలు అంటారు. గ్రామ స్వరాజ్యమే రామరాజ్యం అనే గాంధీ కలలను సాకారం చేయడానికి భారత రాజ్యాంగంలోని ప్రకరణ 40 పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అయితే IVవ భాగంలో పేర్కొన్న వీటికి రాజ్యాంగ బద్ధత లేకపోవడంతో ఆచరణలో సత్ఫలితాలు పొందలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఎం సింఘ్వీ కమిటీ సూచనల మేరకు పంచాయతీరాజ్, నగర పాలక సంస్థలకు 73, 74 రాజ్యాంగ సవరణల(1992) ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. చారిత్రక నేపథ్యం - రుగ్వేదంలో సభ, సమితి అనే రెండు స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రస్తావన ఉంది. -కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో గ్రామిక, గ్రామకూట అనే గ్రామాధికారుల గురించి ప్రస్తావించారు. గ్రామాధికారిని గ్రామణి అని, 10 గ్రామాల అధిపతిని దశగ్రామణి అని పిలిచే వారు. - మెగస్తనీస్ కూడా తన ఇండికా గ్రంథంలో పాటలీపుత్ర నగరంలో మున్సిపల్ ప్రభుత్వాల గురించి వివరించాడు. - మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో చోళుల స్థానిక స్వపరిపాలన ప్రసిద్ధిగాంచింది. మొదటి పరాంతకుని ఉత్తర మెరూర్ శాసనం ప్రకారం చోళులు తాటి ఆకులను బ్యాలెట్ పత్రాలుగా, కుండలను బ్యాలట్ బాక్సులుగా ఉపయోగించి స్థానిక సంస్థలకు పాలకులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. - మొగలుల కాలంలో పట్టణ పాలనను కొత్వాల్ అనే అధికారి చూసుకునేవాడు. కొత్వాల్‌కు సహాయంగా మున్సబ్ అనే అధికారి ఉండేవాడు. బ్రిటీష్ కాలంలో.... - మద్రాసు నగరపాలక కార్పొరేషన్ స్థాపనతో భారతదేశంలో ఆధునిక స్థానిక ప్రభుత్వ చరిత్ర ప్రారంభమైందని చెప్పవచ్చు. రెండో జేమ్స్ చక్రవర్తి జారీచేసిన చార్టర్(1687 ) ద్వారా పన్నుల వసూలు కోసం మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్‌ను ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించింది. - బ్రిటీషువారు జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకొని 1772లో కలెక్టర్ అనే పదవిని ప్రవేశపెట్టారు. - చార్టర్ చట్టం(1813) ద్వారా స్థానిక సంస్థలకు పన్ను విధించడానికి, అవి చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించారు. - భారతదేశానికి గవర్నర్ జనరల్(1835-36)గా పనిచేసిన మెట్‌కాఫ్ భారతదేశ గ్రామీణ సమాజాలను లిటిల్ రిపబ్లిక్స్‌గా అభివర్ణించారు. నేడు అవే స్థానిక ప్రభుత్వాలుగా మార్పు చెందాయి. - భారత కౌన్సిళ్ల చట్టం(1861) ద్వారా స్థానిక అవసరాలను తీర్చే బాధ్యతను రాష్ర్టాలకు అప్పగించారు. - ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానం (1870) ద్వారా భారతదేశంలో మొదటిసారిగా వైస్రాయ్ లార్డ్ మేయో స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టాడు. - వైస్రాయ్ లార్డ్ రిప్పన్ స్థానిక ప్రభుత్వాలను ఆర్థిక, పాలనాపరమైన అధికారాలను బదలాయిస్తూ 18మే 1882లో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. అతని తీర్మానాన్ని భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు, వికాసాలకు మాగ్నాకార్టాగా వర్ణించారు. అందుకే లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల పితామహుడుగా ప్రఖ్యాతి పొందాడు. 1882లో స్థానిక ప్రభుత్వాల చట్టం ప్రకారం.. - రిప్పన్ తరువాత భారతదేశాన్ని పరిపాలించిన గవర్నరు జనరల్స్ స్థానిక ప్రభుత్వాలకు క్రమేణా అధికారాలను విస్తృతం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి... బెంగాల్ మున్సిపాలిటీ చట్టం (1884) బెంగాల్ స్థానిక ప్రభుత్వాల చట్టం (1885) బెంగాల్ స్థానిక గ్రామీణ స్వయం పాలనా చట్టం (1919) భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల పనితీరును, అవి విజయవంతం కాకపోవడాన్ని సమీక్షించడానికి 1907 సంవత్సరంలో సర్ చార్లెస్ హబ్ అధ్యక్షతన రాయల్ వికేంద్రీకరణ సంఘం నియమించబడింది. అది 1909లో సమర్పించిన నివేదిక కింది అంశాలను పేర్కొంది. అవి.. - దేశంలో ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉండాలి. - 3 స్థాయిల్లో గల స్థానిక ప్రభుత్వాల సభ్యుల్లో ఎక్కువ మంది ప్రజలను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి. - ప్రాథమిక విద్య బాధ్యత మున్సిపాలిటీలకు ఉండాలి. - రాయల్ కమిషన్ సూచనల మేరకే మింటో మార్లే సంస్కరణలు (1909) చట్టంలో స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకొనే పద్ధతిని ప్రవేశపెట్టారు. - స్థానిక స్వయంపాలనను మాంటెగ్-ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణల(1919) ద్వారా రాష్ట్ర జాబితాలో చేర్చారు. అందువల్ల ఆయా రాష్ట్ర శాసనసభలు ప్రతి రాష్ట్రంలోనూ స్థానిక పరిపాలన కోరుతూ శాసనాలు చేశాయి. 1919 నాటికి జిల్లాల సంఖ్య 207, తాలూకా బోర్డుల సంఖ్య 584కు చేరింది. - భారత ప్రభుత్వ చట్టం (1935) ప్రకారం రాష్ర్టాలకు స్వపరిపాలనాధికారం లభించడంతో స్థానిక స్వపరిపాలన మరింత పటిష్టమైంది. అధికారులు నామినెట్ చేసే పద్ధతిని పూర్తిగా రద్దుచేశారు. స్థానిక ప్రభుత్వ పాలన పూర్తిగా మంత్రుల చేతిలోకి వచ్చింది. ఈ చట్టం జిల్లా బోర్డుల్లో రాష్ర్టాలకు పూర్తి స్వాతంత్య్రం కల్పించడం వల్ల స్థానిక సంస్థలకు ప్రజాస్వామ్య పద్ధతిలో సంస్కరించడానికి ప్రయత్నాలు జరిగాయి. అశోక్ మెహతా కమిటీ బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సిఫారసుల ప్రకారం ఏర్పాటు చేసిన పంచాయతీ రాజ్ సంస్థలు అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. దీంతో వాటి పనితీరును సమీక్షించడానికి, పంచాయతీరాజ్ వ్యవస్థను సమగ్రంగా పరిశీలించడానికి డిసెంబర్ 1977లో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం అశోక్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ 132 సిఫారసులతో తన నివేదికను 1978 ఆగస్టులో సమర్పించింది. సిఫారసులు మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానంలో రెండంచెల వ్యవస్థను ప్రవేశపెట్టాలి. అది జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, బ్లాక్ స్థాయిలో మండల పంచాయతీ ఏర్పాటుచేసి, గ్రామపంచాయతీలను రద్దుచేసి వాటిస్థాయిలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేశాలి. -15వేల నుంచి 20వేల జనాభాతో కూడిన కొన్ని గ్రామాలను మండల పంచాయతీగా ఏర్పాటు చేయాలి. - అర్హుడైన న్యాయాధికారి అధ్యక్షతన న్యాయ పం చాయతీ సంస్థను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేయాలి. - పంచాయతీ రాజ్ సంస్థల వ్యవహారాల పర్యవేక్షణ కోసం పంచాయతీ రాజ్ మంత్రిని నియమించాలి. - పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయాలని సూచించింది. -షెడ్యూలు కులాలు, తెగల వారికి జ నాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. - జిల్లా స్థాయి సంస్థల్లో పంచాయతీ రాజ్ అకౌంట్స్ ఆడిట్ జరపాలి. - పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయరాదు. ఒకవేళ రద్దు చేస్తే 6 నెలల్లో ఎన్నికలను నిర్వహించాలి. - జిల్లా పరిషత్ అధ్యక్షున్ని పరోక్షంగా ఎన్నుకోవాలి. అయితే మండల పరిషత్ అధ్యక్షున్ని పత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ ఎన్నుకోవచ్చు. -పంచాయతీరాజ్ సంస్థలు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా పన్నులు విధించి స్వతంత్రంగా నిధులు సమకూర్చుకోవాలి. - పంచాయతీరాజ్ సంస్థలో అన్ని పదవులకు కాల వ్యవధిని 4 ఏండ్లుగా నిర్ణయించాలి. జనతా ప్రభుత్వం రద్దు కావడంతో ఈ నివేదికను అమలు చేయలేదు. అయితే అశోక్ మెహతా కమిటీ సిఫారసులను 1979లో జరిగిన రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించి కొన్ని మార్పులతో ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక వంటి కొన్ని రాష్ర్టాలు అశోక్ మెహతా కమిటీ సిఫారసుల్లోని కొన్ని అంశాలను తమ రాష్ర్టాలకు అనుగుణంగా మార్పు చేసుకొని అమలుచేశాయి. నోట్ : బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సూచనల ద్వారా ఏర్పాటైన పంచాయతీ వ్యవస్థలను మొదటితరం పంచాయతీలని అంటారు. - ఆశోక్ మెహతా కమిటీ సిఫార్సులు ఆధారంగా ఏర్పాటైన(ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక)పంచాయతీ వ్యవస్థలను రెండోతరం పంచాయతీలని అంటారు. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ - సిఫారసులు సమాజాభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవా పథకాల ద్వారా ఆశించిన ఫలితాల కలగకపోవడంతో గ్రామ స్వపరిపానలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడానికి అవసరమ్యే సంస్థాగత ఏర్పాటును సూచించవలసిందిగా ప్రణాళికా సంఘంలోని ప్రణాళికా పథకాల కమిటీ(జాతీయాభివృద్ధి మండలి) 16 జనవరి 1957లో బల్వంత్‌రాయ్ గోపాల్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రజస్వామ్య వికేంద్రీకరణ-ప్రజల భాగస్వామ్యం అనే అంశాలతో మూడంచెల పంచయతీ రాజ్ వ్యవస్థను సిఫార్సు చేస్తూ తన నివేదికను 24 నవంబర్ 1957లో సమర్పించింది. బల్వంత్‌రాయ్ కమిటీ సిఫార్సులను జాతీయాభివృద్ధి మండలి1958 జనవరిలో ఆమోదించింది. దీంతో వివిధ రాష్ర్టాలు పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు తగిన చట్టాలు చేశాయి. -1959లో స్థానిక స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నికలు మాత్రం 1964లో నిర్వహించారు. సిఫారసులు -దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితిని ఏర్పాటు చేశారు. - స్థానిక సంస్థలకు ప్రతీ ఐదేళ్లకొకసారి ఎన్నికలు నిర్వహించాలి. -ఎన్నికలు పార్టీ ప్రాతిపదికపై కాకుండా స్వతంత్రంగా జరగాలి. - గ్రామ పంచాయతీ వ్యవస్థకు ప్రత్యక్ష ప్రాతిపదికపై ఎన్నికలు నిర్వహించాలి. - జిల్లా పరిషత్, పంచాయతీ సమితుల అధ్యక్షులను పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి. -స్థానిక అంశాలకు చెందిన అధికారాలను ఈ సంస్థలకు బదలాయించాలి. - స్థానిక ప్రభుత్వాలకు చెందిన అభివృద్ధి కార్యక్రమాలను పంచాయతీరాజ్ సంస్థల ద్వారానే అమలు చేయాలి. - పంచాయతీ సమితి కార్యనిర్వాహక అధికారాలను, జిల్లాపరిషత్‌కు సలహా పర్యవేక్షణ అధికారాలను కల్పించాలి. -గ్రామ పంచాయతీ వ్యవస్థకు ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించాలి. నోట్ : దేశంలో పంచాయతీరాజ్ సంస్థలను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం రాజస్థాన్(నాగోర్ జిల్లా సికార్‌లో 2 అక్టోబర్ 1959), రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్(ప్రస్తుతం తెలంగాణలో)-మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో 11 అక్టోబర్ 1959, 1 నవబంర్ 1959 రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జవహర్‌లాల్ నెహ్రూ ద్వారా ప్రవేశపెట్టారు.(అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి)


Followers